MLA Lingaiah: రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఓగోడు గ్రామ రైతులతో కలిసి ...
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
మర్రిగూడ: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల వివరాలను గ్రామపంచాయితీ రికార్డుల్లో పూర్తిగా నమోదు చేయాలని కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయ సీఏవో టీ.శేషుకుమార్ అధిక�
మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కర�
మరో పది మందికి తీవ్రగాయాలు మృత్యువును జయించిన ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే �
చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం
నల్లగొండ: సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో జిల్లాలో నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాట�
ఇస్లాంనగర్లో 60 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కనగల్: పేద ప్రజల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని ఇస్లాం నగర్ గ్రామ�
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ
రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుం
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖ�