మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాల సమర్పణ సమయంలో ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు, కుల ధ్రువీకరణ పత్రం బదులుగా గెజిటెడ్ డిక్లరేషన్ సమర్పించినా అంగీకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా �
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుండి..
స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా, వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు ప్రచారం, చట్ట విరుద్ధమైన ప్రలోభాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వారిని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యత తమందరిపై ఉందని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రో షా ఖాన్ ఆర్టీసీ సిబ్బందితో అన్నారు. శుక్రవారం �
ఈ నెల 29న నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణుల�
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ఎంజేఎఫ్ జిఈటి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని గ�
నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెల్సిన కాలనీవాసులు, పెద్దలు వారి కుటుంబ సభ్యులను పరా�
ఎమ్మెల్యే వేముల వీరేశం నియంతలా వ్యవహరిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నట్�
ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో విద్యా బోధన చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నల్లగొండ డైట్ కళాశాలలో ఈ నె�
నల్లగొండ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 5 నుండి 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్య�
భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ�