విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్య�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కట్టంగూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడారు.
చండూరు మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలపై నిర్వహిం�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మేజర్ గ్రామ పంచాయతీ పశువుల సంత, తైబజార్ వేలాన్ని మంగళవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. పశువుల సొంత వేళం రూ.31.80 లక్షలకు, అలాగే తై బజార్ రూ.1.80 లక్షలకు పలికింది.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా? విద్యార్థుల స్వేచ్ఛ హరించేలా సర్క్యూలర్ల జారీ ఇదేం ప్రజా పాలన అని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంగారు రవి అన్నారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ అన్నారు.
పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా డివిజన్ల వారిగా రైతు సదస్సులను నిర్వహిం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నదని అందులో భాగంగా చట్టాన్ని తెచ్చి ఐసీడీఎస్ను మూతపడే పరిస్థితులకు దారి తీస్తున్నాయని సీఐటీయ�
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మునుగోడు మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బొడ్డుపల్లి నరేశ్ ఎన్నికయ్యాడు.
పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మూడు రోజులుగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ అద్వర్యంలో నిర్వహించిన పోలీస్