త్రిపురారం, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్లో నోముల భగత్ గెలుపును ఎవరూ ఆపలేరని, కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో �
నిడమనూరు, ఏప్రిల్ 11 : తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఉపఎన్నికల మండల ఇన్చార్జి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని �
స్వరాష్ట్రంలో తీరిన విద్యుత్ సమస్యలువ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్నాగర్ నియోజకవర్గంలో రూ.18 కోట్లతో12 సబ్స్టేషన్ల ఏర్పాటుహాలియా, ఏప్రిల్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో జిల్లా ప్రజలు అనే�
త్రిపురారం, ఏప్రిల్ 11 : సకల జనులు ఏకమై భగత్ను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ కోరారు. మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో ముదిరాజ్ మత్స్యకార్మికుల సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్�
అధికారుల అనుమతి అవసరం లేదుజీఓ 91తో హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులునేరేడుచర్ల, ఏప్రిల్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓతో పల్లెల్లో చేపడుతున్న పనుల్లో వేగం పెరుగనున్నది. గతంలో పంచాయతీల్లో ఏ పన�
సూర్యాపేటసిటీ, ఏప్రిల్ 9 : ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ల�
చందంపేట, ఏప్రిల్ 9 : ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం నల్లగొండ జిల్లా ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. స్థానికంగా నీటి వనరులుగానీ, కరెంట్ సౌకర్యంగానీ లేకపోవడంతో గుక్కెడు నీటికి సైతం తండ్లాడాల్సి వచ్�
నర్సింహయ్య కృషితోనే హాలియాకు డిగ్రీ కాలేజీ మూడు నెలల కిందే మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే స్థల పరిశీలన.. ఎన్నికల తర్వాత పనులు దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేసినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇక
పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో కల్యాణోత్సవాలుపెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తులు నార్కట్పల్లి, మార్చి 28: పౌర్ణమిని పురస్కరించుకొని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలిం�
పునరుద్ధరణతో పది గ్రామాల రైతులకు మేలుహాలియా నుంచి పేరూరు సోమసముద్రంవరకు కాకతీయుల కాలంలో నిర్మాణంకాంగ్రెస్ పాలనలో కనుమరుగైన కాల్వఎమ్మెల్యే నోముల కృషితో పునర్నిర్మాణంరూ.2.20కోట్లతో 4కి.మీ.మేర మరమ్మతుస్�
పేద విద్యార్థులకు ఉన్నత విద్యగురుకుల, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుక్రీడలు, ఎన్సీసీ, సమ్మర్ క్యాంపులకు కేరాఫ్పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్య అందించేలా గురుకుల కళాశాలలకు శ్రీకారం చుట్టిన రాష్ట్�
ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా అభివృద్ధికి కృషిప్రభుత్వ విప్ బాల్క సుమన్ త్రిపురారం, మార్చి 28 : దళితుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని, ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పా