నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆందోళనలు ఉవ్వెత్తున జరిగాయి. తెలంగాణ రాష్ర్టాన్ని, రాష్ట్ర అ�
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ నెల 12న జరుగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. లక్ష మందితో భారీ స్థాయిలో సభను నిర్వహ�
ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �
MLA Lingaiah: రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఓగోడు గ్రామంలో నిర్వహించిన సంబురాల్లో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఓగోడు గ్రామ రైతులతో కలిసి ...
నార్కట్పల్లిలో 127 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు చెక్కులు పంపిణీ నార్కట్పల్లి: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు దేశంలోనే చారిత్ర
మర్రిగూడ: ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టిన పనులు, బిల్లుల చెల్లింపుల వివరాలను గ్రామపంచాయితీ రికార్డుల్లో పూర్తిగా నమోదు చేయాలని కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయ సీఏవో టీ.శేషుకుమార్ అధిక�
మిర్యాలగూడ: తెలంగాణలో అందరి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వం రజకులకు ఉచితంగా 250యూనిట్ల కర�
మరో పది మందికి తీవ్రగాయాలు మృత్యువును జయించిన ఇద్దరు చిన్నారులు మిర్యాలగూడ టౌన్: ఆగి ఉన్న లారీని ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే �
చందంపేట: నక్కలగండి ప్రాజెక్టు సమీపంలో నిల్వ ఉన్న నీటిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొత్యతండా గ్రామ సమీపం