నల్లగొండ: సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యం లో జిల్లాలో నాలుగు రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాట�
ఇస్లాంనగర్లో 60 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కనగల్: పేద ప్రజల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని ఇస్లాం నగర్ గ్రామ�
ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి మండలాల మీదుగా మెయిన్ లైన్లు చందంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో లో- ఓల్టేజి సమస్యను పరి ష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ట�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ
రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుం
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖ�
రూ.5.30 కోట్లతో నిర్మాణం మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను �
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా