రూ.5.30 కోట్లతో నిర్మాణం మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను �
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా
నీలగిరి: సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రుపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పద
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ప్లాంటులో 20 పడకల దవాఖాన పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ట్రాన్స్కో సీఎండీతో కలిసి పవర్ ప్లాంటు పనుల పరిశీలన దామరచర్ల, మే 18 : మండలంలోని వీర్లపాలెం గ్రామ స
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మొక్కల పెంపకంతో పచ్చగా మారిన గ్రామం మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్�
హాలియా, మే 5 : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ బుధవారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 10రోజ�
మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అత్యవసర, గూడ్స్ వాహనాలకే అనుమతి నల్లగొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దులో మూడుచోట్ల చెక్పోస్టులు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 �