నేరుగా విత్తే సాగుతో అధిక లాభాలు గడించవచ్చని భారతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ మహేంద్రకుమార్, డాక్టర్ సురేఖ అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపసాగర్ కేవీకేలో ఎస్బీఐ సౌజన్యంతో రా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం జరిగింది. మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబురాలకు జిల్లా కలెక్టర్ ఇ�
జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కట్టంగూర్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్డు కురుమర్తి క్రాస్ రోడ్డు వరకు నిర్మించాల్సి ఉన్నా హైవే అధికారులు బస్టాండ్�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పాలీసెట్-2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు ఫ్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షార్ట్ సర్క్యూట్ కావడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డ సంఘటన శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ గ్రామంలో ఆదివారం జరిగింది.
మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని ఏపీడీ శ్రవణ్కుమార్ అన్నారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సంఘబంధం అధ్యక్ష, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజ�
ఫ్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ డీఈఓ భిక్షపతికి సోమవారం సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల 14 ఫ్రభుత్వ జ�
కార్పొరేట్ చదువుల కోసం పట్టణాలకు పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భావించి పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఘనపురం గ్రామ మాజీ మహిళా సర్పంచ్ తన తన ఇ�
అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. నిడమనూర�
ఫ్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వందేమాతరం రవీంద్ర అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాల (బ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 963 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
ఆంగ్ల విద్యపై విద్యార్థులు పట్టు సాధించాలని త్రిపురారం ఎంఈఓ రవి అన్నారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు అందించిన డిక్షనరీలు, పెన్నులు, స్టే