యువకుడి కళ్లల్లో కారం కొట్టి.. శరీరంపై పిడిగుద్దులు కురిపించి, గడ్డి చెక్కే పారతో శరీరాన్ని చెక్కి, మర్మాంగాలను వడేసి, ఆపై చెట్టుకు కట్టేసి కాళ్లు విరగ్గొట్టిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన నల్లగొండ జిల్లా నక�
ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీ నాయక్కు శనివారం వినతి పత్రం అందజేశారు.
పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చండూరు మండల స్పెషల్ ఆఫీసర్ కె.నాగమల్లేశ్వర్ అన్నారు. శుక్రవారం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే మహ�
ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బూరుగు నిర్�
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఎర్రబెల్లి సబ్ స్టేషన్ నుంచి వచ్చే 33 కేవీ కామారెడ్డిగూడెం ఫీడర్ లైన్లో ఉన్న లూజ్ లైన్ల�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన
దేవరకొండ మండలంలోని చింతబాయి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేర్పించారు.
ఇంజినీరింగ్ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన 'టీఎస్ ఈసెట్' కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 499 మంది విద్యార్థులు హాజరైనట్లు కౌన్�
రోడ్ల విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి వరకు నిర్మిస్తు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని తుమ్మడం గ్రామంలో బుధవారం ఏర్పాటు చ�
ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల నిల్వల పెరుగుదల