కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ప్లాంటులో 20 పడకల దవాఖాన పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేయాలి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ట్రాన్స్కో సీఎండీతో కలిసి పవర్ ప్లాంటు పనుల పరిశీలన దామరచర్ల, మే 18 : మండలంలోని వీర్లపాలెం గ్రామ స
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మొక్కల పెంపకంతో పచ్చగా మారిన గ్రామం మండలంలోని ఇమాంపేట గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్�
హాలియా, మే 5 : నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్ బుధవారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 10రోజ�
మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు అత్యవసర, గూడ్స్ వాహనాలకే అనుమతి నల్లగొండ, సూర్యాపేట జిల్లా సరిహద్దులో మూడుచోట్ల చెక్పోస్టులు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12 �
త్రిపురారం, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్లో నోముల భగత్ గెలుపును ఎవరూ ఆపలేరని, కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో �
నిడమనూరు, ఏప్రిల్ 11 : తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఉపఎన్నికల మండల ఇన్చార్జి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని �
స్వరాష్ట్రంలో తీరిన విద్యుత్ సమస్యలువ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్నాగర్ నియోజకవర్గంలో రూ.18 కోట్లతో12 సబ్స్టేషన్ల ఏర్పాటుహాలియా, ఏప్రిల్ 10 : ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలతో జిల్లా ప్రజలు అనే�
త్రిపురారం, ఏప్రిల్ 11 : సకల జనులు ఏకమై భగత్ను గెలిపించాలని రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ కోరారు. మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో ముదిరాజ్ మత్స్యకార్మికుల సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్�
అధికారుల అనుమతి అవసరం లేదుజీఓ 91తో హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులునేరేడుచర్ల, ఏప్రిల్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓతో పల్లెల్లో చేపడుతున్న పనుల్లో వేగం పెరుగనున్నది. గతంలో పంచాయతీల్లో ఏ పన�
సూర్యాపేటసిటీ, ఏప్రిల్ 9 : ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ల�
చందంపేట, ఏప్రిల్ 9 : ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం నల్లగొండ జిల్లా ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. స్థానికంగా నీటి వనరులుగానీ, కరెంట్ సౌకర్యంగానీ లేకపోవడంతో గుక్కెడు నీటికి సైతం తండ్లాడాల్సి వచ్�
నర్సింహయ్య కృషితోనే హాలియాకు డిగ్రీ కాలేజీ మూడు నెలల కిందే మంజూరు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే స్థల పరిశీలన.. ఎన్నికల తర్వాత పనులు దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేసినా పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇక