లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్
ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో..
రాబోయే రెండు సంవత్సరాల్లో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్�
గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళన విడనాడాలని తెలంగాణ మెమొరీ ప్రెసిడెంట్, సైకాలజిస్ట్ డాక్టర్ జి. చంద్రకళ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రగతికి మార్గదర్శి-వ్యక్�
ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ సాహితీ దశాబ్ధి ఉత్సవాల పోస్టర్ను సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్..
దేవరకొండ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను సోమవారం దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. దేవరకొండ ఆర్డీఓ రమణ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్గా పున్న సైలజా, వైస్ చైర్మన్గా జు
ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న �
చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి మున్సిపాలిటీలోని 10 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయి
సామాజిక సేవతో పాటు వ్యవసాయ రంగాల్లో చేస్తున్న విశేష సేవలకు గానూ నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శ్రేష్ఠ ఆగ్రో ఫెర్టిలైజర్ యజమాని బిల్లిపల్లి నరేందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�
ప్రభుత్వం పెన్షనర్స్కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి, నల్లగొండ య�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేశ్ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అభినందించారు. విజయం సాధించిన రమేశ్..