దేవరకొండ నియోజవర్గ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో గల దొంతినేని సంపత్ అమ్మ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార�
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కాల్చివేతను వెంటనే నిలిపివేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ నకిరేకల్ 7వ మండల మహాసభ పాల్వాయి విద్యాసాగ
శాలిగౌరారం ప్రాజెక్టులోకి నీరు వచ్చే ప్రయాణ మార్గంలోని ఎన్జీ కొత్తపెల్లి శివారులోని కందికుంట, గారెకుంట చెరువులు జాలువారి ప్రమాదకరంగా మారాయి. దాంతో రైతు సంఘం మండల ప్రతినిధి చామల వెంకటరమణారెడ్డి, రైతులు
గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలన్న ఉద్ధేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు అవి అలంకార ప్రాయంగా మారి కంప చెట్లు, పి�
భారత కమ్యూనిస్టు పార్టీ మునుగోడు మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మహాసభలో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పవర్లూమ్ కార్మికుడు అనుమాల శ్రీనివాస్ బ్రతుకుదెరువు కోసం సిరిసిల్ల నుండి పద్మనగర్ నల్లగొండకు వచ్చాడు. ఇక్కడ కూడా పవర్లూమ్ కార్మికుడిగా పనిచేశాడు. కాగా పక్షవాతంతో అనారోగ్యం పాలయ్యాడు.
ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని యోగా నిర్వాహకుడు ఇడికూడ వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న
ఈ నెల 25న TS29TB 3851 నంబర్ గల ఆర్టీసి బస్సు సూర్యాపేట నుండి హైదరాబాద్కు వెళ్తుంది. ఆ బస్సులో సూర్యాపేటకు చెందిన రామిశెట్టి శాంతకుమారి అనే మహిళ ప్రయాణిస్తుంది. మహిళ బస్సులో బ్యాగ్ మరిచి దిగి వెళ్లిపో�
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మేడి కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉ
ఉద్యాన శాఖ మునుగోడు ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు - సాగు యాజమాన్యంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూన్ 3వ తేదీన మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో సీపీఐ 15వ మండల మహాసభ ఉప్పునూతల రమే
జూన్ 4 నుండి 6 వరకు నకిరేకల్ మండలం మంగళ్పెళ్లి గ్రామంలో జరిగే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో నల్లగొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపాలని జిల్లా యువజన, క్రీడల అభివృ�
మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీడీఓ విజయభాస్కర్ గురువారం పరిశీలించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించ