ప్రైవేట్ టీచర్స్ను అడ్మిషన్ల కోసం వేసవిలో వేధించొద్దని, ఒత్తిడికి గురిచేయొద్దని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విజయ్కుమార్ విద్యా సంస్థలకు �
టీబీ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నల్లగొండ జిల్లా త్రిపురారం పీహెచ్సీ వైద్యుడు మాలోతు సంజయ్ అన్నారు. మంగళవారం స్థానిక పీహెచ్సీలో వంద రోజుల టీబీ క్యాంప్ను ఆయన ప్
కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి జాతర పోస్టర్ను ఆలయ అధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన �
నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్త�
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యా తీవ్ర సంక్షోభంలో ఉందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో గుండ్లోరిగూడెం గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు వేస్తున్నారు. గృహ విస్తీర్ణం 600 చదరవు అడుగులకు పరిమితం చేయడం, దీనికి తోడు సిమెంట్, ఇసుక, �
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు దీటుగా విద్యాబోధన సాగిస్తున్నట్లు నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటయ్య, సీనియర్ అధ్యాపకుడు లింగా
ఎన్నికల ముందు ఇచ్చినా హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. ఈ నెల 29న మునుగోడు మండలం స�
వానాకలం సీజన్ ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, గత 3 సీజన్లుగా పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులను పూర్తిగా చెల్లించాలని, అలాగే కొనుగోలు చేసిన ధాన�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలతో మోదీ మెడలు వంచుతామని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం, సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినప�
2025-26 సంవత్సరానికి సంబంధించి వన మహోత్సవ కార్యక్రమంలో పెంచే నర్సరీలపై మునుగోడు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జమస్తానపల్లి నర్సరీలో మంగళవారం అవగాహన కార్యక్�