తెలంగాణలో గ్రామ గ్రామాన గ్రంథాలయాలు నెలకొల్పాలని అలాగే గ్రామాల్లో వసూలు చేస్తున్న గ్రంథాలయ పన్నును విధిగా గ్రంథాలయానికే కేటాయించాలని గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణరావు రాష్ట్ర ప్ర�
దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో గల శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు..
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళలకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు శనివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
నల్లగొండ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన పసుల స్వప్న వృక్షశాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ పొం�
పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీ ఏడమ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో..
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్న సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో అందిరి ప్రశంసలు అందుకుంటున్నారు. కట్టంగూర్ గ్రామ శివా�
లెవీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులోని మురళి మనోహర్ రైస్ మిల్లుకు నోటీసు అందజేశారు.
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన కార్మికుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఐసి బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసిఈయు) ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరి�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో నల్లగొండ డ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. గురువారం చండూర
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల శాఖకు భారీ షాక్ తగిలింది. మండలంలోని పోతిరెడ్డిపాడు, అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి ఏడుగురు వార్డు మెంబర్స్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో పాట�
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో వందలాది మంది కార్మికులతో కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో భార