అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువ�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా అందరూ మొక్కలు నాటాలని నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితశ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి కంపచెట్లమయంగా మారింది. గ్రామంలోని యువకులు పలువురు ఏకమై అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు.
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే మండలంలోని పులిపలుపుల గ్�
చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గస్థాయి విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు వరి, పెసర నాణ్యమ�
మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేదే వ్యసాయమని, సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
దేవరకొండ బస్ స్టేషన్లో మహిళా స్వీపర్ నిజాయితీ చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన సుబ్బారావు రూ.30 వేల విలువైన మొబైల్ ఫోన్ను దేవరకొండ బస్ స్టేషన్లో పోగొట్టుకున్నాడు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ సాధ్యమైందని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేవరకొండ మండలం ఇదంపల్లిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలంగా
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో గత మూడు సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైపు లైన్ ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర�
త్రిపురారం మండలంలోని గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల పాఠశాలలో 1 నుంచి 5వ తరగతిలో ప్రవేశాల కోసం గిరిజన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త ఇ.బలరాంనాయక్, పాఠశాల హెచ్�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో శుక్రవారం 32 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు ప�