నల్లగొండ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల హాస్టల్ విద్యార్థిని వల్కి ద్రక్షిత రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. స్థానిక జేబీఎస్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ద్రక్షిత నల్ల�
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్), లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్ట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు డీఎల్ పోస్టులకు సన్నద్దమయ్యే అ
నిడమనూరు మండల కేంద్రంలోని శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన బ�
గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు మాట్లాడుత
జిల్లాలో ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియేట్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని నల్లగొండ డీఐఈఓ దస్రూనాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం నల్లగొండలోని ప్రభుత్వ లెక్చరర్స్ భవనంలో జిల్లాలోని �
ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి, ప్రత్తి, బత్తాయి వంటి ఇతర పంటల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక ఆదాయం పొందే పంట కేవలం ఆయిల్పామ్ మాత్రమే అని పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి అన్నారు. అనుముల మండలం కొత్�
మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్
మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి..
నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు, బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రె
నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మానవత్వం చూపారు. కొండామల్లేపల్లి నుండి నల్లగొండ వచ్చే దారిలో ధర్వేశిపురం గుడి దగ్గరలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో..
బత్తాయి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. బత్తాయి రైతులతో రైతు ఉత్పాదక సంస్థ ఏర్�
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయ వృత్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలిసి వేసిందని నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శు
మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవన�