శాలిగౌరారం మండలంలోని చిత్తలూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గిరగాని నరేశ్ ఇటీవల తుడిమిడి గ్రామంలో ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. ట్రాక్టర్ యూనియన్ అధ్వర్యంలో రూ.85 వేలు నరేశ్ కుటుంబ సభ�
పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శాలిగౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామం నుంచి బండమీదిగూడెం వరకు ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. గ్రామంలోని యువకులు, ట్రాక్టర్ డ్రైవ�
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను మంగళవారం ట్రైనీ ఐఏఎస్ ల బృందం సందర్శించింది. తెలంగాణ దర్శనంలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్రాని�
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఉప్పునూతల నర్సింహ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతిచెందాడు. నర్సింహ్మ కుటుంబానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మం�
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల చేతిలో గుణపాఠం త
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్ర�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని మహిళా సంఘాలకు 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి రూ.36.86 కోట్ల రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీఓ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన గ్రామ �
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి, కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. కట్టంగూర్లో సోమవారం అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసి�
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో అద్దంకి - నార్కట్పల్లి రహదారి వెంట మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవ
నాగార్జునసాగర్ డ్యామ్కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, �
ఆటపాటలతో విద్య అంగన్వాడితోనే సాధ్యమని సీడీపీఓ చంద్రకళ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-1లో అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడ�
చదువు ద్వారానే చిన్నారులకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యవర్ అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మ�
విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ ఉన్నత
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు గోదల రాధమ్మ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కట్టంగూర్ మండలంలోని పొందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాధమ్మ ఫ్లెక్సీకి పూలమ�