ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ విద్యార్థుల్లో ప్రతిభను, పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకై ఏర్పాటు చేసిన స్వర్ణ పతకం కోసం పాలెం గ్రామ వాస్తవ్యులు నోముల మురళి రిటైర్డ్ ఎస్పీ, ఆయన సోదరులు తమ తల్లిదండ�
డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తిప్పర్తి మండల మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు విత్తన, ఎరువ�
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి నిధులు రూ.6.56 లక్షలతో నిర్మించిన మౌలిక వసతుల
హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన 8వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విద్యార్థులు 9 పతకాలు సాధించారు.
విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యం�
డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని నల్లగొండ జిల్లా త్రిపురారం మండల ఎస్ఐ కైగూరి నరేశ్ అన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ డే సందర్భంగా గురువారం మండల కేంద్రంలో అన్ని �
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు రొండి శ్రీనివాస్ అన్నారు.
ఫ్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ఫ్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోమ్మరబోయిన నాగార్జున అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండలోని బోయవాడలోని ప్
నిడమనూరు మండల పరిధిలోని బంటువారిగూడెం మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన భిక్షం కుటుంబాన్ని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ బుధవారం పరామర్శించారు.