కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయవద్దని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంల
నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నందికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు..
గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు(29)..
ఉర్దూ భాష, సాహిత్య అభివృద్ధికి పుస్తకాలు ప్రధాన ఆధారం అని నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఏ. హఫీజ్ ఖాన్ అన్నారు. షబ్-ఇ-బరాత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉర్దూ భాషాభిమానులు, ఉర్దూ ఉపాధ్యాయులతో క
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కొండామల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు, చెన్నారం సర్పంచ్..
మున్సిపల్ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా హాలియా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షు�
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బుధవారం జోరుగా ప్రచారం నిర్యహించారు. పట్టణoలోని 5, 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థినులు..
సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయకపోయినా బుధవారం తెల్లవారుజామునే మహాత్మాగాంధీ యూనిర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడకు ప్రచార సభకు నేడు వస్తుండడంతో ముందస్తుగా బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించ�
చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బుధవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టణంలోని 3, 5, 6వ వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ ప�
నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్..
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తె�
మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ కార్పొరేషన్ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి వేణు ఓటర్లను కోరారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర�