రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ జీఓ నంబర్ 282 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చండూరు మండల కేంద్రంలో జీఓ ప్రతులను ప్రజా సంఘాల నాయకుడు బండ శ్రీశైలం నేతృత్వంలో దగ్థం చేశారు.
త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క�
యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు డిమాండ్ చేశారు. దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెంలో మాజీ ఎంపీటీసీ రాయికింది �
నకిరేకల్ పట్టణానికి చెందిన పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య సతీమణి సక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం అనారోగ్యంతో మరణించింది. లయన్స్ క్లబ్ నకిరేకల్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమ్మత�
నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 22 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.35 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం�
సమస్యలు ఉత్పన్నమవకుండా భూ భారతి రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండల తాసీల్ద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేం�
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూడాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అ
మునుగోడు మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన మహాసభలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమాళ్ల రాజు, బుడిగపాక లింగస్వామి ని ఏకగ్రీవంగ�