నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నందున ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తరి రాము బుధవారం తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని త్రిపురారం ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ, నిడమనూరు ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖ�
నల్లగొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో�
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళను లైంగికంగా వేధించిన నేరానికి గాను దోషికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న తీర్పు వెలువరించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.4.45,500 విలువై�
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డ�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని నల్లగొండ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పద్మ అన్నారు. సోమవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి, త్రిపురారం ప్రాథమి
ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా త్రిపురారం మండల మాజీ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షుడు పామోజు వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని పెద్�
అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చే�
ప్రపంచీకరణ ముప్పు చిన్న పట్టణాలకూ వ్యాపించి పెద్ద పెద్ద అంగళ్లు, షాపింగ్ మాల్స్ వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నట్లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య తెలిప�
కట్టంగూర్ మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్లో ప్రతి శనివారం జరిగే వారసంతకు సరుకుల కోసం మహిళలతో పాటు, వివిధ పనులపై వందలాది ప్రజలు, ప్రయాణికులు, కార్మికు�
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే బీసీలకు రిజర్వేషన్ డ్రామా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�