నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గ్రామ కంఠం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సర్వే చేసి ఆ భూములను కాపాడాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతు
తెలంగాణ ఉద్యమ కళాకారులకు రాష్ట్ర సాంస్కృతిక సారధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే ''అకాడమిక్ రైటింగ్'' మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని వీసీ ఖాజా అల్త�
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దివంగత గుండగోని మైసయ్య గౌడ్ సేవలు మరువలేనివని ఆ పార్టీ గట్టుప్పల్ మండలాధ్యక్షుడు రావుల ఎల్లప్ప అన్నారు. మైసయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం మండల పరిధిలోని తెర�
పెళ్లి పేరుతో యువతిని ఓ యువకుడు మోసం చేసిన కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 27 ఏండ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ గురువారం న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్ల�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యంగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమమే తమ జెండా అజెండా అని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరహత్ అలీ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన
తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతా�
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష�
కరువుతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో ఎండిపోయిన �
విద్యార్థులు తాము చదివే కోర్సుల్లోని సబ్జెక్ట్లపై నైపుణ్యాలు సాధించాలని, ఆ దిశగా జీవితంలో స్థిరపడేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగితే స్వయం ఉపాధి రంగంలో రాణించవచ్చని ఎంఎస్ఎంఈ సంస్థ బాధ్యులు, అ�
ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
లయన్స్ క్లబ్ గోల్డ్ సేవలు అభినందనీయమని మునుగోడు ఎంఈఓ టి.మల్లేశం అన్నారు. లయన్స్ క్లబ్ గోల్డ్, నల్లగొండ వారు మంగళవారం యూపీఎస్ పులిపలుపుల పాఠశాలకు రూ.25 వేల విలువ చేసే డెస్క్ బెంచీలు, జడ్పీహెచ్
హైదరాబాద్ చంపాపేటకు చెందిన న్యాయవాది ఇజ్రాయెల్ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం మిర్యాలగూడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశా