ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం �
బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు యర్కల సత్తయ్య గౌడ్ అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2 నుంచి జరిగే డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టిక
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రక్షించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ ఎంజీయూ విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు.
వక్ఫ్ సవరణ 2024 బిల్లును వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా ప్రార్ధన స్థలం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి సీపీఎం ఆధ్వర్యంలో ముస్లింలు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఏప్రిల్ 2న ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ పిలుపునిచ్చారు. శ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చేయూతనివ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం మ�
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాల రీత్యా వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన 41 మంది
రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్య�
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శిగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన గురుజ రామచంద్రం ఎన్నికయ్యారు. నిజామాబాద్లో ఈ నెల 25, 26 ,27 తేదీల్లో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయనను �
అధికారులు ఎట్లాంటి కొర్రీలు పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
విద్యా సంస్థలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులంతా పీఎఫ్ లో చేరాలని నల్లగొండ జిల్లా పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.షబ్బీర్ అలీ అన్నారు.