దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్�
బీఎల్ఓలు (బూత్ స్థాయి అధికారులు) గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుర్రంపోడు తాసీల్దార్ ఎన్. కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బీఎల్ఓలకు, �
కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. కోతుల దాడిలో గ్రామానికి చెందిన ఓ మహిళకు తీవ్రగాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన..
ఆలయాల నిర్మాణం, పూజలతో సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండల పరి�
విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న నాయక్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్ష్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు
కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది.
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ శాఖ గ్రంథాలయం�
విద్యతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలని నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో గల ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో గ
గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో..
పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మి