నల్లగొండ జిల్లా కనగల్ మండలం బుడమల్లపల్లి గ్రామ సెక్రటరీ కాశీం విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. గ్రామ పంచాయతీ బిల్లు విషయంలో అవకతవకలతో పాటు పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో కలెక్ట�
దళిత జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని మాదిగ సంఘాల నాయకుల ఐఖ్య వేదిక కో-ఆర్డినేటర్ అన్నెపర్తి యాదగిరి అన్నారు. శనివారం జగ్జీవన్ రామ్ జయంతిని చండూరు మండల కేంద
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని నల్లగొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు తెలిపారు. చండూరు మండలం గుండ్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సన్న బియ్య
యాసంగి సీజన్ ధాన్యం దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తరుగు మోసాలను అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
యువత దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జగ్జీవన్
రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్షం మళ్లీ నెలకొన్నదని, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా �
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేక పౌరులను నిర్బంధాల పాలుచేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నల్లగొండ జ
వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ పంటల సాగులో పలు సలహాలు, సూచనలు చేయాలని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ అ�
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
తెలంగాణ పీడిత, అణగారిన వర్గాల చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో గల కొమురయ్య విగ్రహానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని, విద్యార్థుల మీద, యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున, జిల
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్�
గట్టుప్పల్ మండల పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్ర చౌరస్తాలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ప్రారంభించారు.
పెట్టుబడిదారులకు రేవంత్రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తుందని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్