సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని విమర్శించే స్థాయి గొర్రెలు, మేకల పెంపంకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు, పీఏసీఎ�
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కట్టంటూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, ఎరసానిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో చ�
ఏఎంఆర్పీ డీ39, డీ40 కాల్వల ద్వారా తమ భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. నీటి పారుదల శాఖ కార్యాలయం ము�
కట్టంగూర్ ఇన్చార్జి తాసీల్దార్గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి తాసీల్దార్గా పనిచేసిన ఎల్.వెంకటేశ్వర్రావు స్థానంలో నకిరేకల్ తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.యా�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. బోనాలు త
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని అంబటివాగులో అవగాహన ర్యాలీ నిర్వహించార�
నల్లగొండ జిల్లా దామర్లచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధ�
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం బెల్లం శివయ�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారుల తీరుతో వర్సిటీలో బీటెక్లో సీట్లు పొందిన విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తుంది. బీటెక్ వివిధ కోర్సుల్లో సీటు సాధించిన విద్�
వసతి గృహ సంక్షేమ అధికారుల ప్రమోషన్స్ విషయంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం సహకారంతో ఉన్నత అధికారులను కలిసి పరిష్కరిస్తానని టీఎన్జీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి తెలిపారు. తెలంగాణ వసతి గృహ
నిరుపేదలకు ఆపన్న హస్తం అందించేందుకు లయన్స్ క్లబ్ ఎల్లవేళలా ముందుండాలని వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్-1 కె.వి ప్రసాద్ అన్నారు. నిడమనూరు మండలంలోని శాఖాపురం సాయి ఫంక్షన్ హాల్లో గురువారం లయన్స్ క్లబ్ నూతన కా
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల పరిధిలోని సూరేపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నా