విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డీటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్�
తెలంగాణ రాష్ట్రంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు నేటి రేవంత్రెడ్డి పాలనలో అస్తవ్యస్థంగా మారాయని స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేశ్ స్వేరో అన్నారు. బు�
గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 20 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాల�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ కనగల్లు మండల కార్యదర్శి ఇరుగంటి హరిచంద్ అన్నారు. బుధవార
నేరెడుగొమ్ము మండల కేంద్రంతో పాటు మండలంలోని పెద్దమునిగల్ గ్రామం, డిండి మండల కేంద్రంలో, చందంపేట మండలంలోని హంక్యతండా నుంచి కోరుట్ల వరకు సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులు చక చక సాగుతున్నాయి.
ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి అండగా ఉందామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం ఆయన చిట్యాలలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిది చెక్కుల పంపిణీ క�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవసరం అని కట్టంగూర్ మండలం యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.
డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనల్లో రాణించేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న
తెలంగాణ సాహిత్యంలో ప్రముఖ వ్యక్తి దాశరథి కృష్ణామాచార్య. ఆయన రచనలు తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతిని, భక్తితో పాటు సామాజిక చైతన్యాన్ని ప్రతిబింభిస్తాయని డీవీఎం విద్యా సంస్థల కరస్పాండెంట్ దొడ్డా శాంతిక�
యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారి మళ్లిస్తే ఎరువుల దుకాణం యజమానితో పాటు, సంబంధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మెప్మా-పురపాలక సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని మైసయ్య సర్కిల్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద స్ట్రీట్ పుడ్ ఫెస్టివల్ను నిర్�
జాతీయ రహదారి 565 పానగల్లు నుండి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ. ఈ మేరకు శనివారం జాతీయ రహదారి 565 కాంట్రాక్టర్ �
నిత్యావసర వస్తువుగా మారిన సెల్ఫోన్ పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ పోర్టల్ ఒక వరం లాంటిదని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో స�
గ్రామీణ ప్రాంత రైతులకు సర్వే కష్టాలు తప్పడం లేదు. ప్రతి రోజు భూ సర్వే కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కట్టంగూర్ మండలానికి రెగ్యులర్ సర్వేయర్ లే�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాధీ మ