పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఐ నలగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు, చండూరు ఏఎంసి డైరెక్టర్ నలపరాజు రామలింగయ్య అన్నారు. మంగళవారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాదగోని నరస�
ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించ
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి అభివృద్ధిపై లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ముందు మూడు, వెనుక నాలుగు కార్లు వేసుకుని తిరగడం తప్పా నియోజ�
కబ్జాకు గురవుతున్న ఈత వనాన్ని పరిరక్షించాలని, అలాగే ఈత వనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని �
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను ప�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ
రీసెర్చ్( పరిశోధన) మూలం ప్రశ్నావళి తయారీ అని దానికి ప్రత్యేకమైన స్కేల్స్ ను ఉపయోగించాలని, దాంతో ఫలితం సంపూర్ణంగా ఉంటుందని ఐపిఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ డి
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధారాణి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు నూతన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడి�
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించాలంటూ పలు డిమాండ్లతో గురువారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కు వర్సి�
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�