ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శుక్రవారం నల్లగొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాని�
నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామానికి చెందిన చింత నాగరాజు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గురువారం నాగరాజును పరామర్�
కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23 వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11 వేల ఎకరాల్లో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయి లేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు, పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ మండల కేంద�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ న
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయాల్సి ఉందని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా
నిడమనూరు మండల కేంద్రంలో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మేళ తాళాలు, శ�
ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ
మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి మడేలయ్యా గుడి వెనుక భాగం నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బం�
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించ�
ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఐ.బి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో టి.జి.ఎం.ఆర్.ఎస్ & జె.సి నల్లగొండ గర్ల్స్-1 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని
ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ�
అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కట్టంగూర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల �