మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగూరి నరసింహ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల క
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్లో జరిగిన గంగదేవమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై నిరంతర పోరు సాగించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగ శనివారం న�
ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ ) అండర్ గ్రాడ్యుయేషన్ -2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తె�
అనార్యోగంలో మృతిచెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు గోగు బాల సైదులు మృతదేహాన్నిశుక్రవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు వివిధ పార్టీల నాయకులు సందర్శించి పూలమాల వేసి నివా
హోటళ్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఎల్పీఓ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ లోని హైవే వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరి�
స్వచ్ఛ మునుగోడు కార్యక్రమాన్ని తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ సమస్యలపై పంచాయ�
నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ మండలాధ్యక్షుడిగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో, ప్రతి బూతు స్థాయిలో బ
యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడీ విద్యార్థులకు గురువారం ''యోగా అం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం కందాళ రమా అన�
పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం అంతా కలిసి పోరాడుదామని సీపీఎం నల్లగొండ జిల్లా కా�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని అయిటిపాముల గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయ
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయించి పంపాలని నల్లగొండ జిల్లా మునుగోడు తాసీల్దార్ నరేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మురళి మనోహర్ రైస్ మిల్లును ఆయన
మన ఊరి పిల్లల్ని- మన బడిలోనే చేర్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పిలివెల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.