విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ చూపి జీవిత లక్ష్య సాధనకై ముందుకు సాగి ఉత్తములుగా స్థిరపడాలని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల
చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈ కేవైసీ, టీహెచ్ఆర్ (Take Home Ration)లో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని నల్లగొండ జిల్లా శిశు సంక్షే�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో న�
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.150 కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవా
యూరియా సరఫరా పెంచి, కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వద్ద నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) అనే వ్యక్తి పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద దారుణ హ�
స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా లోపాలను వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్య�
చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమావేశాలకు, �
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ఉన్న బీటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక ప్రాత అని, కావునా పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామ
రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు.
విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.