దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ శాఖ గ్రంథాలయం�
విద్యతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, అందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలని నల్లగొండ ఎంఈఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో గల ది మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో గ
గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో..
పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మి
రైతుల భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి గ్రామంలో కలెక్టర్ పర్యటించి భూ సమస్యలపై అధికారులను అడ�
చండూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ చండూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓ పద్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట�
హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ మహాలక్షయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలో నో హెల్మెట్– నో డ్రైవింగ్ పై మంగళవారం ప�
పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో గల పరీక్ష కేంద్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ను చండూరులో ఏర్పాటు చేయాలని బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు కోరారు
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీన్మార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్�
మండల కేంద్రం లోని మండల పరిషత్ కాంప్లెక్స్ భవనం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ భవనంలో కొనసాగిన కార్యాలయం ప్రభుత్వ ఆదేశాలతో కాంప్లెక్స్ భవనంలోకి పూర్తి స�