ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కనగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశ�
ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి పోటీలకు నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి, సీనియర్ బయోసైన్స్ టీచర్ వనం లక్ష్మీపతి ఎంపికయ్యారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తే సకాలంలో యూరియా అందపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
బాధితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్రెడ్డి �
రాష్ట్రంలో దాదాపు గత నెల రోజులుగా నెలకొన్న యూరియా కొరతపై నల్లగొండ ఎంపీ రైతులదే తప్పన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. రైతులు వచ్చే సీజన్కు ముందస్తుగా నిల్వ చేసుకుందామనే ఉద్దేశ్యంత�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంల�
దేశాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్ర�
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవనంలో జరిగిన భవన నిర్మాణ సంఘం మండల సమా�
నల్లగొండ జిల్లా కేంద్రలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంబర్-01 వినాయక విగ్రహం వద్ద ఎప్పుడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఈసారి బీజేప�
మేమెంతో మాకంత వాటా.. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్�
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్�
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గురువారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య �
చందంపేట మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. గురువారం మండలంలోని పొగిళ్లా, కంబాలపల్లి, వెల్దురుపల్లి, బొల్లారం, ఉస్మనుకుంట, పాత తెల్దేవరపల్లి, ముత్యతండ�
నాబార్డ్, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రైతు సేవా సహకార సంఘం చండూరు ప్రాంగణంలో ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు, జిల్లా క�
ప్రభుత్వ కళాశాల జేఎల్స్కి అదేవిధంగా, పాఠశాల ప్రిన్సిపాల్స్ కి గెజిటెడ్ హోదా ఉంది కానీ, అనునిత్యం అందుబాటులో ఉంటున్న తెలంగాణ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కి, కళాశాలలోని జేఎల్ కి గెజిటెడ్ హోదా లేదని, వార