ఎర్రజెండా ద్వారానే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం వేములపల్లి మండల కేంద్రంలో 7వ మండల మహాసభ జిల్లా యాదగిరి అధ్యక్షత�
అనుముల మండలం పేరూరు గ్రామంలో ఉన్న భువనేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ భూముల కౌలుకు ఈ నెల 16న వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ వెంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివారులో వాగు పక్కన ఒకే దగ్గర పదికి పైగా ట్రాన్స్ఫార్మర్లను గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఒకేచోట ఉండడం, కనీసం వాటికి కంచె కూడా �
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర ఫైనల్స్లో కరీంనగర్, వరంగల్ జ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో 47వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వివిధ జిల్లాల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన లబ్ధిదారులకు గురువ�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా అందరూ మొక్కలు నాటాలని నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితశ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్�
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి కంపచెట్లమయంగా మారింది. గ్రామంలోని యువకులు పలువురు ఏకమై అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు.
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మునుగోడు మండల వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు విత్తన డీలర్లుకు సమావ
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే మండలంలోని పులిపలుపుల గ్�
చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గస్థాయి విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు వరి, పెసర నాణ్యమ�