తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని రజక సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు బాతరాజు సత్తయ్య అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని మునుగ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గొవ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) ను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం వర్సిటీలోని తాన చాం�
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం నల్లగొండ జ�
ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పలు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో శానిటేషన్ డ్రైవ్ను నిర్వహించారు. నల్�
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ అన్నారు. సోమవారం రాత్రి కట్టంగూర్ లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి భో�
ఓటర్ లిస్ట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కనగల్ ఎంపీడీఓ సుమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు.
గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీఓ సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దిన
కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బానాయిస్తున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, కా
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల ఓటర్ జాబితాను అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించి తుది జాబితాను సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు ఎంపీటీసీల వారీగా �
గట్టుప్పల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎంఈఓ అమృతాదేవి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం సన్మానించారు.
కట్టంగూర్ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాలలో ఏప్రిల్ 2025లో కేవలం ఒక ఉపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాగైనా బ్రతికించాలనే సంకల్పంతో ఉ�
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ