ఇంజినీరింగ్ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన 'టీఎస్ ఈసెట్' కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ముగిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 499 మంది విద్యార్థులు హాజరైనట్లు కౌన్�
రోడ్ల విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి వరకు నిర్మిస్తు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని తుమ్మడం గ్రామంలో బుధవారం ఏర్పాటు చ�
ఇంకుడు గుంతల నిర్మాణాలను సమర్ధవంతంగా చేపట్టాలని కేంద్ర జలసంఘం నోడల్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. నిడమనూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన భూగర్భ జలాల నిల్వల పెరుగుదల
శాలిగౌరారం మండలంలోని చిత్తలూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గిరగాని నరేశ్ ఇటీవల తుడిమిడి గ్రామంలో ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. ట్రాక్టర్ యూనియన్ అధ్వర్యంలో రూ.85 వేలు నరేశ్ కుటుంబ సభ�
పాలకుల పట్టింపులేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శాలిగౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామం నుంచి బండమీదిగూడెం వరకు ఉన్న రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. గ్రామంలోని యువకులు, ట్రాక్టర్ డ్రైవ�
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను మంగళవారం ట్రైనీ ఐఏఎస్ ల బృందం సందర్శించింది. తెలంగాణ దర్శనంలో భాగంగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్రాని�
ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఉప్పునూతల నర్సింహ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతిచెందాడు. నర్సింహ్మ కుటుంబానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి మం�
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల చేతిలో గుణపాఠం త
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపుతుండడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. భారీ వాహనాలను రహదాలపై నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు కలిగి ప్ర�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని మహిళా సంఘాలకు 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి రూ.36.86 కోట్ల రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీఓ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన గ్రామ �
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి, కార్మికులకు కనీస వేతనం అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య అన్నారు. కట్టంగూర్లో సోమవారం అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసి�