కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ జరిగింది. డిస్ట్రిక్ గవర్నర్ రేపాల మదన్ మోహన్, పీఎంసీసీ పాస్ట్ జీఎస్టీ కో ఆర్డినేటర్ గోలి అమరేందర్ రెడ్డి �
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�
విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు.
గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండడానికి ప్రభుత్వం చండూరు మండలంలోని 8 క్లస్టర్లకు 8 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించిందని తాసీల్దార్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ మండలంలో పీఏసీఎస్ గొల్లగూడ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో రైతు వేదికలో యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ముందు రోజు ప్రకటించడంతో రైతులు తెల్లవారేసరికి రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున క�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కన్నెకంటి రంగయ్య (108) శుక్రవారం స్వర్గస్తులయ్యారు. ఆయన మృతికి సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సుంకరి భిక్షం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భిక్షం గౌడ్ సాదారణ సంఘ కార్యకర్త నుంచి ఎదిగి గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ప
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన ఐసీటీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి యూనివర్సిటీ టీమ్కు ఎంపికై, జరగబోయే ఐయూటీ (అంతర యూనివర్సిటీ టోర్నమెంట్) కు జాతీయ స్థాయిలో వెళ్లే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూ�
గత ఆరు రోజులుగా యూరియా కోసం క్యూ కడుతున్నప్పటికీ యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపుల
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �