కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు కుల వర్గ నిర్మూలన పోరుబాటలో అమరులైన 135 మంది కామ్రేడ్స్ వర్ధంతి సభలను అమరుల వారోత్సవ సభలుగా జరుపుకుందాం అనే కరపత్రాన్ని నకిరేకల్ లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బుధవారం ఆవి
లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు �
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం దేవరక
కేంద్రంలో మోదీ అసమర్థ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావే�
డిగ్రీతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకున్నపుడే గ్రామీణ యువత ఉపాధి కల్పనలో ముందంజలో ఉంటారని బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రభుత్వ డిగ్రీ క�
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ నగరానికి మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నల్లగొండ నగర కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర సూచించా
SSC - 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చ�
దామరచర్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందారు. మండలంలోని దామరచర్ల, బొత్తలపాలెం, రాజగట్టు గ్రామాల సంఘంలో 9 కార్యవర్గ సభ్యులుండగా ఇద�
దేశ సమగ్ర అభివృద్ధికి మూల సాధనం విద్య అని, సరియైన ప్రణాళికతో పరిశోధనలపై దృష్టి సారించి ఉన్నత విద్యాలయాలు మార్గదర్శకంగా ఉండాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య ఖాజ�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి తరాల బలరాములు �
యోగా సాధనతో విద్యార్థులు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చునని, అనేక ఒత్తిళ్ల మధ్య అభ్యసనంపై దృష్టిసారించలేకపోతున్న యువతకు యోగా ఆరోగ్య ప్రదాయిని అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధా�
విద్యా వారోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన టీచర్ రిక్యూట్మెంట్ జాబ్ మేళా విజయవతంగా ముగిసింది. కాగా ప్రముఖ టీచింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ 'ఇన్నోక్యూటర్' తెల�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు నమోదై మూడు రోజులైనా అరెస్టు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస
జనగణన–2027 తొలి దశ (Census–2027) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” (House Listing & Housing Census) కార్యక్రమం నేటి నుండి నల్లగొండ �