ప్రశాంతతకు, విజ్ఞానానికి నిలయంగా ఉండాల్సిన గ్రంథాలయం కాస్తా ఇత్తడి సామాన్ల తయారీ కేంద్రంగా మారింది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గ్రంథాలయంలో అటెండర్ చేస్తున్న పనులు ఇప్పుడు..
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ నియమితులైన విషయం తెలిసిందే. పద్మశాలి ముద్దుబిడ్డ చంద్రశేఖర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి.
నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు డా.సాగర్ల సత్తయ్య రచించిన కళా దర్పణం' పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతీలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు..
సకల శాస్త్రాలకు మూలం గణితం అని, కావునా పాఠశాల దశలోనే విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా బోధన సాగించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. నల్లగొండలోని డైట్ కళాశాలలో మంగళవారం తెలంగాణ మ్యాథమెటిక్స్ �
మునుగోడు మండల కేంద్రానికి చెందిన నడింపల్లి శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించడం జరిగింది.
బ్రాహ్మణులకు ముఖ్యమైన అపర కర్మలకు స్థలం కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ పట్టణంలో కిరాయి ఇండ్లలో
నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటారు. సోమవారం నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో, మానసిక స్థితి కోల్పోయిన మహిళ బట్ట
రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని భారీగా వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, చిట్యాల–పెద్ద కాపర్తి మధ్య జాతీయ రహదారి–65పై జరుగుతున్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, రహదారిపై ప్రయాణి
మునుగోడు వాసి, జ్యోతిష్యశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మునగాల యాదగిరి ఆచార్యులును మునుగోడు పట్టణ 3 వార్డు మెంబర్ పందుల ప్రియాంక లింగస్వామి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
దామరచర్ల మండల విద్యాధికారిగా కేతావత్ సైదానాయక్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం తెలుగు పాఠశాల సముదాయ భాషోపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా
నల్లగొండ జిల్లాలో చైనీస్ మాంజ (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర దారం) వినియోగం, నిల్వ, విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘ
నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన GO 252 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలి