సమస్యలు ఉత్పన్నమవకుండా భూ భారతి రైతు సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండల తాసీల్ద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి, గద్దెనెక్కిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతుందని బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేం�
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చూడాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అ
మునుగోడు మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన మహాసభలో మండల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా పెరుమాళ్ల రాజు, బుడిగపాక లింగస్వామి ని ఏకగ్రీవంగ�
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ విద్యార్థుల్లో ప్రతిభను, పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకై ఏర్పాటు చేసిన స్వర్ణ పతకం కోసం పాలెం గ్రామ వాస్తవ్యులు నోముల మురళి రిటైర్డ్ ఎస్పీ, ఆయన సోదరులు తమ తల్లిదండ�
డీలర్లు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తిప్పర్తి మండల మండల వ్యవసాయ అధికారి సన్నిరాజు హెచ్చరించారు. సోమవారం మండలంలోని పలు విత్తన, ఎరువ�
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మండలంలోని మల్లారం గ్రామంలో సోమవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి నిధులు రూ.6.56 లక్షలతో నిర్మించిన మౌలిక వసతుల