మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని ఏపీడీ శ్రవణ్కుమార్ అన్నారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సంఘబంధం అధ్యక్ష, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజ�
ఫ్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ డీఈఓ భిక్షపతికి సోమవారం సీపీఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల 14 ఫ్రభుత్వ జ�
కార్పొరేట్ చదువుల కోసం పట్టణాలకు పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భావించి పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఘనపురం గ్రామ మాజీ మహిళా సర్పంచ్ తన తన ఇ�
అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు యడవల్లి వల్లభ్రెడ్డి అన్నారు. నిడమనూర�
ఫ్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వందేమాతరం రవీంద్ర అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా శిక్షణ కళాశాల (బ�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 963 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా
ఆంగ్ల విద్యపై విద్యార్థులు పట్టు సాధించాలని త్రిపురారం ఎంఈఓ రవి అన్నారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు అందించిన డిక్షనరీలు, పెన్నులు, స్టే
యువకుడి కళ్లల్లో కారం కొట్టి.. శరీరంపై పిడిగుద్దులు కురిపించి, గడ్డి చెక్కే పారతో శరీరాన్ని చెక్కి, మర్మాంగాలను వడేసి, ఆపై చెట్టుకు కట్టేసి కాళ్లు విరగ్గొట్టిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన నల్లగొండ జిల్లా నక�
ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీ నాయక్కు శనివారం వినతి పత్రం అందజేశారు.
పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని చండూరు మండల స్పెషల్ ఆఫీసర్ కె.నాగమల్లేశ్వర్ అన్నారు. శుక్రవారం బోడంగిపర్తిలోని మంచికంటి గోపమ్మ స్మారక ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అలాగే మహ�
ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బూరుగు నిర్�
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఎర్రబెల్లి సబ్ స్టేషన్ నుంచి వచ్చే 33 కేవీ కామారెడ్డిగూడెం ఫీడర్ లైన్లో ఉన్న లూజ్ లైన్ల�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇస్తుందని బీజేపీ కట్టంగూర్ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో ఏర్పాటు చేసిన
దేవరకొండ మండలంలోని చింతబాయి గ్రామ మాజీ సర్పంచ్ మల్లేశ్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడిని గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేర్పించారు.