వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామంలో అద్దంకి - నార్కట్పల్లి రహదారి వెంట మురుగు కాల్వలు నిర్మించకపోవడంతో మురుగు నీరు రహదారిపై ప్రవహిస్తుంది. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవ
నాగార్జునసాగర్ డ్యామ్కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, �
ఆటపాటలతో విద్య అంగన్వాడితోనే సాధ్యమని సీడీపీఓ చంద్రకళ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-1లో అమ్మ మాట - అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడ�
చదువు ద్వారానే చిన్నారులకు మంచి భవిష్యత్ ఇవ్వగలమని సీనియర్ సివిల్ జడ్జి మంజుల సూర్యవర్ అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మ�
విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ ఉన్నత
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు గోదల రాధమ్మ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం కట్టంగూర్ మండలంలోని పొందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాధమ్మ ఫ్లెక్సీకి పూలమ�
అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పూర్వ ప్రాథమిక విద్యను సద్వినియోగం చేసుకోవాలని నిడమనూరు మండల ప్రత్యేకాధికారి, ఐసీడీఎస్ నల్లగొండ జిల్లా అధికారి కృష్ణవేణి అన్నారు. గురువారం మండలంలోని రాజన్నగూడెం గ
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని చండూరు ఎంఈఓ ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల పునః ప్రారంభాన్ని పురస్కరించుకుని బంగారిగడ్డ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యా�
దేవరకొండ ఆర్టీసీ కండక్టర్ దార యాదయ్య, డ్రైవర్ నజీరుద్దీన్ బస్సులో దొరికిన బంగారం, కొంత నగదు ఉన్న బాక్స్ ను డిపో అధికారులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను ఎంపీడీఓ �
మునుగోడు మండల కేంద్రంలోని 2, 3 అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అమ్మ మాట.. అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సీడీపీఓ లావణ్యకుమారి ఆధ్వర్యంలో చిన్నారులు అంగన్వాడీ బడిలో చేరా�
పశువుల మాంసం, ఎముకలను అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై నార్కెట్పల్లి సమీపంలోని వేణుగోపాల స్వామి ఆర్చి వద్ద సోమవారం పోలీసులు డీసీఎంను పట్టుకున్నార
సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఏసీపీ పి.మధుసూధన్రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బడుగు రామస్వామి, కమలమ్మ, పాలకూర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గంధమళ్లకు మళ్లీ శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నాడు కాంగ్రెస్ నాయకులు అడ్డం పడిన ప్రాజెక్ట్ ఇప్పుడు నిర్మిస్తారా