అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చే�
ప్రపంచీకరణ ముప్పు చిన్న పట్టణాలకూ వ్యాపించి పెద్ద పెద్ద అంగళ్లు, షాపింగ్ మాల్స్ వీధి వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నట్లు రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య తెలిప�
కట్టంగూర్ మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్లో ప్రతి శనివారం జరిగే వారసంతకు సరుకుల కోసం మహిళలతో పాటు, వివిధ పనులపై వందలాది ప్రజలు, ప్రయాణికులు, కార్మికు�
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే బీసీలకు రిజర్వేషన్ డ్రామా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
ఉన్న ఇల్లుని కూతురు పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి తమను పట్టించుకోవడం లేదని, తన ఇల్లు తనకే ఇప్పించాలని కోరుతూ కొడుకుపై ఆర్డీఓ ఆర్డర్ తెచ్చుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో చోటుచే
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ మాజీ అధ్యక్షుడు బొస్క సైదులు రావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్) లో చేరారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల నర్సింగ్భట్లలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూత అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని నల్లగొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం కోరారు.
మహిళలు స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వం అందిస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఏపీడీ శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో రుణాల�
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా �
శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో "గురు పౌర్ణమి” వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సుమారు 2 వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.
పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గరువారం వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంల
ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామ సెంటర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నల్లగొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ అన్నారు. గురువారం త్రిపురారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న కామన్�
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం మహిళలకు అందించే పథకాలను వివరించారు.
కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని వ్యాపారస్తులు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అధిక ధరలకు, దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నకిరేకల్ మండలాధ్�