వివిధ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నుండి సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లారు. అయితే
ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని గుడిపల్లి ఎంపీడీఓ అండాలు అన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ప్�
రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. శనివారం కట్టంగూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా..
సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా సైన్స్ ఫెయిర్ ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లా నుండి ఇన్స్పైర్ 11 ప్రాజెక్టు�
ఈ యాసంగి సీజన్ పంటలు సాగు చేయడానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని యూరియా నిల్వ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్ల
నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉన్న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్ లో విద్యార్థినులకు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శశికళ శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహ
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో �
మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రీబాయి పూలే 195వ జయంతి ఉత్సవాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్�
యూరియా బుకింగ్ యాప్పై రైతులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి గిరి ప్రసాద్ అన్నారు. శనివారం కట్టంగూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా బుకింగ్ యాప్ ప
డీడీఎన్ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నల్లగొండలో శుక్రవారం పెద్ద ఎత్తున అర్చకులతో అర్చక చైతన్య యాత్ర ని�