నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.12.50 లక్షల విలువ గల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం అందజేశారు. అనంతరం ఆయన మ�
కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర�
అమ్మాయిలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్లగొండ మండల ప్రత్యేకాధికారి రమేశ్, డాక్టర్ అనితారాణి అన్నారు. బుధవారం నల్
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ బుడిగ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్ కట్టంగూర్ ఆధ్వర్యంలో హంగర్ సర్వీస్ వీక్లో భా
విద్యార్థినులు క్రమశిక్షణ, ప్రణాళికయుతంగా చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆ�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�
రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నల్లగొండ జిల్లా ఎస్సీ శరత్ చంద్ర పవార్ నో హెల్మెట్ - నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. జాతీ�
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో సీసీ రోడ్డుకు ఆనుకుని ఓ బావి ఉంది. ఆ బావిలో ఎప్పుడు నీళ్లు ఉండడంతో బావికి కొంచెంద దూరంలో ఉన్న ఎస్సీ కాలనీలోని ఇండ్లలోకి నీరు చేరి మొత్తం జలమయం అవుతుంది. అంతేకాకు�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (ఐఎంఎస్) ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి. వర్సిటీ సందర్శనకు, వివిధ పనులపై ఉమ్మడి జిల్లా నుండి వచ్చే కళాశాలల �
మిర్యాలగూడ క్లస్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో సాగులో ఉన్న మిరప తోటలను మంగళవారం సందర్శించారు. రైతు ధీరవత్ మాలు 3.20 ఎకరాల్లో సాగు చేస్తున్న తేజశ్రీ రకం మిర్చిని �
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలని చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం చండూరు పట్టణం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
బొలెరో వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటన గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని నీలంనగర్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వి
ఆశా వర్కర్స్ గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే లెప్రసీ సర్వే బిల్లులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల డ్యూటీ డబ్బులు తక్షణమే చెల్లించాలని, సట్ సెంటర్ డ్యూటీలు రద్దు చేస�