యూరియా అవస్థలు తాళలేక రైతులు నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై భైఠాయించి ధర్నా చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి సొసైటీ దగ్గర రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడి..
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులు తమ ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ జయంతిని నిర్వహించుకుంటామని వర్సిటీ అధికారులకు తెలిపినప్పటికీ అనుమతించకుండా తమ హక్కులను కాలరాస్తూ..
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో గురుకుల పాఠశాలల పని వేళలు సవరించాలని, రాత్రి విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కా�
నల్లగొండ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ బాలికల హాస్టల్ విద్యార్థిని వల్కి ద్రక్షిత రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. స్థానిక జేబీఎస్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ద్రక్షిత నల్ల�
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్), లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్ట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు డీఎల్ పోస్టులకు సన్నద్దమయ్యే అ
నిడమనూరు మండల కేంద్రంలోని శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన బ�
గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు మాట్లాడుత
జిల్లాలో ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియేట్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని నల్లగొండ డీఐఈఓ దస్రూనాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం నల్లగొండలోని ప్రభుత్వ లెక్చరర్స్ భవనంలో జిల్లాలోని �
ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి, ప్రత్తి, బత్తాయి వంటి ఇతర పంటల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక ఆదాయం పొందే పంట కేవలం ఆయిల్పామ్ మాత్రమే అని పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి అన్నారు. అనుముల మండలం కొత్�
మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్
మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి..
నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు, బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రె