సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై భద్రత చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి భ�
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమ�
వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్
శాలిగౌరారం మండలం పెరక కొండారం గ్రామ వాసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ లైఫ్ మెంబర్, సామాజిక సేవకుడు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డికి డాక్టరేట్ లభించింది. శ్రీ ఉషోదయ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స�
గత రెండు రోజులుగా నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్య హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర బిజెపి నాయకు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�
గుడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా శుక్రవారం సంక్రాంతి రంగవల్లుల పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు..
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులు సాఫీగా వెళ్లేందుకు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కట్టంగూర్ మండల పరిధిలో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ �
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి చెందిన నర్ర సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలిసిన ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సత్తయ్య కుటుంబానికి ఆర్థిక సాయం, క్వ�
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని మర్యాన్ కాలేజీ కొట్టాయంలో ఫిబ్రవ
చౌక ధరల దుకాణాల నిర్వహణలో ఆలసత్వం, నిర్లక్ష్యం పనికి రావని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. చౌక ధరల దుకాణం నిర్వహణ చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు ము�
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మి
గర్భిణులు, బాలింతలు 102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని గుడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూచించారు. ప్రతి గురువారం అలాగే శనివారం గుడిపల్లి మండలంలోని గర్భిణీలను, బాలింతలను..