కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ
నిరంతర పఠనంతోనే న్యాయవాదులు కేసులను సరిగ్గా నిర్వహించగలుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు వివిధ చట్టాల పట్ల అవగాహన పె�
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం (1969-202
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు తూకాలతో రైతులను మోసం చేస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి ఆరోపించారు.
చండూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన భూతరాజు రామయ్య 44వ వర్ధంతిని శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆయన చ�
ప్రముఖ వైద్యుడు, పవన్ సాయి హాస్పిటల్ అధినేత, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి లింగమ్మ ఇటీవల మరణించారు.
బాలికపై అత్యాచారం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ పోక్సో కోర్టు 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధించింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడిం
దళారులకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొ
సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవరకొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. దేవరకొండ ఎస్ఐ పి.వెంకట్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దేవరకొండ శివారులో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ ని
రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు.