పోచంపల్లి మున్సిపాలిటీలో క్రయ విక్రయాలు చేయకూడదంటూ రెవెన్యూ అధికారులు రూపొందించిన 644 నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కాలనీలో శనివారం కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ పరిధిలో వివిధ అభివృద్ధి పను
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంతో సహా 48 వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఖరారైంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులకు అధికారులు శనివారం రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత�
కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేసిన 214 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో హద్దులు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ కుంభం అనిల్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూమిలో
దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన నయన్ భాస్కర్ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు, వేధింపులే కారణమని భాస్కర్ కుమారుడ�
చందంపేట మండలంలోని ఏపాలపాయ తండాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను గ్రామ సర్పంచ్ కేతావత్ నీలా మకట్ లాల్ ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..
గోపా ను మండల, గ్రామ స్థాయిలో మరింత విస్తృత పర్చాలని, గౌడ్ల అభివృద్ధికి సంఘటితం కావాలని గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారింగుల భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం �
విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అడ�
లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఈ 19న నల్లగొండ
నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్
మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, సమాజంలో పోటీతత్వాన్ని ఎదుర్కోనేందుకు క్రీడా పోటీలు దోహద పడుతాయని కేవీపీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అన్నారు. బుధవారం నిడమనూరు మండలంలోని