ఏప్రిల్ 5, 14వ తేదీలలో జరిగే బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో..
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులను కావాలనే అడ్డుకుంటున్నారని బ
బస్సును బైక్ ఢీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపోడు మండలంలోని తానేదార్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రా�
హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్�
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్�
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధి సంజీవని ట్రస్ట్ వద్ద సోమవారం మధ్యాహ�
చందంపేట మండలం నేరడుగొమ్ము గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరెకంటి విజయ్ తండ్రి రాములు మృతి చెందారు. మృతదేహాన్ని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ �
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంద�
కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో �
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు.
గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందిన విషాద ఘటన శాలిగౌరారం మండలంలోని మాదారం కలన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
విద్యార్థులు సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనివాసరాజు అన్నారు. కళాశాల రసాయనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి
వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకువచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని ఐఎంఏ రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు, నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ రమేశ్, సెక్రటరీ
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో భాగంగా 2024 నుండి 2025 వరకు సుమారు రూ.5 కోట్లతో చేపట్టిన ఉపాధి పనులపై శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సామాజిక తనిఖీ అధికారుల ఆధ్వర్య
రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి రావాలని ఔట్ సోర్సింగ్ జేఏసీ స్టేట్ వర్కింగ�