ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దేవరకొండ రూరల్ మండలంలోని కొంమేపల్లి గ్రామంలో గల గిరిజన గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టూ వర్షం నీరు చేరి జలమయమైంది.
చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు.
బీసీలకు రావాల్సిన వాటా రానీయకుండా రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు పన్నుతున్నారని, జనాభాలో 60 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేక కొంతమంది రెడ్డి జ
విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కస్తూరి ఫౌండేషన్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కార్�
బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర
చందంపేట మండలంలోని గాజులపురం గ్రామంలో పలువురి రైతులకు సంబంధించిన భూములు అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాసీల్దా
నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు క�
సమాజంలో మేమెంత మందిమో మాకంత వాటా దక్కాల్సిందేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఆదిపత్య శక్తుల కుట్రలను తిప్పి కొడుతామని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల
మన దైనందిన జీవితంలో సైన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, కావునా పాఠశాల స్థాయి నుండే విద్యార్థులంతా సైన్స్పై పట్టు సాధించాలని నల్లగొండ డీఈఓ బి.భిక్షపతి అన్నారు.
ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండలో ఆయన మ�
ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చో
మార్వాడి గోబ్యాక్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురుపాటి సుదర్శన్ నియమితులయ్యారు. గురువారం ఎస్స
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ చండూరు పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్ ప్రజలను కోరారు. గురువారం ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు, �