లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కట్టంగూర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు, జిల్లా గ్యాట్ లీడర్ ఎర్ర శంభులింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్
అన్నారు. మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అలాగే జయశంకర్ సార్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాయబండి పాండురంగాచారి అన్నారు
వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, బ్యాటరీల దొంతనాలకు పాల్పడుతున్న నిందితులను కట్టంగూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ ఏఎస్పీ జి.రమేశ్ మంగళవారం కట్టంగూర్ పోలీస్ స్టేషన్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బక్క శ్రీనివాస చారి, కె.రత్నయ్య, బి.వెంకటేశం అధ్యక్ష వర్గంగా
సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని విమర్శించే స్థాయి గొర్రెలు, మేకల పెంపంకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు, పీఏసీఎ�
తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కట్టంటూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం, ఎరసానిగూడెం అంగన్వాడీ కేంద్రాల్లో చ�
ఏఎంఆర్పీ డీ39, డీ40 కాల్వల ద్వారా తమ భూములకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా తిప్పర్తి, మాడ్గులపల్లి మండలాల రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. నీటి పారుదల శాఖ కార్యాలయం ము�
కట్టంగూర్ ఇన్చార్జి తాసీల్దార్గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి తాసీల్దార్గా పనిచేసిన ఎల్.వెంకటేశ్వర్రావు స్థానంలో నకిరేకల్ తాసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న పి.యా�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని యాటకన్నారెడ్డి కాలనీలో గల న్యూస్ స్కూల్లో శనివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ.. బోనాలు త
తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని అంబటివాగులో అవగాహన ర్యాలీ నిర్వహించార�
నల్లగొండ జిల్లా దామర్లచర్ల మండలం వీర్లపాలెం వద్ద గల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధ�