అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల సందర్భంగా ఈ 25వ తేదీన హైదరాబాద్ బస్సు భవన్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇంటికో మహిళ తరలి రావాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తు�
యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుల బతికినట్లు తెలిపారు. గురువారం రైతులు యూరియా కోసం ఎదుర్�
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నూతన సంవత్సర క్యాలెండర్ (2026) ను నల్లగొండ మండల విద్యాధికారి కత్తుల అరుంధతి గురువారం నల్లగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
సీఎం రేవంత్రెడ్డి తీరుతో ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు ప�
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కనగల్ మండలం దోరేపల్లి గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ అన్నారు. గురువారం దోరేపల్లిలో ఎన్ఎస్ఎస్ యూనిట్ -1 ఆధ్వర్యంలో వాలంటీర్స్ పాఠశాల, గ్రామ రోడ్ల వెంబడి ఉన్న కంప చ
ఆర్టీసీలో యూనియన్లు అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని, విద్యుత్ బస్సుల విధానంలో ఆర్టీసీకి అవకాశం కల్పించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో గౌరవాధ్యక్షుడు, సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ �
కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి కోసం అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకుల్లాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీల ప్రవేశం కోసం ఆన్లైన్ విధానం దరఖాస్తు గడువును ఈ నెల..
బాధితులు వివిధ కారణాల వల్ల పోలీస్ స్టేషన్కు వచ్చి స్వయంగా ఫిర్యాదు ఇవ్వలేని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ పౌర కేంద్రిత / బాధిత కేంద్రిత పోలీసింగ్ విధానంలో భాగంగా ప్రజల వద్�
నూతనంగా ఏర్పడ్డ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ కమిషనర్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అంభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు ప్రథం ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం డిజిటల్ కంప్యూటర్ ను బహు�
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రో�
లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీక�
విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుందని, ఆ దిశగా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు (పీఓలు) చైతన్యం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల �