బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ మండల తాసీల్దార్ పద్మ అన్నారు. కనగల్ మండలంలోని వేమిరెడ్డిగూడెం, పగిడిమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలను శుక్రవారం ఆమె ప్రా�
అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
సీపీఆర్ (కార్డియా పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరుబయట ఆరబోసుకుని తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండలంలోని అడ్లూ
నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్- 14 వాలీబాల్ విభాగంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి జట్టు నుండి గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ�
బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బంద్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూప్ర్వైజర్ ఎస్.పద్మావతి అన్నారు. కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహిం�
పేదరికాన్ని విద్యతో జయించవచ్చునని.. ఉన్నతమైన కల, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల అనే నాలుగు నియమాలను అనుసరిస్తే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనేది భారతరత్న, మాజీ రాష్ట్ర
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘ