రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ డీ49 నుండి నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడు�
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. కట్టంగూర్, నార్కట్పల్లి మండలాలకు చెందిన 20 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డాక్�
స్థానిక సంస్థల ఎన్నికలు రెండు సంవత్సరాల నుండి నిర్వహించకపోవడంతో గ్రామాల్లో వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. �
బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని దేవరకొండ మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ అన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు, వివిధ విభాగాల సిబ్బం
దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనామత్ బాలు నాయక్ అన్నారు.
ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో ఎక్సై�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో గురువారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అటెండెన్స్ లోపం కారణంగా పలువురు విద్యార్థులను డిటెండ్ చేసిన యూనివర్సిటీ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట�
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు కళాశాల విద్యా కమిషనర్ దేవస�
గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మురుగు కాల్వల చివరలో విధిగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్ సిబ్బందికి సూచించారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని నల్లగొండ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చందంపేట మండల కేంద్రంలోని నర్సరీని ఆయన పరిశీలించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కసూర్భాగాంధీ గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మా�