వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన బ్రహ్మశ్రీ దివ్య జ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవ నామ సంవత్సర తెలంగాణ రాష్ట్ర పంచాంగం ను నల
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కట్టంగూర్ సర్పంచ్ శ్యామల తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశా�
మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల�
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో..
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు 1.5 టీఎంసీ నీరు, అలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీరు అందించాలని మొదట ప్రణాళిక రూపొందించబడింది. ఈ నీరు మునుగోడు ప�
ముంబై నుండి చెన్నైకి వెళ్తున్న రూ.40 లక్షల విలువైన కెమికల్ లోడును దారి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా�
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద
మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని సంఘబంధం-2లో శ్రీనిధి నిధులు, ఐకేపీ కేంద్రాల కమీషన్ లావాదేవీలపై శనివారం డీఆర్ డీఏ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని సంఘ బంధం-2లో..
డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాకు శాపం అని, తక్షణమే 436 మీటర్ల లెవెల్ నుండే నీరు ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. (వట్టెం) ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపు విషయంలో నీ
మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోన
తెలంగాణ గిల్లీదండ అసోసియేషన్ రాష్ట్ర బాద్యుడిగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని కేపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత క్రీడ అయిన గిల్ల�
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు..