నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్-1 శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్�
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్
మేరా యువ భారత్ నల్లగొండ జిల్లా సమన్వయ కమిటీని, జిల్లా అడ్వైజర్ కమిటీ, యాక్షన్ ప్లాన్ 2026-27 కు సంబంధించిన సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో డీవైఎస్ఓ అక్బర్ అలీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. గత సంవత్�
కేంద్ర పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు ఆవలంభించడం వల్ల మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో శ్రమ దోపిడీ పెరుగుతుందని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మ
విద్యారంగ సమస్యల పరిష్కారానికై నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు డీవైఎఫ్ఐ మద్దతు తెలిపి బందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు పతాని శ�
నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామం నుండి అడవి బొల్లారం మీదుగా చెరువు అన్నారం ఎక్స్ రోడ్డు వరకు రహదారిపై ప్రయాణం అంటే ప్రజలు జంకుతున్నారు. గతంలో మట్టి రోడ్డు ఉన్నదాన్ని బీటి రోడ్డు వేస్తున్నారంటే ఓ రెండు, మ�
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్ట�
నల్లగొండ మండలం తోరగల్ గ్రామంలో గురువారం నర్సింగ్ లక్ష్మయ్యకు చెందిన 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అలాగే పతంజలి సంస్థ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహి
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో చేపట్టిన విద్యా అధ్యయన పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని మహాత్మా గాంధీ విశ్వవిద్యాల�
నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని సెయింట్ మేరీస్ సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి గోల్ షాట్ బాల్ చాంపియన్షిప్నకు ఎంపియ్యారు. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీర�
నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ �
మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ �
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అత్యాధునిక డిజిటల్ ప్యానెల్ బోర్డులు (Interactive Flat Panels) అందించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి, సీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరా
సర్ ప్రక్రియలో బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటును కాపాడాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లె�