నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు జనవరి 2026లో నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస�
ఏదుల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్ట్కు 436 మీటర్ల ఎత్తు నుండే నీటి సరఫరా చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ ఆదేశానుసారం మంగళవ�
పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలన్నింటినీ విడుదల చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సోమవారం జరిగిన సమా
ఉపాధి హామీలో ముఖం ఆధారిత ఫొటోతో సంబంధం లేకుండా హాజరు వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరుగుత�
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించాలని అలాగే మునుగోడు మండలంలోని చెరువులు నింపి తమ పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమ�
కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ
ఇజ్రాయెల్, ఆమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ�
మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ ప�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో ఉన్న నందిబోడు పైన కాకతీయుల కాలం (సా.శ.13వ శతాబ్ది) నాటి శిథిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధ�
అర్హులకు పెన్షన్ అందజేయాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు వృద్ధులతో కలిసి ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగ�
నేటి సమాజంలో ఇంగ్లీష్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్లో పట్టు సాధించాల్సిన అవసరం తప్పనిసరి అని, వీటిలో రాణిస్తే పోటీ పరీక్షలతో పాటు విద్యా సంస్థల్లో బోదన, పలు రంగాల్లో రాణించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెర
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్ పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం చందంపేట, మురుపునతుల, బంధమీద్ తండా, మానవత్ తండాలో పలు అభివృద్ధి కా