ప్రయోగాత్మకంగా పాఠ్యంశాలను భోధించి విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగ
మునుగోడు నుండి చిట్యాలకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి వద్ద నుండి మడేలయ్యా గుడి వెనుక భాగం నుండి చౌటుప్పల ప్రధాన రహదారికి బైపాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బం�
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా నాయకుడు పెంజర్ల సైదులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఆశా వర్కర్లు కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించ�
ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఐ.బి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో టి.జి.ఎం.ఆర్.ఎస్ & జె.సి నల్లగొండ గర్ల్స్-1 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని
ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ జమీందార్ ఎస్కే జావిద్ అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ�
అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని కట్టంగూర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్ఐ శ్రీనివాసులుతో కలిసి ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ కేక్ కట్ చేశారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల �
చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు.
అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, నల్లగొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ మలక్పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన నల్లగొండ మాజ�
మునుగోడు మండలంలోని నిరుపేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మొత్తం 8 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశా
బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ జాతీయ పతాకావిష్కరణ చ�
ప్రపంచ ఉపాధ్యాయ సంఘం నాయకురాలు, ప్రొఫెసర్ మెహఫూజా ఖానం (80) మృతి బాధాకరం అని డబ్ల్యూటీయూ, ఎఫ్ఐఎస్ఈ కార్యదర్శి ఎం.వీ. గోనారెడ్డి, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి అన్న�
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ నాయకులు, పాఠశాల విద్యార్థులు జాతీయ జెండా చేబూని గ్రామ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ మాజీ సర్పంచ్ బూరుగు అంజయ్య 22వ వర్ధంతిని ఈదులూరు గ్రామంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
నానో యూరియా ఉపయోగంపై మునుగోడు వ్యవసాయ అధికారి ఎస్.పద్మజ రైతులకు అవగాహన కల్పించారు. గురువారం మునుగోడు ప్రాథమిక సహకార సంఘంలో యూరియా సరఫరాపై ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నానో యూరియూ గురించి రైతులకు