సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిర్వహిం�
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, ఇప్పటి వరకు భూ సేకరణకు చేసిన చెల్లింపులు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన చెల్లింపులు, ఇత
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్�
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భరత మాత సేవలో తరించాలని బిజెపి చండూరు మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను చేసి కడుపులోంచి కిలోన్నర కణితిని విజయవంతంగా తొలగించారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్�
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయ�
సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై భద్రత చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి భ�
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమ�
వాహనదారులు కొద్ది దూరమే వెళ్తున్నామని చాలా వరకు హెల్మెట్లు ధరించడం లేదని, ఈ స్వల్ప నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శనివారం మిర్
శాలిగౌరారం మండలం పెరక కొండారం గ్రామ వాసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ లైఫ్ మెంబర్, సామాజిక సేవకుడు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డికి డాక్టరేట్ లభించింది. శ్రీ ఉషోదయ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స�
గత రెండు రోజులుగా నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్య హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర బిజెపి నాయకు�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�