నగర పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. పారిశుధ్య కార్యక్రమాల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన నల్లగొండలోని 4వ, 5వ,
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సమ్మె సన్నహకాల్లో భాగంగా నల్లగ�
యూత్ ఫర్ సేవా నల్లగొండ చాప్టర్ ఆధ్వర్యంలో దామరచర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కూల్ కిట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, ఒక సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్, అభ్యాసన సామగ్రి�
దేవరకొండ మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బ�
జనగణన 2027ను డిజిటల్ విధానంలో నిర్వహించే భాగంగా నల్లగొండ జిల్లా పరిపాలన స్వీయ గణన (Self-Enumeration – SE) ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్వీయ గణన ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుంద�
వేసవిలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి తాగునీరు లభించక ఎంతో ఇబ్బందులు పడతారని, అయితే అలాంటి వారి దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛందంగా జిగిని సమస్త ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని..
చిన్నపిల్లల అభివృద్ధికి సరైన పోషకాహారం కీలకమని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. '8వ పోషణ పక్వాడ' కార్యక్రమాన్ని చర్లపల్లి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించార�
రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, నియమాలు పాటిస్తే ప్రాణాలు కాపాడవచ్చని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్�
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఇండ్లు స్వాధీన పరచాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పో�
టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 13 న తెలంగాణ రాష్ట్ర ఐక్య �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్ల
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు.
సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో మే 3వ తేదీన నల్లగొండలో నిర్వహించనున్న “నల్లగొండ ప్రోమో రన్” లో ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సొసైటీ జనరల్ సెక్రటరీ మగ్గరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప�
నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నామమాత్రంగా నిర్వహించి అవమాన పరిచారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొనాల్సిన అం
మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తె�