దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడు బంటు వెంకటేశ్�
నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు నేటి నుండి ఫిబ్
శాలిగౌరారం మండల పరిషత్ కార్యాలయాన్ని జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు సందర్శించారు. నిధులు దుర్వినియోగం చేశారని, సమయానికి విధులకు హాజరు కావడం లేదని స్థానిక ఎంపీడీఓపై మండలంలోని భైరవుని బండ గ్రామానికి చెందిన..
ఈ నెల 25 నుండి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల ప్రారంభ రోజు 25వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష�
పోచంపల్లి మున్సిపాలిటీలో క్రయ విక్రయాలు చేయకూడదంటూ రెవెన్యూ అధికారులు రూపొందించిన 644 నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కాలనీలో శనివారం కాలనీవాసులు ధర్నా నిర్వహించారు.
నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన నల్లగొండ పరిధిలో వివిధ అభివృద్ధి పను
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మ�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ పీఠంతో సహా 48 వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ ఖరారైంది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. చండూరు మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులకు అధికారులు శనివారం రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత�
కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో అసైన్డ్ కమిటీ ద్వారా నిరుపేదలకు పంపిణీ చేసిన 214 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో హద్దులు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ కుంభం అనిల్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూమిలో
దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన నయన్ భాస్కర్ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యాపార భాగస్వామి చేసిన ఆర్థిక మోసాలు, వేధింపులే కారణమని భాస్కర్ కుమారుడ�