గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ఎంజేఎఫ్ జిఈటి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని గ�
నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెల్సిన కాలనీవాసులు, పెద్దలు వారి కుటుంబ సభ్యులను పరా�
ఎమ్మెల్యే వేముల వీరేశం నియంతలా వ్యవహరిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నట్�
ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో విద్యా బోధన చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నల్లగొండ డైట్ కళాశాలలో ఈ నె�
నల్లగొండ జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 5 నుండి 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్య�
భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ�
టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కమిటీని బుధవారం కట్టంగూర్లో జరిగిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుట్ట రాములు, ప్రధాన కార్యద�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ బూరుగు శారదారాణి, ఎన్జీఓ ఆశ్రిత అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధ్వర్యంలో..
తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల పెద్దవూర నందు బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థులు అలరించారు.
భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పింస్తుందని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఉదయాదీత్య భవన్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి వి�
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డి