సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయకపోయినా బుధవారం తెల్లవారుజామునే మహాత్మాగాంధీ యూనిర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడకు ప్రచార సభకు నేడు వస్తుండడంతో ముందస్తుగా బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించ�
చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బుధవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పట్టణంలోని 3, 5, 6వ వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ ప�
నేడు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ కనగల్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వారిలో పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్..
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తె�
మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుపడిన తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ కార్పొరేషన్ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి వేణు ఓటర్లను కోరారు. మంగళవారం 39వ డివిజన్ పరిధిలోని గాంధీనగర�
తెలంగాణను పచ్చదనంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాల పేరుతో కోట్లాది నిధులు ఖర్చు చేస్తుంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా కాసుల కోసం కక్కుర్తి పడి కాంట్�
కట్టంగూర్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మేకల సాంబయ్య భిక్షమమ్మల కుమార్తె పావనికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ లభించింది. జేఆర్ఎఫ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగంలో..
చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం రేపింది. నల్లగొండ నుండి హైదరాబాద్కు వెళ్తున్న కారును ఓ వ్యక్తి నార్కెట్పల్లి వద్ద లిఫ్ట్ అడిగాడు. డ్రైవర్ ఇమ్రాన్ కారు ఆపి అతడిని ఎక్కించుకున్నాడు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థ�
మునుగోడు ప్రాచీన శివరామ ఆలయం అర్చక బృందం, శివ శక్తి పీఠం సభ్యులకు తమిళనాడులోని తిరుకోవిలురులో విశ్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య సదస్సులో..
నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్ల�
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన పడసనబోయిన యాదయ్య (గణి) తండ్రి మాసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం ఒకవైపు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల..