ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు గాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన నలుగురు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ శుక�
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాలలో శుక్రవారం పశువులకు గర్భకోశ వ్యాధుల నివారణ శిబిరాలు, మేలుజాతి దూడల ప్రదర్శన అలాగే పశువైద్య శిబిరాలు నిర్వహించటం జరిగింది. జిల�
సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గుండాయిజానికి ప్రతీకలు అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన విల
2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై �
సాహిత్య రంగానికి బోయ జంగయ్య చేసిన సేవలు మరువలేనివి పలువురు కవులు, రచయితలు అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత డాక్టర్ బోయ జంగయ్య వర్ధంతి సభ గురువారం ఉదయం న�
అధికార మదం, అహంకారంతో మాట్లాడితే ఏమాత్రం ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను హెచ్చరించారు. గురువారం నకిరేకల్
చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరులో రైతులతో కలిసి ఆయన విలేకరులతో మా�
చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ చండూరు మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని కోరుతూ నల్లగొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం వినతి ప�
స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ కార్పొరేషన్కు మెరుగైన ర్యాంకు సాధనకు అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం
పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు పరిచేంత వరకు సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్�