చండూరు మండల కేంద్రంలోని 1962 అంబులెన్స్ను జిల్లా ఈఎంఈ ప్రదీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1962 సంచార పశు వైద్యశాల అత్యవసర సేవలను ప్రవేశ పెట్టిందన్నార�
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ గౌడ్ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ కు నిధుల మంజూరు, సర్దార్ సర్వాయి పాపన్న వ�
ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన �
సాంప్రదాయ వరి పంటలకు బదులుగా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు ఇచ్చే వంటలను రైతులు సాగు చేయాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ అన్నారు. సోమవారం కట్టంగూర్ రైతు వేదికలో..
గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళ సామాఖ్య భవన నిర్మాణానిక�
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారానే సమాజంలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అన్నా�
మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ స్థాయి పరిధిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ ఎస్.రమణారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో �
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన వారాహి నవరాత్రి మహోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధల మధ్య పరిసమాప్తి అయ్యాయి. ఆలయ ప్రా�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ మంజుల సూర్యవర్ అన్నారు. శనివారం కట్టంగూర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్�
నేటి సమాజంలో నేరాల స్వరూపం వేగంగా మారుతుందని, సాంప్రదాయ నేరాలతో పాటు సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లు, కృత్రిమ మేధస్సు దుర్వినియోగం, డీప్ఫేక్లు, డేటా చోరీ, ఆన్లైన్ వేధింపులు, అంతర్జాతీయ నే�
ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్లు, 4 సెల్�
సమాజంలోని అసమానతలపై, అంటరానితనంపై అక్షరంతో పోరాటం చేసిన కలం యోధుడు గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయమని తెలుగు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం కోర్సు డైరెక్టర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మందుగుల సుశీల అన్న�
కష్టపడి పనిచేస్తున్న బీఎల్ఓ (BLO)లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అ
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నదని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ, స్వదేశి కార్పొ
విద్యుత్ శాఖ నిడమనూరు మండల ఏఈ గా సి.హెచ్ కృష్ణా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఏఈ శరత్ ను ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కాగా వేములపల్లి మండల ఏఈ గా బాధ్యతలు నిర�