చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల, రోడ్ల వెంట మొక్కలు పెంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలో ఇంటిం�
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో పలు రక�
భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ టి.రాధాకృష్ణన్, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్ట�
రైతన్నను రోజురోజుకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పొద్దస్తమానం పడిగాపులు పడ్డా ఒక్క బస్తా యూరియా దొరకడం లేదు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంకు 443 బస్తాల యూరియా వచ్చింది.
నల్లగొండ పట్టణం 9వ వార్డు పరిధిలోని నడ్డివారిగూడెంకు రోడ్డు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నడ్డివారిగూడెం నుండి దేవరకొండ రోడ్డు వరకు డబుల్ సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని సిప
పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మునుగోడు తాసీల్దార్ నరేశ్కు మండల రేషన్ డీలర్ల సంఘం వినతి పత్రం అందజేసింది.
రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఎం మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్ అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏఓ పద్మజకు సిపి
తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అ
కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యంతోనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఎరువుల దుకాణాలతో పాటు పీఏసీఎస్ కేంద్రాన్ని సందర్శిం�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డ�
రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నల్లగొండ జిల్లాలో శాంతియుత వాతావరణం నడుమ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలను శనివారం ఒక ప్రకటనలో కోరారు. నిర్వాహకులు ఎట్టి
యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో పడిగాపులు కాసినా యూరియా బస్తా అందలేదని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) మునుగోడు మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.