బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీనియర్ న్యాయవాది శేరి చత్రపతి అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో మండల
యదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రైవేటీకరించే కుట్రలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను మొదటిస
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్లాంట్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండో రోజున కూడా ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సం�
ప్రాణాలకు తెగించైనా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని కాపాడుకుంటామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కేసీఆర్ కలల ప్లాంట్ అయిన వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం ప్లాంట్ ముందు బీఆర
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడను గురువారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణ తరగతి గదులు, లైబ్రరీ, కంప్య
ప్రముఖ సాహితీవేత్త మేరెడ్డి యాదగిరి రెడ్డి యాభై ఏళ్ల సాహిత్య జీవితం - సమాలోచన సదస్సు నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జూన్ 13 నాడు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామని సృ�
నల్లగొండ జిల్లా ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఐకాన్ ఆస్పత్రి పని చేస్తుందని ఆస్పత్రి ఎండీ డా.శశాంక్ కోడే అన్నారు. ఆస్పత్రిలో విజయవంతంగా వంద బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు చేసి
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన నామా సోమేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన డాక్టరేట్ (Ph.D.) పట్టా పొ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు.
దేవరకొండ మండలం జార్పుల తండా జార్పుల హర్షవర్ధన్, జార్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని..
రాష్ట్ర పరిధిలోని వివిధ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్, అతడి గ్యాంగ్ (రోహింగ్య) ఐదుగురు సభ్యులను నార్కట్పల్లి పోలీ
బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(బి సి టి ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బుధవారం నిర్వహ�
కాంట్రాక్టర్ వేధింపుల తాళలేక సబ్ కాంట్రాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నల్లగొండ పట్టణంలోని పానగల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం సబ్ కాంట్రాక్టర్ ప్రాణాప్రాయస్థితిల�
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్�
అందరికీ నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్, అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనా�