మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చలో గ్రామ పంచాయతీ కార్యాలయం పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ�
ప్రపంచ శాంతి దినోత్సవం పురస్కరించుకుని మోర్డ్ ఫౌండేషన్, గోల్డెన్ ఫ్యూచర్ గోల్డెన్ సేవా ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్స్, టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో శుక్రవా
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవా�
పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. “స్వచ్ఛతా హీ సేవ 2025” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో చేపట్టిన స్వచ్�
ఎనిమిదేండ్ల క్రితం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధి పడమటితండాకు చెందిన 09 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొ
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేత�
చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి
యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీ�
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువులు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన మండల ఉత్తమ ఉప�
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున
మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి గురువారం సందర్శించారు. యూరియా నిల్వ, పంపిణీ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు, అధికారుల పనితీరును గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్క
విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని విశ్వబ�