బాల్య వివాహాలను అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల, కలెర్మ సర్పంచులు గుల్లి నరేశ్, తోటకూరి జలజ అన్నారు. గురువారం ఆయా గ్రామాల్లోని పాఠశాలలో ఐసీడీఎస్, బాలల పరిరక్షణ కమి
నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం కనగల్ మ�
నల్లగొండ పట్టణంలో శాంతిని భగ్నం చేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్న�
ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాటాలు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి బొమ్మగాని ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ అన్నార
దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామ నవమిని భక్తి శ్రద్�
బీఎల్ఓలు (బూత్ స్థాయి అధికారులు) గ్రామాల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుర్రంపోడు తాసీల్దార్ ఎన్. కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బీఎల్ఓలకు, �
కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. కోతుల దాడిలో గ్రామానికి చెందిన ఓ మహిళకు తీవ్రగాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన..
ఆలయాల నిర్మాణం, పూజలతో సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ అన్నారు. బుధవారం తిప్పర్తి మండల పరి�
విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న నాయక్ అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్ష్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడు
కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ హుండీల లెక్కింపు బుధవారం చేపట్టారు. 90 రోజులకు గాను రూ.15,03,807 ఆదాయం రావడం జరిగింది.
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..