భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన 2027 కార్య క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలకు �
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని, ప్రజలపై భారం పడకుండా చూడాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నలగొండ జిల్లా కేంద్ర
రాష్ట్రంలో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వారికే ఇవ్వాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గతంలో పనిచేసిన పె�
తెలంగాణ రాష్ట్ర సమగ్ర ప్రవేశ పరీక్ష టీజీ ఐసెట్ 2026ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 69 పరీక్షా కేంద్రాలలో సమర్థవంతంగా నిర్వహించారు. మూడు సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్ష పారదర్శకంగా నిర్వహించారు. మొత్తం 56,206 మంది నమోద
హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోన�
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం డిండి మండలం తవక్లపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలి
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన, గృహ బాబితా కార్యక్రమానికి నగర ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్, నగర మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి కోరారు. జనా�
కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బుధవారం గ్రామంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం ఎన్నికల్లో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అందులో..
కామ్రేడ్ మారోజు వీరన్నతో పాటు కుల వర్గ నిర్మూలన పోరుబాటలో అమరులైన 135 మంది కామ్రేడ్స్ వర్ధంతి సభలను అమరుల వారోత్సవ సభలుగా జరుపుకుందాం అనే కరపత్రాన్ని నకిరేకల్ లోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో బుధవారం ఆవి
లారీల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం బస్తాలను త్వరతిగతిన దిగుమతులు చేసుకోవాలని తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల మణిసాయి రైస్ మిల్లుతో పాటు పిట్టంపల్లిలో కొనుగోలు �
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. బుధవారం దేవరక
కేంద్రంలో మోదీ అసమర్థ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావే�
డిగ్రీతో పాటు వృత్తి నైపుణ్యాలు అలవర్చుకున్నపుడే గ్రామీణ యువత ఉపాధి కల్పనలో ముందంజలో ఉంటారని బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రభుత్వ డిగ్రీ క�
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో నల్లగొండ నగరానికి మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని నల్లగొండ నగర కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర సూచించా
SSC - 2026 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను కనగల్ ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి చ�