కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్పై కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచా�
కాళేశ్వరంపై వేసిన కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్షాల గొంతునొక్కి కేటీఆర్, హరీశ్రావును మాట్లాడనివ్వక పోవడంపై, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్పై లేనిపోని అభాండం మో�
జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేస్తామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. సోమవారం కట్టంగూర్ పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని ఆయన పరిశీలించి, స్టాక్ వివరాలను �
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
మునుగోడు మండల కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయానికి మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యుడు పాలకూరి నరసింహ గౌడ్, రమాదేవి దంపతులు రూ.50 వేల విలువైన యాంపిల్ వైర్, సౌండ్ సిస్టం బాక్సులు శనివారం అందజేశారు.
విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై శ్రద్ధ చూపి జీవిత లక్ష్య సాధనకై ముందుకు సాగి ఉత్తములుగా స్థిరపడాలని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. శనివారం నల
చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు ఈ కేవైసీ, టీహెచ్ఆర్ (Take Home Ration)లో నూరు శాతం పూర్తి చేయాలని, దానికి అనుగుణంగానే వచ్చే నెల పౌష్టికాహార ఇండెంట్ వస్తుందని నల్లగొండ జిల్లా శిశు సంక్షే�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో న�
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో నకిరేకల్ నియోజకవర్గానికి మంజూరైన సుమారు రూ.150 కోట్ల నిధులను రాజకీయాలకు అతీతంగా ఖర్చు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవా
యూరియా సరఫరా పెంచి, కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో వద్ద నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) అనే వ్యక్తి పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద దారుణ హ�