బీఈడీ కోర్సులో ఫేస్ రికగ్నిషన్ హాజరు విద్యార్థులు, అధ్యాపకులకు ఖచ్చితంగా అమలు చేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలో బీఈడీ వ�
నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందు�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పర
తెలంగాణలో హోలీ పండుగను మార్చి 3వ తేదీన నిర్వహించుకోవాలని, ఇదే విషయాన్ని తెలంగాణ విద్వత్ సభలోని పెద్దలు, పండితులు నిర్ణయం చేశారని దీనిపై ఎలాంటి అపోహాలకు, సందేహాలకు అవకాశం లేదని తెలంగాణ డీడీఎన్ఎస్ రా
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎం.రక్షర. ఏ.చైత్రిక, ఏ.హారిక నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు..
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుక
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిని శనివారం యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద�
నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావ�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. యూనివర్సిటీ
వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్
మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ ఆర్ఎం కె.జానీరెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్ రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి శుక్రవారం తన
ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన తీరు ఇదేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గతవారం నల్లగొ
ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలత