ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ సోమవారం ఆందోళన చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సి�
చింతపల్లి మండల పరిధిలోని ఉమ్మంతలపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తాగాదాలతో శిరీష అనే మహిళ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న..
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, బీఆర్ఎస్ పాలనలో తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కనకదుర్గ దేవాలయం వద్ద నిరూపిస్తే తమ ప�
పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను శుక్రవారం భారత్ దర్శన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు విపిన్, రామవతార్ గుప్తా ఆధ్వర్యంలో సందర్శించారు. వా�
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల ముఖ్యమంత్రిని తిట్టడం రాత్రి పోయి కాళ్లు మొక్కడం అలవాటైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంల
దేవరకొండ పట్టణాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అభివృద్ధి కొనసాగింపునకు మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే
ఆరు గ్యారంటీలతో పాటు అమలుకు నోచుకోని 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడ పట్టణ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేలా బీఆర్ఎ�
నల్లగొండ పట్టణంలోని సావర్కర్ నగర్లో తన భర్త కౌన్సిలర్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్దిని చూసి తనను ఆశీర్వదించాలని 40వ డివిజన్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి నాంపల్లి సువర్ణశ్రీనివాస్ ఓటర్లను కోరారు. శుక్
మిర్యాలగూడలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను మరిచి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరిక�
రాష్ట్రంలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పురపాలిక పరిధిలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చ�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గురువారం ఆయన �
నార్కట్పల్లి మండలం ఔరవాణీ గ్రామ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం జరుగగా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నల్లగొండ అభివృద్ధి చెందిందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్న కాలంలోనే నల్లగొండను సుందరంగా తీర్చ�