దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో వీబీ రామ్ జీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రా�
దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో "పుణ్య క్షేత్ర దర్శినిష పేరుతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అంతర్ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక
సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ' అకా
మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్
చండూరు మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోడంగిపర్తి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర�
ఈ నెల 10న జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 12 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నట్లు �
వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ
నల్లగొండ మండలం దొనకల్లు గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన కొత్తపల్లి స్వాతి - వెంకటేష్ కుటుంబం ఇంటి ముందు ఉన్న 70 గజాల గ్రామ కంఠం భూమిలో మహిళా సంఘ భవన నిర్మాణం చేపట్టి, ఉద్దేశపూర్�
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని 'SPR' (సర్వేపల్లి రాధాకృష్ణ) హైస్కూల్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్�
పుట్టిన బిడ్డకు గంటలోనే తల్లి పాలు తాగించడం వల్ల రోగ నిరోదక శక్తి పెంపుంతుందని నల్లగొండ ఆర్డీఓ వై.ఆశోక్ రెడ్డి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు -2026లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్�
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పలు గ్రామాల వాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం, సాత్