పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (రూ.15,20
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�
ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి దండెంపల్లి శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 4
హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 19న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించే పుస్తకావిష్కరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా నాయకుడు గ
బ్యూటీషియన్ కోర్సులో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండ జిల్లా మేనేజర్ ఎ.అనిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం) నందు ఈ నెల 24వ తే
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంజీయూ ఏబీబీపీ అధ�
నల్లగొండ రెవెన్యూ డివిజన్ స్థాయి వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కార్యదర్శిగా కట్టంగూర్ హెచ్డబ్ల్యూఓ గుజ్జుల శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం నల్లగొండలో..
అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో ప�
విద్యార్థినుల ఆరోగ్యం పట్ల పాఠశాల శ్రద్ధ వహించాలని కట్టంగూర్ మండల ప్రత్యే అధికారి జి.సతీశ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలో గల్ల చిన్నపురిలోని మహాత్మా జ్యోతీరావ్ పూలే బ
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని మునుగోడు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. చండూర్ మండలం పుల్లేంల గ్రామంలో ఉద్యాన శాఖ, పీఏసీఎస్ చండూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో ఆయిల్పామ్ ప�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.