మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని యూజీ (డిగ్రీ) పలు సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించిన యూజీ II, IV, VI సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్లాగ్ పరీక్షలతో �
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం...
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ, డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర�
ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండలోని 38 డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట - అంగన్వాడ�
నల్లగొండ జిల్లా గుర్రంపోడు సమీపంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం చేశారు. ఎల్లమోనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జింకల అఖిలకు బుధవారం ఉదయం పురిటి నొప్పుల�
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సే
పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�
ఎడ్ల బండిని వెనక నుండి వచ్చిన కారు ఢీకొట్టిన దుర్ఘటనలో రెండు కాడెడ్లు మృతి చెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ పట్టణంలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు చోరికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ సోమనర్సయ్య తెలిపారు. మంగళవారం టూ టౌన్ పోలీస్ట్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్ కుమార్ బాబాని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగ�
మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధి, పన్నుల వసూళ్ల లక్ష్యాల సాధనలో భాగంగా నల్లగొండ నగరంలోని 38, 39వ డివిజన్లలో చేపడుతున్న డిమాండ్ నోటీసుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర మం�
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి విరివిగా మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నల్లగొండ నగర 48వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు యామ ద�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు మానుకోవాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంల