నకిరేకల్ మండలంలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్నదాతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు క�
సమాజంలో మేమెంత మందిమో మాకంత వాటా దక్కాల్సిందేనని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై ఆదిపత్య శక్తుల కుట్రలను తిప్పి కొడుతామని తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పందుల
మన దైనందిన జీవితంలో సైన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని, కావునా పాఠశాల స్థాయి నుండే విద్యార్థులంతా సైన్స్పై పట్టు సాధించాలని నల్లగొండ డీఈఓ బి.భిక్షపతి అన్నారు.
ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రామాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండలో ఆయన మ�
ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చో
మార్వాడి గోబ్యాక్ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కురుపాటి సుదర్శన్ నియమితులయ్యారు. గురువారం ఎస్స
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ చండూరు పట్టణాధ్యక్షుడు కొత్తపాటి సతీశ్ ప్రజలను కోరారు. గురువారం ఆయన స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్షకులు, �
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించేలా కృషి చేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల, స్థాని
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) మాడ్గులపల్లి మండల శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.కరుణాకర్, కొమరాజు జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి జనా
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు రెడీగా ఉన్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం నకిరేకల్లో "కాంగ్రెస్ బాకీ కార్డులను" ఆయ�
నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో గల లతీఫ్సాబ్ గుట్టపైన ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ అన్నారు. యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ (ఐసీటీ)
నల్లగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పీఏసీఎస్, హాక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య �