నిత్యం కురుస్తున్న వర్షాలతో చండూరు మండలంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చండూరులో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 9న నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్ లో జరిగే సాహిత్య సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడా�
గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ అన్నారు. మంగళవారం మునుకుంట్ల, కట్టంగూర్, ఈదులూరు పాఠశాలల్ల
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి న�
మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిపిఐ జిల్లా కార్య�
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా (4 సంవత్సరాలుగా) పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంట�
కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
సంక్షేమ హాస్టల్లో వసతి పొందే విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అమ్మాయిలు అఘాయిత్యాలకు, కిడ్నాప్లకు గురికాకుండా బాధ్యతగా చూసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ
నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఎంఈఓ తలమల్ల మల్లేశంతో కలిసి స్పెషల్ ఆఫీసర్, డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా తన
ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఖమ్మంకు తరలివచ్చి సభను
మహిళలు గర్భిణులుగా నమోదైన నాటి నుండి ప్రసవం జరిగి చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణం�