నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్న సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో అందిరి ప్రశంసలు అందుకుంటున్నారు. కట్టంగూర్ గ్రామ శివా�
లెవీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులోని మురళి మనోహర్ రైస్ మిల్లుకు నోటీసు అందజేశారు.
దేశవ్యాప్తంగా గురువారం జరిగిన కార్మికుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఐసి బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసిఈయు) ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులను బహిష్కరి�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో నల్లగొండ డ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. గురువారం చండూర
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల శాఖకు భారీ షాక్ తగిలింది. మండలంలోని పోతిరెడ్డిపాడు, అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి ఏడుగురు వార్డు మెంబర్స్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో పాట�
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో వందలాది మంది కార్మికులతో కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో భార
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు..
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఇయర్ వైజ్ 2011- 12 బ్యాచ్ నుండి 2015-16 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి మార్చి 4వ తేదీ వరకు అ
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగిం�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. నల్లగొండలోని 30వ డివిజన్ పోలింగ్ బూత్లో దొంగ ఓటు కలకలం రేపింది. డివిజన్లోని ఓటరు నిశాంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. అయితే ఆయన ప�
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వి. బి జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించుకోవాలని..