అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో..
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు 1.5 టీఎంసీ నీరు, అలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీరు అందించాలని మొదట ప్రణాళిక రూపొందించబడింది. ఈ నీరు మునుగోడు ప�
ముంబై నుండి చెన్నైకి వెళ్తున్న రూ.40 లక్షల విలువైన కెమికల్ లోడును దారి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా�
మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద
మహిళలతోనే సమాజ అభివృద్ధి అని మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని సంఘబంధం-2లో శ్రీనిధి నిధులు, ఐకేపీ కేంద్రాల కమీషన్ లావాదేవీలపై శనివారం డీఆర్ డీఏ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని సంఘ బంధం-2లో..
డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాకు శాపం అని, తక్షణమే 436 మీటర్ల లెవెల్ నుండే నీరు ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. (వట్టెం) ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపు విషయంలో నీ
మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోన
తెలంగాణ గిల్లీదండ అసోసియేషన్ రాష్ట్ర బాద్యుడిగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని కేపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత క్రీడ అయిన గిల్ల�
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు పాలకవర్గ సభ్యులు..
విద్యా రంగంలో మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుసుస్తున్నారని కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనం�
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగా విద్యార్థిని, విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగ
మహిళ లేనిదే మనుగడ లేదని, మానవ జీవితంలో మహిళ ఎన్నో పాత్రల్లో తన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, త్యాగనిరతిని చాటుతుందని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొమ్మరబోయిన క�