బాలికపై అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన
లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మాల్ మండల పరిధిలోని దేవుళ్లతండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ �
నల్లగొండ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, ప్రతి డివిజన్ మౌలిక సదుపాయల కల్పనకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని నల్లగొండ కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి త�
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కొండా గణేశ్కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం అమ్మగూడెంకు చెందిన కొండ వెంకటేషం -అంజమ్మ దంపతుల కుమారుడు గణేశ్ ఓయూ బిజినె
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపం�
రైతులు పంటల సాగులో మెళకువలు సాధిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మునుగోడు రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ �
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం బీఈడీ కళాశాల ప్రాంగణంలోని శ్రీ కోటేశ్వరస్వామి దేవాలయం 26వ వార్షికోత్స బ్రహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే గణపతి పూజ, రుద్రాభిషేకాలు, హోమం, నవగ్
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని సోమవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులు, పరిశ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలు, కుతంత్రాలతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి విమర్శించారు. సిపిఐ నల్లగొండ జిల్లా �
యూరియా ఆన్లైన్ విధానం ఎత్తివేయాలని, ఎరువుల బస్తాలకు ఇతర ప్రోడక్ట్ లింక్ చేయొద్దని ఫర్టిలైజర్ పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఫర్టిలైజర్ షాపుల బంద్�
నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను సోమవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండూరు మాజీ ఎంపీపీ �
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో సోమవారం ఆ పార్టీ మండలాధ్యక్షుడు మందుల సత్యం అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను
రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ