ప్రతి ఉద్యోగుకీ పదవీ విరమణ తప్పనిసరి అని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు కొడారి రాణి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం మం�
ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బలమైన అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పీఆర్సీ, డీఏలను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా కులగణన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, కంటి తూడుపుగా గత సంవత్సర ఎస్ఎస్సీ స్పాట్ వాల్యూయే�
తెలంగాణలో మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో ఎంతో మంది అవస్థలు పడుతున్నారని తక్షణమే వాటిని విడుదల చేయాలని కోరు�
వాణిజ్య వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రేడియం రిఫ్లెక్సటర్ స్టిక్కర్లపై డీలర్లు, కాంట్రాక్టర్లు నిర్ణయించిన అధిక ధరల, పరిమిత వ్యవస్థపై ప్రభుత్వం పరిశీలించి వాహనదారులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళ�
ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆ�
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్ష�
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రెసిడ�
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అయితే ఆ దిశగా నూతన పరిశోధనలపై దృష్టి సారించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎ�
ఏప్రిల్ 5, 14వ తేదీలలో జరిగే బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో..
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులను కావాలనే అడ్డుకుంటున్నారని బ
బస్సును బైక్ ఢీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపోడు మండలంలోని తానేదార్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రా�
హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్�
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్�