జిల్లాలో ఆడ శిశువుల విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక అత్యాచారాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. గురువారం నల్లగొండ పట్
కొండమల్లేపల్లి మండల పరిధిలో గల చెన్నారం గేటు వద్ద దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ చేపట్టారు. చెన్నారం గేట్ నుండి కొండమల్లేపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్తున్న..
కరీంనగర్లో ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఠారి మోహన్ పిలుపునిచ్చారు. బుధవారం కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో..
మనం ఎలా ఆలోచిస్తామో, అలాగే తయారవుతామని, మనం జీవితం కూడా అలానే మారుతుందని దీన్నే యద్భావం తద్భవతి అంటారని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధ�
మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లయన్స్ క్లబ్ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ప్రముఖ న్యాయవ్యాది కేవీ.ప్రసాద్ అన్నారు. నల్లగొండ లయన్స్ క్లబ్ అధ్వర్యంలో క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు
వయో వృద్ధుల సంక్షేమం కోసం త్వరలోనే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ నెల 12 నుండి 19 వరకు కొనసాగిన వా�
ఆడపిల్లల పెళ్లి చేయలేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వారి ఇళ్లల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం కట్టంగూర్ మండలంలో ఈదులూరు �
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నల్లగొండ జిల్లా చండూరు మండల నూతన అధ్యక్షుడిగా నాంపల్లి సైదులు, ప్రధాన కార్యదర్శిగా పెండెం గంగాధర్ ఎన్నికయ్యారు. మంగళవారం యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యా�
నిడమనూరు మండల పరిధిలోని కోటమైసమ్మ అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తం అయ్యాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహ
తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు డ్రగ్స్ నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్పీ అదేశాల మేరకు..
సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు వరం అని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 35 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 14,01,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం పంపిణీ చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై
అర్హులైన ప్రతి లబ్ధిదారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో..
నకిరేకల్ ఎక్సైజ్ ఎస్సై కారు టైరు పేలి బోల్తాపడటంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణానగర్ హైవేపై చోటు చేసుకొంది. స్థానికులు తె�