నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంజీయూ ఏబీబీపీ అధ�
నల్లగొండ రెవెన్యూ డివిజన్ స్థాయి వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కార్యదర్శిగా కట్టంగూర్ హెచ్డబ్ల్యూఓ గుజ్జుల శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం నల్లగొండలో..
అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో ప�
విద్యార్థినుల ఆరోగ్యం పట్ల పాఠశాల శ్రద్ధ వహించాలని కట్టంగూర్ మండల ప్రత్యే అధికారి జి.సతీశ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలో గల్ల చిన్నపురిలోని మహాత్మా జ్యోతీరావ్ పూలే బ
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకం అని మునుగోడు నియోజకవర్గ ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. చండూర్ మండలం పుల్లేంల గ్రామంలో ఉద్యాన శాఖ, పీఏసీఎస్ చండూర్ ఆధ్వర్యంలో బుధవారం రైతులతో ఆయిల్పామ్ ప�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
సమాజంలో బాల్య వివాహాలు, శిశు విక్రయాలు చట్ట విరుద్దమని ఐసీడీఎస్ సీడీపీఓ అస్రం అంజు అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత స్వచ్చంద సంస్థ అధ్వర్యంల�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 69వ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్ -14, అండర్ -17 బాల బాలికల కరాటే పోటీల్లో చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ చూపి
దేశ స్వతంత్ర్యం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పోరాటాలను, త్యాగాలను నేటి యువ తరానికి గుర్తు చేయడం కోసం గద్వాల నుండి ఖమ్మం వరకు నిర్వహించే జాతను విజయవంతం చేయాలని సి�
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో..
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ-దేవరకొండ రహదారిపై రైతులు సోమవారం ఎడ్ల బండ్లతో తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోక
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ మీద దాడి జరిగి నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో పెద్ద
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం..