విద్యార్థులు తరగతి స్థాయికి అనుగుణంగా కనీస అభ్యసన సామర్థ్యాలను తప్పనిసరిగా సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి పి.సుసింధర్రావు అన్నారు. శుక్రవార�
నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ మహేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన దేవరకొండ మాజీ ఎమ్
నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్ధులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు, వారి త�
పీఆర్సీ, వైటీపీఎస్ (AHP- CHP) ప్రైవేటీకరణ, ఆర్టిజన్ ఉద్యోగుల APSEB సర్వీస్ రూల్స్, EPF నుండి GPF, శాంక్షన్ పోస్టులు తదితర 14 డిమాండ్ల విషయంలో విద్యుత్ ఉద్యోగ & ఆర్టిజన్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
2023లో లాటరీ ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల్లో సుమారు 60 మందిని తొలగించడంపై కారణాలు అడిగితే పోలీసులతో అరెస్టులు చేయించడం ప్రజా పాలన ఎలా అవుతుందని సీపీఎం నాయకులు ప్రశ్నించారు. సీపీఎం న�
అనారోగ్యం కారణంగా తనువు చాలించిన మిత్రురాలి జ్ఞాపకార్థం తాము విద్యను అభ్యసించిన పాఠశాలలో కళా వేదిక నిర్మించి పూర్వ విద్యార్థులు దాతృత్వాన్ని చాటుకున్నారు. కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి �
నల్లగొండ మండలంలోని కొత్తపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని వైష్ణవికి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ జిల్లాపల్లి రే
నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి, నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ర�
కనగల్ మండలం ధర్వేశిపురం గ్రామ ఉప సర్పంచ్ కొమ్మగోని జానకమ్మ పాపయ్య శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు అయితగోని యాదయ్య గౌడ్ సహకారంతో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ జాతీయ పతాకాన�
నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
మహిళలు, బాలికలు, చిన్నారులు లైంగిక హింసకు గురైన సందర్భాల్లో వారికి అండగా నిలుస్తూ పోలీస్, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే వేదిక ద్వారా అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున
అభివృద్ధి, ప్రజా సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని విశ్వసిస్తూ నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్�
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాఘవేంద్ర సింగ్ నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయ నిర్వహణను, అక్కడ అందుతున్న సే