ఈ నెల 28న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం కట్టంగూర్ మండల గౌరవ అధ్యక్షుడు చౌగోని లింగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెర్వుఅన్న�
రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని పెంచి ధానాన్ని వెను వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలంగాణ మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని..
నిత్య యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్- బీఈడీలో విద్యార్థులకు..
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీ
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు వివరించి, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ర�
బీసీ సమాజానికి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను..
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చిక్కు రంగయ్య జ్ఞాపకార్థం 4 సైకిళ్లను, 70 బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు.
తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజ
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులకు మినహాయింపు ఉండదని, ఒకవేళ అత్యవసరమైతే ముందుగానే అనుమతి తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం
కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు.
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతాయని ఆశిస్తున్నట్లు, అలా కాని పక్షంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బి.ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపెడ్ వంటి నూతన కోర్సులు, అలాగే కొత్త ప్రొఫెషనల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ప్రధాన గేట
యువత చదువులోనే కాకుండా, సంస్కృతి, కళలు, సాహిత్యం, పెయింటింగ్ తదితర రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో