మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థ�
మునుగోడు ప్రాచీన శివరామ ఆలయం అర్చక బృందం, శివ శక్తి పీఠం సభ్యులకు తమిళనాడులోని తిరుకోవిలురులో విశ్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ ఆధ్యాత్మిక జ్యోతిష్య సదస్సులో..
నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్ల�
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
చండూరు మండలంలోని ధోనిపాముల గ్రామానికి చెందిన పడసనబోయిన యాదయ్య (గణి) తండ్రి మాసయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం ఒకవైపు, కుటుంబంలో ఆరోగ్య సమస్యల కారణాల వల్ల..
మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్లో మున�
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ మెస్లో అందించే భోజనంలో తరచుగా పురుగులు వస్తుండడాన్ని నిరసిస్తూ విద్యార్థులు సోమవారం వర్సిటీ ప్రధాన ద్వారం �
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 29వ వార్డు మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి డబ్బికార్ మల్లేష్కు మద్దతుగా సోమవారం భారీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జుల�
నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీమ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సర్వే నెం. 225/6లఓ 1.15 ఎకరాల భూమికి �
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్ కోరారు. సోమవారం రాంనగర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన�
మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ నల్లగొండ 43వ డివిజన్ అభ్యర్థి అశ్వక్ హమీద్ ప్రజలను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని దారిషాప కాలనీ
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజా సేవ చేసే నాయకులకు అవకాశం కల్పించాలని 22వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి మజీద్ ఆజం కోరారు. డివిజన్ పరిధిలోని రహమత్ నగర్, శ్రీనివాస్ నగర్ లో మాజీ కౌన్సిలర్ ఎస్కే లతీఫ్ తో క�
ఈ నెల 11న జరిగే నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 5వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి వున్న రాజేశ్వరి వెంకన్న ఓటర్లను కోరారు. సోమవ