నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎం.వి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నారై మునుకుంట్ల తిరుమల్ రెడ్డి, కొండ భీమనపల్లి మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని దే�
ఉపాధ్యాయులకు పెద్ద ఊరట. ఏటా జరిగే రెండు సాధారణ టెట్ (TET) లతో పాటు, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (మెమో నం. 2691/Ser.III/2026-2) జారీ చేయడం
నిబద్ధతకు నిదర్శనం, నిస్వార్థ సేవకు చిరునామా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ దేవరకొండ పార్టీ కార్యాలయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4వ తేది నుండి 8వ తేది వరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే ప్రత్యేక వార్డు సభలను జయప్రదం చ�
పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించ�
అన్ని రకాల పరీక్షలకు ఒకేచోట పరిష్కారం దొరికేలా యాప్ రూపొందించడం అభినందనీయం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ
అబద్దాలతో, బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా మంగళవారం చండూర�
కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ పర్యవేక్షులుగా బి.రమేశ్ సోమవారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. కట్టంగూర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న చింతమల్ల చలపతి సాధారణ బదిలీలో భాగంగా కేతేపల్లికి బదిలీ కాగా ఆయన
ఏఐ ప్రొఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన నల్లగొండ ఐటీ టవర్లో బీటెక్ ప్రవేశాలుగోరే విద్యార్థులకు ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుండి నిర్వహించనున్నట్లు సంస్థ ఫౌండర్, చై�
ప్రతి నెల చివరి శనివారం (మే 30) నాడు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి..
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్�
విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సిబ్బందికి సూచించారు. గురువారం నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద
నకిరేకల్ మండలంలో వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. పలు గ్రామాలలోని వరి పొలాల్లో విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ తీగలు చేతికి అందుకుంటే తాకేంత కిందకు సాగి ఉన్నాయి. సాగుక�
ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సిబ్బందికి సూచించారు. బుధవారం నల్లగొండ- 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్ పరి�
పిడుగు పడడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాస్కానీగూడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి గాలి దుమారం రావడంతో గ్రామంలోనీ నిరుపేద కుటుంబానికి చెందిన పగిళ్ల శేఖర