మద్యం మత్తులో కన్న తండ్రిని కొడుకే చంపిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిగూడెంకు చెందిన బుర్రే సత్తయ్
మునుగోడులో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ ఇరుగు రవి కుమార్, సర్పంచ్ పాలకూరి రమాదేవి..
నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు, బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు
ప్రతి రోజు సాయంత్రం 6 గంటల తర్వాతే వైన్ షాపుల పర్మిట్ రూమ్ల్లోకి అనుమతి ఇవ్వాలని, ఆ లోపు ఎట్టి పరిస్థితుల్లో పర్మిట్ రూమ్ల్లోకి అనుమతించ వద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రె
నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మానవత్వం చూపారు. కొండామల్లేపల్లి నుండి నల్లగొండ వచ్చే దారిలో ధర్వేశిపురం గుడి దగ్గరలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో..
బత్తాయి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. బత్తాయి రైతులతో రైతు ఉత్పాదక సంస్థ ఏర్�
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న అత్యంత దారుణ ఘటన న్యాయ వృత్తి గౌరవాన్ని, న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని తీవ్రంగా కలిసి వేసిందని నల్లగొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శు
మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవన�
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్
ప్రభుత్వం నుండి మంజూరైన వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకువాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నుండి రూ.1.16 కోట్లతో..
రాబోయే రెండు సంవత్సరాల్లో నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్�
గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళన విడనాడాలని తెలంగాణ మెమొరీ ప్రెసిడెంట్, సైకాలజిస్ట్ డాక్టర్ జి. చంద్రకళ అన్నారు. సోమవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల ప్రగతికి మార్గదర్శి-వ్యక్�