మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో వివిధ విభాగాల్లో పీహెచ్డీకి అవకాశం కల్పిస్తూ శుక్రవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబందనల మే
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచిం�
ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని, పుస్తకమే హస్తభూషణమని, విద్యార్థి చేతికి పుస్తకమే సౌందర్యమని, అలాంటి పుస్తకాలతో విద్యార్థులు స్నేహం చేయాలని జడ్పీహెచ్ఎస్ కేశరాజుపల్లి హెచ్ఎం నలపరాజు జయరా�
మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు పతాని శ్రీను, శాఖ కార్యదర్శి బంటు రాజు డిమాండ్ చేశారు. ఈ సం
తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ పరిషత్ నుంచి రుణాల (లోన్స్) కోసం నిరీక్షిస్తున్న పేద బ్రాహ్మణులకు తక్షణమే రుణాలు మంజూరుయ్యేలా చర్యలు తీసుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ జలసిరి – జల సంచాయ్, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ప్రజా �
గురు పూర్ణిమ సందర్భంగా నిత్య యోగా సాధకుల ఆధ్వర్యంలో నల్లగొండ బీజేపీ కార్యాలయంలో గత ఎనిమిదేండ్లుగా ఉచితంగా నిత్య యోగ సాధనను అందిస్తూ వందలాది మందికి ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న ప్రముఖ యోగా గురువు రాపోలు �
ప్రతి ఇంట్లో ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ స్వరూపారాణి అన్నారు. వీబీ జీ-రామ్ జీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ మక్కామల శ్యామల శేఖర్ అధ్యక�
సాదాసీదా పాఠశాల గోడలను విద్యార్థుల విజ్ఞానం పెంపొందేలా, పిల్లలు అక్షరాలు, అంకెలు, సైన్స్, గణితం నేర్చుకోవడానికి సహాయపడే ఆహ్లాదకరమైన, దృశ్యపరమైన అభ్యాస ప్రదేశాలుగా మార్చారు. అంకిత భావంతో పని చేస్తున్న ఉప
చండూరు మండల కేంద్రంలోని 1962 అంబులెన్స్ను జిల్లా ఈఎంఈ ప్రదీప్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1962 సంచార పశు వైద్యశాల అత్యవసర సేవలను ప్రవేశ పెట్టిందన్నార�
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామ గౌడ్ సంఘం ప్రతినిధులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ కు నిధుల మంజూరు, సర్దార్ సర్వాయి పాపన్న వ�
ఎల్ నినో దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన �
సాంప్రదాయ వరి పంటలకు బదులుగా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు ఇచ్చే వంటలను రైతులు సాగు చేయాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ అన్నారు. సోమవారం కట్టంగూర్ రైతు వేదికలో..
గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళ సామాఖ్య భవన నిర్మాణానిక�
ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారానే సమాజంలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి అన్నా�