ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గొర్రెలు-మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునుగోడు మండల కే�
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలిపారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ, మండల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆకాంక్షించారు.
చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కురుపాటి పరశురామ్ చండూర్ పట్టణంలోని మరియనికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు గుండ్రపల్లి గ్రామం నుండి చండూరు పాఠశాలకు వెళ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్ - నాగార్జునసాగర్ హైవే పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరొక యువకుడు ప్రాణాలతో బయట
ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒక మైలురాయిగా నిలిచిందని ప్రముఖ కవులు, రచయితలు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఉమ్మడి నల్లగొండ యూటీఎఫ్ భవన్లో తెలంగాణ సాహితి ఉమ్మడి నల్�
నిడమనూరు మండలంలోని వేంపాడు - గగ్గెనపల్లివారిగూడెం గ్రామాల నడుమ రాకపోకలు నిలిచి పోయాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వేంపాడు శివారులోని ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది.
నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నలపరాజు రాజేశ్ @ మెంటల్ రాజేశ్ దోషిగా తేలడంతో నల్లగొండ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు, జరిమాన విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.
బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దోషికి న్యాయస్థానం రెండు జీవిత ఖైదులు, అలాగే రూ.65 వేల జరిమానా విధిస్తూ శుక్ర�
ఈ నెల 28న కట్టంగూర్లో జరగనున్న శ్రామిక మహిళా నల్లగొండ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని సీఐటీయూ మడంల కన్వీనర్ పొడిచేటి సులోచన పిలుపునిచ్చారు. గురువారం సదస్సు కరపత్రాన్ని ఆశ వర్కర్లతో కలిసి ఆమె విడుదల
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి టీఆర్టీఎఫ్ కట్టుబడి ఉందని, ఆ మేరకు కృషి చేస్తున్నట్లు సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ముప్పిడి మల్లయ్య తెలిపారు.