బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 42 శాతం రిజర
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం నేరేడుగొమ్ము మండల కేంద్రంలో
నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్- 14 వాలీబాల్ విభాగంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి జట్టు నుండి గట్టుప్పల్ మండలం వెల్మకన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ�
బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బంద్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
సమతుల ఆహారం ద్వారా సుస్థిర ఆరోగ్యం సాధ్యమని ఐసీడీఎస్ సూప్ర్వైజర్ ఎస్.పద్మావతి అన్నారు. కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహిం�
పేదరికాన్ని విద్యతో జయించవచ్చునని.. ఉన్నతమైన కల, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల అనే నాలుగు నియమాలను అనుసరిస్తే ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనేది భారతరత్న, మాజీ రాష్ట్ర
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు, తుడిమి�
గర్భిణీలు, బాలింతలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పోషక మాసంను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని తిరుపతి తిరుమల కళ్యాణ మండపంలో ఏ�
గర్భిణులు, బాలింతలతో పాటుగా ఐదేండ్ల లోపు చిన్నారులకు పోషకాహారం అందించడం వల్ల వారిలో రక్తహీనతను దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దవచ్చని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. పోషణ మాహ్ కార్య
రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు ఉత్పత్తిదారుల కేంద్రం (FPO) వద్ద ఏర్పా
పురుగుల మందులు, డ్రోన్ స్ప్రేలు, ఎరువుల వినియోగంపై ఇఫ్కో అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అయి�
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధన శక్తి పెరుగుతుందని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అశ్రిత స్వచ్ఛంద సం�
దేవరకొండ మండల కేంద్రంలో నిర్మించనున్న గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్ రూ.5,00116/- ను మంగళవారం విరాళంగా అందజేశారు.
రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కనగల్ మండలం, దోరేపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన �