అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 67 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.24,69,000/- విలువ గల చెక్కులను శుక్రవారం నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో...
నల్లగొండ పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో గల పద్మశాలి నగర్ దగ్గర ఉన్న వల్లభరావు చెరువు కట్ట వెంబడి చెత్తాచెదారం వేస్తూ డంపింగ్ యార్డ్ గా మారుతున్న పరిస్థితిని పరిశీలించి మున్సిపల్ అధికారులు వెంటనే శుభ�
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని యాష్ ప్లాంట్, కోల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను ఉపసంహరించుకుని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్�
నల్లగొండలో సిటీ బస్సు సేవలను రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. బుధవారం కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీ�
నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం �
మాడ్గులపల్లి మండలంలోని ఇందుగుల, పాములపాడు, చర్లగూడెం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ప్రీ ప్రైమరీ తరగతులను ఎంఈఓ సీహెచ్ వెంకటమ్మ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పా�
కట్టంగూర్ ఎంపీడీఓగా జి.అంజన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీఆర్డీఏ కార్యాలయంలో పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై కట్టంగూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, అలాగే పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింద
టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ మంగళవారం నల్లగొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్లో జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ సర్కిల్కు సంబంధించ�
వన మహోత్సవం పేరుతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రచారం చేస్తుండగా మరో వైపు గ్రామాల్లో ఇష్టారీతిగా పెరిగిన వృక్షాలను నరికివేస్తూ వాటి కలపను సొమ్ము చేసుకుంటున్న�
చండూరు మండలం కస్తాల రైతు వేదిక నందు గ్రామ సర్పంచ్ లేదండ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు పలు �
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో జరిగిన ఏఐటీయూసీ �
మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 5న ముగ్గురి సజీవ దహనానికి కారణమైన నిందితుడు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరా
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధుల నివారణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పని చ�
ఈ నెల 5న మిర్యాలగూడలోని కలాల్వాడలో జరిగిన ముగ్గురు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. షార్ట్సర్క్యూట్తో సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం జరిగిందని తొలుత భావించిన పోలీసులు దర్యాప్తులో క�