ఏదుల రిజర్వాయర్ నుండి డిండి, పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టులకు ఎలాంటి వివక్ష లేకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మగ్దూం భవ
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�
ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో దర్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకలో..
బీఆర్ఎస్ పార్టీతోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఆయన శుభాకాం�
టీజీ సెట్ పరీక్ష ఫలితాల్లో M.V.N విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 16 మంది విద్యార్థులు ఎకనామిక్స్లో సెట
రంజాన్ (ఈద్-ఉల్- ఫితర్) ను శనివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద వేడ
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు టి.నర్సింహమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశప�
గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా..
తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ సోసైటీ (టీజీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్) సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కాంప్లియెన్స్ 2కె 26 రాష్ట్రస్థాయి పోటీల్లో నల్లగొండలోని తెలంగాణ �
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన 'లా' కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి..
గట్టుప్పల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆద్వర్యంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. మునుగోడు ఏడిఏ వేణుగోపాల్, హార్టికల్చర్ అధికారి విద్యాసాగర్ హాజరై..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రం క
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంల�