నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 -20, 2020- 21 బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని భాస్కరబాయి గ్రామంలో పశు �
నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దామరచర్ల మండల సిపిఐ కార్యదర�
నాల్గొవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ - 2026 పోటీలు ఈ నెల 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ
నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన వనరు అని అదనపు ఎస్పీ జి.రమేశ్ అన్నారు. నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పర
గత ప్రభుత్వంలో లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని సిపిఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూం ఇండ్ల పోరాట సాధనా కమిటీ కన్వీనర
నిన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు�
హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల్లో నల్లగొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్ లో 2-0 తేడాతో నిజామాబాద్ జట్టును మట్టికరిపించి సీఎం కప్ విజేతగా నిలిచింది.
నేటి పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించడం అనివార్యమని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకుడు డా. సిహెచ్. శ్యాంసుందర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగం ఆధ్�
అక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతోందని, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య పెంచి అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఆధ్వర�
నీతి, నిజాయితీ, ధర్మం వంటి సత్యమార్గాలు బోధించిన సంత్ సేవాలాల్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకుని సమాజం ముందుకెళ్లాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతిన�
ఆన్లైన్ యాప్లో యూరియా నమోదు ప్రక్రియను ఎత్తివేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని లేనిపక్షంలో రైతుల శ్రేయస్సు కోసం, ఒక రైతుగా న్యాయ పోరాటం చేస్తానని మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజ�
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం కస్తాల గ్రామంలో కీ.శే.బొమ్మరబోయిన మల్లయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కస్తా
మునుగోడు మండల పురోహితులు ఉప్పల అభిలాష్ శర్మ, కార్తీక్ శర్మకు హైదరాబాద్ అభినయ కళాక్షేత్రం వారు ఆదివారం ప్రతిష్టాత్మక నంది అవార్డు ప్రదానం చేసి "పురోహిత రత్న" బిరుదుతో ఘనంగా సత్కరించారు.
దేవరకొండ పట్టణంలో బీసీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్, బీసీ పొలిటికల్ యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీష్ గౌడ్..