కట్టంగూర్ మాజీ సర్పంచ్, దివంగత కావుగంటి సోమన్న వర్ధంతిని మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయ అవరణలో ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రార�
పేదల కోసం జీవితాంతం పోరాడిన మహా నేత, కమ్యూనిస్టు ఉద్యమ దార్శనికుడు చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కత్తుల కాన్షీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ మండల కేం�
నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి నుంచి కట్టంగూరు మండలం వరకు విస్తరించిన ఆసిఫ్నగర్ కాల్వకు తక్షణం నిధులు కేటాయించి పూడిక తొలగించి మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరార
నల్లగొండ నగర అభివృద్ధికి పన్నులే బలమని, సీనియర్ సిటిజన్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ వాసులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నార�
గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ అమెరికా ప్రధాన కార్యదర్శి నాగులవంచ నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుప
బర్రెను ఢీకొని 20 నిమిషాల పాటు పల్నాడు సూపర్ ఫాస్ట్ రైలు ఆగిన సంఘటన గురువారం తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిప్పలమ్మగూడెం..
ఎర్రజెండా పోరాట యోధుడు కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి 11వ వర్థంతి సందర్భంగా నేడు చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలోని ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద సిపిఐ(ఎం) నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి..
ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుప
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బాలిక (9) పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ అఘాయిత్యంపై బాధితురాలి తల్లి నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రంలో ఫిర్యాదు చేయగా
నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కోసం బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శరత్ చంద�
లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీని ప్రహసనo చేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని గుర్రంపోడ్ మండల తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పిట్టలగూడెం, జిన్నాయిచింత, చామలోనిబావి గ్రామాల్లో ప్రాథమిక సహకార
ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ