దేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, రైతులు తప్పనిసరిగా వరి వేయాల్సి వస్తే తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కు�
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలి�
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించ�
యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 96,769 మంది రైతుల నుండి రూ.1,789 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవార�
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్స్కు చెల్లించాలని బిల్లులు సీరియల్ ప్రకారం చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(BAI) నేతల కోరారు. సోమవారం నల్లగొండలో బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నేతలు స�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ మండ�
గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" వార్డు సభల ముఖ్య ఉద్దేశం. కానీ నకిరే�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు ని�
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం సత్వరమే ఉపసంహరించుకోవాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ పట్టణంలోని ఒకటో డివ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆలోచనలతో తెలంగాణలో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో ఒకటి, అర తప్ప మిగిలినవి పూర్తి స్�
చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం నిర్వహించే ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్
గ్రామ సభలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వేదికగా నిలుస్తాయని నల్లగొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాములలో జరిగిన గ్ర�
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వారి విద్యాభ్యాసం, పెళ్లిళ్లు వంటి బాధ్యతలు అ�
ప్రజల భాగస్వామ్యం తోనే నగర అభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం రెండో విడతగా 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24, 44, 45, 46ల�