ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ డిపోలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన కార్మి�
కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
బ్రహ్మంగారి గుట్ట నల్లగొండ బూరుగు వృక్షంలో వెలసిన శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను ఈ నెల 26న అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ సంక�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లిని..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల లోపు చిన్నారుల మెదడుతో పాటు శారీరక అభివృద్ధికి అరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సాహించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బుధవారం న
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితో పాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్నదని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద�
టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మ�
మిర్యాలగూడ డీఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియమితులయ్యారు. వికారాబాద్ ఇంటలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తున్న ఆయనను మిర్యాలగూడ డీఎస్పీగా నియమిస్తూ డీఐజీ బి.శ్రీధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చే�
కోడలి ఆత్మహత్యకు కారణమైన మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం సీఐ రాఘవరావు వెల్లడించారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుక�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలుర హాస్టల్స్ భోజనంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలుర హాస్టల్స్లోని మెస్లో మధ్యాహ్న భోజనంకై వెళ్లి విద్యార్థు�
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండ పట్ట�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తూకాల్లో మిల్లర్ల మోసాలను అరికట్టాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. రైతు సంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్మాయ�
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం వేడుకలు సోమవారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరై
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ- హరిత నల్లగొండ సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్�
చిన్నారులు, గర్భిణులు, బాలింతలో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోదకుమారి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని చైతన్య�