ఎస్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శిగా డా.తండు భానుప్రకాష్ గౌడ్, మురారిశెట్ట
చేనేత కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, పద్మశాలి సమాజం మొత్తం వారి వెంట ఉంటుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన నేత కార్మికు�
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యా�
మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశ మందిరంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అధ్యక్షతన బుధవారం మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా..
భూమిలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవటానికి మట్టి నమూనా టెస్ట్ అవసరమని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి అన్నారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో..
ప్రశాంతతకు, విజ్ఞానానికి నిలయంగా ఉండాల్సిన గ్రంథాలయం కాస్తా ఇత్తడి సామాన్ల తయారీ కేంద్రంగా మారింది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గ్రంథాలయంలో అటెండర్ చేస్తున్న పనులు ఇప్పుడు..
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ నియమితులైన విషయం తెలిసిందే. పద్మశాలి ముద్దుబిడ్డ చంద్రశేఖర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి.
నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు డా.సాగర్ల సత్తయ్య రచించిన కళా దర్పణం' పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతీలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు..
సకల శాస్త్రాలకు మూలం గణితం అని, కావునా పాఠశాల దశలోనే విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచేలా బోధన సాగించాలని డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. నల్లగొండలోని డైట్ కళాశాలలో మంగళవారం తెలంగాణ మ్యాథమెటిక్స్ �
మునుగోడు మండల కేంద్రానికి చెందిన నడింపల్లి శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించడం జరిగింది.
బ్రాహ్మణులకు ముఖ్యమైన అపర కర్మలకు స్థలం కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ పట్టణంలో కిరాయి ఇండ్లలో
నల్లగొండ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటారు. సోమవారం నల్లగొండ పట్టణంలో విధులు నిర్వహిస్తూ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో, మానసిక స్థితి కోల్పోయిన మహిళ బట్ట
రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని భారీగా వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, చిట్యాల–పెద్ద కాపర్తి మధ్య జాతీయ రహదారి–65పై జరుగుతున్న ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, రహదారిపై ప్రయాణి