తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా శాలిగౌరారం మండల వ్యాప్తంగా మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులఫై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ (MGNREGA) పథకం స్థానంలో నూతనంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ–రామ్ జీ) పథకంలో పని చేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల క�
సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్య సంస్థలే, అయితే ఆ దిశగా విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంజీయూ, అనుబందంగా ఉన్న అన్ని కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించి భావి భారత పౌరులను తయారు చేయా
ఇరుకుగా ఉన్న రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీ నుండి లకినేనిగూడెం, గుండ్రపల్లి రోడ్డులో ఉన్న హై స్కూల్, తాసీల్దార్, డిగ్రీ కళాశా�
రూ.2 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నేరేడుగొమ్ము - కలకొండతండా బీటీ రోడ్డు (బ్యాలెన్సింగ్ వర్క్) నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన�
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా.. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నందున వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న దేశ వ
భారత జీవిత బీమా సంస్థలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మరింత వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వ�
బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, గుడిపాటి కోటయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసర
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామావత్ గూగాని (70) ఈరోజు ఉదయం పెన్షన్ తీసుకునేందుకు మూడుదండ్ల గ్రామానికి వెళ్లగా, అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పక�
దేవరకొండ మండలం గొల్లపల్లి గ్రామంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో వీబీ రామ్ జీ నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రా�
దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో "పుణ్య క్షేత్ర దర్శినిష పేరుతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అంతర్ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక
సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ' అకా
మాధక ద్రవ్యాలు సేవించే వారిని పట్టించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేస్తామని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్