రాష్ట్రస్థాయి ఉడ్ బాల్, క్రికెట్ లెవన్ పోటీల్లో చండూరు మండల కేంద్రంలోని మరియానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. భద్రాది కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉడ్ బాల్ పోటీల్లో పాఠశాల విద
నేటి ఉపాధ్యాయ తరానికి దార్శనికుడు దివంగత మాజీ ఎమ్మెల్సీ బీరవెల్లి ధర్మారెడ్డి అని నల్లగొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని పీఆర్టీ�
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సామాజిక బాధ్యతగా రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాఫిక్ బారీకేడ్లను సక్రమంగా పెట్టిన యుపకులను బుధవారం తన చాంబర్లో నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి అభినందించి శాలువాల�
వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కనగల్ మండలం పర్వతగిరి వద్ద గల శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్ ను బుధవారం ఆమె పరిశీలించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ పూర్తిగా కరువైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి 20 రోజుల�
కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుం
నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామ రైతుల ధాన్యాన్ని నల్లగొండ పరిధిలోని రైస్ మిల్లర్లకు తరలించకుండా చిట్యాలకు తరలించడంలో అంతర్యం ఏమిటని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున
ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ ఎస్�
ఈ నెల 16వ తేదీన పఠాన్చెరు, సంగారెడ్డి నందు జరిగిన 69వ ఎస్.జీ.ఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో నల్లగొండ జట్టు తృతీయ స్థానం సాధించింది. జట్టు విజయంలో నిడమనూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ
నకిరేకల్ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా పనులను పూర్తి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. బుధవారం పట్టణంలోని 1వ, 8వ, 9వ వా�
మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లుకు చెందిన గురిజాల చందు అనే వ్యక్తి బాలికను మ�
రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఊట్కూరు, మారపాక గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం తాసీ�
విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం కట్టంగూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయిటిపాములలో అమరుడు చౌగోని నాగరాజు విగ్రహానికి పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాల�
మంచి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) కృష్ణవేణి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అంగన్వాడీ కేంద్రాలను �