ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నల్లగొండలో ఈ నెల 22న వెల్లడించిన పత్రికా ప్రకటనకు అదనపు కొనసాగింపుగా 2026-27 విద్యా సంవత్సరానికి రెండు AEDP విభాగాలలో ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్త�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలభావి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోస్ట్ కార్డు లక్ష సంతకాల సేకరణలో భాగంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న�
కొండమల్లేపల్లి మండలం కొలుముంతలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో గల కేజీబీవీ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వైష్ణవి, భాను ఇద్దరు విద్యార్థినులు ఇంటిపై బెంగతో కళాశాల హాస్టల్లో ఉండలేక తరచు ఇంటికి
గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన వంగూరి సాయితేజ గత నెల మొదటి వారంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్రంపోడు పోలీసులు చాకచక్యంగా వెతికి పట్టుకున్నారు. దేవరకొండలో లభ్యమైన ఈ ఫోన్ను గుర్రంపోడు ఎస్ఐ వెం
అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 12వ బెటాలియన్ కమాండెంట్గా ఉన్న వీరయ్య హైదరాబాద్కు బదిలీ కావడంతో హైదరాబాద్లోని రామకృష్ణ బదిలీపై ఇక్కడకు వచ్చారు.
వ్యవసాయ శాఖలో డిప్లొమా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల (AEO)కు గత 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇన్ సర్వీస్ విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసి�
ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర జాప్యం చేస్తుందని, అయినప్పటికీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పలు స
ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను నల్లగొండ జిల్లా కేంద్రంలో మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మిలాద్ కమిటీ అధ్యక్షుడు సల్మాన్ ఖాద్రి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో నగర పురవీధులు మహమ్మద్ ప్రవక�
తన పుట్టినరోజును పురస్కరించుకుని నిన్న ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై చనిపోయిన రాజు రెడ్డి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపా�
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా 8
సిపిఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను తండ్రి చంద్రయ్య అనారోగ్యంతో ఇటీవల మృతిచెందాడు. సోమవారం నిడమనూరు తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మండల సర్పంచుల ఫోరం మ�
బిజెపి కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నిడమనూరు మండలంలోని రాజన్నగూడెం కు చెందిన సీనియర్ నాయకుడు ఎదుళ్ల వినీల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు..
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట ఎంపీపీ పాఠశాల నుండి ఉపాధ్యాయుడు శేఖర్ ను షేరుగూడెం పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించడం పట్ల ఆందోళనకు వ్యక్తం చేస్తు ఆ గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు సోమవార�
అసంపూర్తిగా ఉన్న పాఠశాల నిర్మాణ పనులను పూర్తి చేసి, విద్యార్థుల అవస్థలను తీర్చాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదు