ఎలాంటి ఇబ్బందులకు తావు లేకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన..
గ్రామ పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీలో భాగంగా దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా మెటీరియల్ను పంపించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సిబ్బందికి సూచించారు. బుధవారం మునుగోడు �
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలంలోని..
గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని పోలింగ్ అధికారులకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర�
సబ్బండ వర్గాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల త్యాగం, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పాలకవర్గం కదిలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజుకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద
కాంగ్రెస్ పార్టీ గట్టుప్పల్కు చేసిందేమి లేదని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గట్టుప్పల్ నూతన మండలంగా ఏర్పడిందని, మండల కేంద్రం ఏర్పడిన తర్వాత గట్టుప్పల్ అభి�
గత పదేండ్ల కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్
నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని ఇడికూడా గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పాల్వాయి రమాదేవి శ్రవణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భ�
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపర�
నల్లగొండ ఐబీసీ ఛానల్ జర్నలిస్ట్ రెడ్డిపల్లి యాదగిరి సౌత్ ఇండయా మీడియా అసోసియేషన్ (సిమా) అవార్డును అందుకున్నారు. శనివారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో..
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్కి తక్షణమే రక్షణ కల్పించి, దాడులు, బెదిరింపులకు దిగిన ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని బీసీ జనసభ రాష్ట్ర
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బరిగీసి కొట్లాడాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ..
దేవరకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మండలంలోని జల్లిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 80 మంది ఆ పార్టీని వీడి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంల
రూ.15 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చండూర్ మండల డిప్యూటీ తాసీల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి..