తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల సైదులు ఎన్నికయ్యారు. హైదరాబాద�
పెట్రోల్ బంక్ డీలర్లు బాధ్యతతో మెలగాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని పెట్రోల్ బంక్లను ఆయన తనిఖీ చేశారు.
చేనేత కార్మికులకు రుణ మాఫీ వెంటనే చేయాలని చేనేత కార్మిక సంఘం మునుగోడు మండలాధ్యక్షుడు చెరుకు సైదులు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన సమయంలో క్యాటరింగ్ సేవలు అందిస్తున్నామని, క్యాటరింగ్ బిల్లులు మాత్రం ఆరు నెలలుగా చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందుల గురి చేస్తుందని క్యాటరింగ్ అసోసియేషన్ నల్లగొండ జ
సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం, తాసీల్దార్ జంగాల కృష్ణయ్య అన్నారు. నిడమనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎ�
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందని, వారి కోరిక మేరకు అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నె�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యార్థులకు ఉపయోగపడేలా కాకుండా, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట తర్వాత జరగాల్సిన సర్దుబాట్లను మూడు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని సీనియర్ న్యాయవాది మునగాల నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు శనివారం నల్లగొండ అడ్మినిస్ట్
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చలో గ్రామ పంచాయతీ కార్యాలయం పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ�
ప్రపంచ శాంతి దినోత్సవం పురస్కరించుకుని మోర్డ్ ఫౌండేషన్, గోల్డెన్ ఫ్యూచర్ గోల్డెన్ సేవా ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్స్, టాలెంట్ అవార్డ్స్ కార్యక్రమంలో శుక్రవా
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవా�
పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. “స్వచ్ఛతా హీ సేవ 2025” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో చేపట్టిన స్వచ్�