మిర్యాలగూడ క్లస్టర్ హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో సాగులో ఉన్న మిరప తోటలను మంగళవారం సందర్శించారు. రైతు ధీరవత్ మాలు 3.20 ఎకరాల్లో సాగు చేస్తున్న తేజశ్రీ రకం మిర్చిని �
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలని చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం చండూరు పట్టణం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
బొలెరో వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దుర్ఘటన గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని నీలంనగర్ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వి
ఆశా వర్కర్స్ గత మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే లెప్రసీ సర్వే బిల్లులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల డ్యూటీ డబ్బులు తక్షణమే చెల్లించాలని, సట్ సెంటర్ డ్యూటీలు రద్దు చేస�
వివిధ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నుండి సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లారు. అయితే
ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని గుడిపల్లి ఎంపీడీఓ అండాలు అన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ప్�
రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. శనివారం కట్టంగూర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా..
సమాజ హితానికి పరిశోధనలు దోహదం చేయాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి అన్నారు. జిల్లా సైన్స్ ఫెయిర్ ఇన్స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శన శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లా నుండి ఇన్స్పైర్ 11 ప్రాజెక్టు�
ఈ యాసంగి సీజన్ పంటలు సాగు చేయడానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని యూరియా నిల్వ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
అంతరాష్ట్ర నకిలీ బంగారం దొంగల ముఠా సభ్యులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్, అర కేజీ నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్ల
నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉన్న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్ లో విద్యార్థినులకు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శశికళ శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు.