కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నల్లగొండ జిల్లా నాయకుడు జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. గురువారం చండూర
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల శాఖకు భారీ షాక్ తగిలింది. మండలంలోని పోతిరెడ్డిపాడు, అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి ఏడుగురు వార్డు మెంబర్స్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో పాట�
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ (సవరణ) బిల్లు, 2025 కు వ్యతిరేకంగా నాగార్జునసాగర్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు, ఇంజినీర్స్ అందరూ మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో..
కార్మికులకు మరణ శాసనమైన నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఏఐటీయూసీ, సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో వందలాది మంది కార్మికులతో కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో భార
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు..
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఇయర్ వైజ్ 2011- 12 బ్యాచ్ నుండి 2015-16 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి మార్చి 4వ తేదీ వరకు అ
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగిం�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. నల్లగొండలోని 30వ డివిజన్ పోలింగ్ బూత్లో దొంగ ఓటు కలకలం రేపింది. డివిజన్లోని ఓటరు నిశాంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్నాడు. అయితే ఆయన ప�
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం 2025, వి. బి జి-రామ్ జి చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఉపసంహరించుకోవాలని..
నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలోని వీధిలైట్లు పట్టపగలే వెలుగుతున్నా సంబంధిత పంచాయతీ అధికారి గానీ, గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదు.
నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద�
మునుగోడు గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి అధ్యక్షతన మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. సమాచారం అందించినా గ్రామ సభకు మండల అధికారులు గైర్హాజరయ్యారు. దీనిపై పాలకవర్గం, ప్రజలు..