ఎంత ఎదిగినా తమ మూలాలను మరిచి పోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ అన్నారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వైఆర్పీ ఫౌండేషన్ స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయ
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం కరెంట్ షాక్తో మహిళ (55) మృతి చెందింది. గ్రామానికి చెందిన కోలగోట్ల ఆండాలమ్మ, భర్త జానారెడ్డితో కలిసి..
చిన్నారులకు మంచి ప్రవర్తన అలవర్చడంతో పాటు పాఠశాలలో ఉత్తమ వాతావరణం కల్పించి విద్య పట్ల భయం తొలిగేలా చూడాలి కాని నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్పోరేట్ విద్య సంస్థ 'నారాయణ హై స్కూల్'లో 1వ తరగతి విద్యార్�
నల్లగొండ జిల్లా చర్లపల్లి గ్రామంలోని ఎంపిపిఎస్ చర్లపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు డి.వి.ఎస్.ఫణికుమార్ ఆధ్వర్యంలో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ఈ నెల 5న సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (బొట్టుగూడ, నల్లగొండ) వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపోడ్లో ఏర్పా టు చేసిన విలేకరు�
అదే దో జిల్లా స్థాయి అధికారులో స్థానిక ప్రజాప్రతినిధులో వేసిన శిలాఫలకం కాదు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులంతా కలిసి వేసిన శిలాఫలకం. అటువంటి శిలాఫలకం నాలుగు రోజులుగా నిర్లక్ష్యంగా నేలపై పడి ఉంది. అయినా
నల్లగొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు జిల్లా గ్రంధాలయ సంస్థకు సెస్ చెల్లించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థలో చైర్మన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమ�
శివన్నగూడెం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా మును�
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందుటకు అర్హులని, అలా అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి నల్లగొండ బృంద నాయకుడు ఇరిగి శ్రీనివాస్ అన్నారు. మాడ్లూలపల్లి మండలంలోని..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన హమీలను విస్మరించిందని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం గుర్రంపో�
ప్రతి ఎకరాకు జియో టాగిoగ్ చేయనున్నట్లు చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ తెలిపారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ రైతు వేదిక నందు గురువారం గ్రామ సర్పంచ్ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన కాటన్ కపాస్
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కట్టంగూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వ
నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్.నరసింహారావు తెలిపా
నల్లగొండ స్థానిక పాఠశాల నుండి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఎదిగిన నల్లగొండ యువతి డాక్టర్ అనంతుల హిమని అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రముఖ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనే�