నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ ఆల్ ఇండియా పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ - 2026 మీట్కు ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ �
ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు�
తమ పని దినాలను 30 రోజులకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజనల్ పరిధిలోని మీటర్ రీడర్ కార్మికులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై ఈ నెల 1వ తేదీ నుండి సమ్మెలో ఉన్న వా�
పోలీస్ లాకప్ డెత్ లో మరణించిన కర్ల రాజేశ్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం అంగడిపేట సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, రోళ్లకల్ గ్రామ పంచాయతీలో గత పది రోజులుగా వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ రాకపోవడంతో..
నల్లగొండ పట్టణం 9వ డివిజన్ గంధంవారిగూడెంలో గల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన సామగ్రితో పాటు ఇంగ్లీష్ డిక్షనరీలను స్థానిక కార్పొరేటర్ బానోతు దీప్లా నా
స్వాతంత్ర్య సమరయోధుడు గోదల పద్మారెడ్డి(పద్మన్న) 34వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు..
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను
బీఈడీ కోర్సులో ఫేస్ రికగ్నిషన్ హాజరు విద్యార్థులు, అధ్యాపకులకు ఖచ్చితంగా అమలు చేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలో బీఈడీ వ�
నల్లగొండలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్లక్ష్యానికి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందు�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పర
తెలంగాణలో హోలీ పండుగను మార్చి 3వ తేదీన నిర్వహించుకోవాలని, ఇదే విషయాన్ని తెలంగాణ విద్వత్ సభలోని పెద్దలు, పండితులు నిర్ణయం చేశారని దీనిపై ఎలాంటి అపోహాలకు, సందేహాలకు అవకాశం లేదని తెలంగాణ డీడీఎన్ఎస్ రా
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎం.రక్షర. ఏ.చైత్రిక, ఏ.హారిక నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు ఎంపికయ్యారు. ముగ్గురు విద్యార్థినులకు..
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామలా శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శనివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుక
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిని శనివారం యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద�