కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హమాలీలకు వెంటనే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి పి.సైదులు డిమాండ్ చేశార�
ప్రజా పాలన అంటున్నాం కానీ ప్రజా ప్రభుత్వంలో రైతులు యాప్ లతో రైతులు తిప్పలు పడుతున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వస
కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ట్రాక్టర్ల బ్యాటరీల దొంగతనం, బైక్ దొంగతనం కేసుల్లో దోషులుగా తేలిన సముద్రాల కృష్ణ, షేక్ టిప్పు సుల్తాన్కు నల్లగొండలోని III అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రే�
చందంపేట, డిండి మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తాసీల్దార్ కార్యాలయ సిబ్బందితో కలిసి బుధవారం చెక్కులను పంపిణీ చేశారు. చందంపేట మండలానికి 59 �
మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఇన్ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ రకాల మరమ్మతు పనులను..
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాల�
గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి గురించి రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేశ్ అన్నారు. బుధవారం గుర్రంపోడ్ మండలంలోని కొప్పొల్ గ్రామంలో ఏర్�
చండూరు మున్సిపాలిటీ చౌరస్తాలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఎండనక, వాననక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి
తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు శిరసానోళ్ల బాలరాజు నాయకత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే �
నాంపల్లి మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన పల్లేటి వెంకటమ్మ కొద్దిరోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని గ్రామ యువత ముందుకు వచ్చి గ్రామ పెద్దల సహకారంతో..
తెలంగాణా 1104 యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా విద్యుత్ సర్కిల్ ఆఫీస్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర�
దేవరకొండ రూరల్ మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ మాల్గడ్డ శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో హుండీ చోరీ ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు..
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు వరద కాల్వ ద్వారా తక్షణమే నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్ రెడ్డి ప్రభుత్వాన్ని డ�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన 'జైల్ భరో' కార్యక్రమం నల్లగొండల�