నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లలోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలిపోవడంతో ఒక కార్మికుడు బొడ్డు బాలకృష్ణ (30) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మృతు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కే�
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు కె.రాజేశ్వరి, డి.మానిశా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరీటికల్ సైన్సెస్ (ICTS) నందు సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ�
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవా
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ’మే’ డే సందర్భంగా హాలియా పట్టణంల
బాలికపై అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన
లారీ కారు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మాల్ మండల పరిధిలోని దేవుళ్లతండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ �
నల్లగొండ నగరాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని, ప్రతి డివిజన్ మౌలిక సదుపాయల కల్పనకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని నల్లగొండ కార్పోరేషన్ మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి త�
తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు కొండా గణేశ్కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం అమ్మగూడెంకు చెందిన కొండ వెంకటేషం -అంజమ్మ దంపతుల కుమారుడు గణేశ్ ఓయూ బిజినె
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని అ
యుద్ధంతో ప్రపంచ మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ముప్పు ఉందని సిపిఐ(ఎం )పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు మంగళవారం నల్లగొండ నగరంలోని స్టే ఇన్ హోటల్ లో ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ప్రపం�
రైతులు పంటల సాగులో మెళకువలు సాధిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. మంగళవారం మునుగోడు రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం వ్యవసాయ శాఖ �
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం బీఈడీ కళాశాల ప్రాంగణంలోని శ్రీ కోటేశ్వరస్వామి దేవాలయం 26వ వార్షికోత్స బ్రహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండే గణపతి పూజ, రుద్రాభిషేకాలు, హోమం, నవగ్
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని సోమవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులు, పరిశ�