నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ టూ టౌన్ సీఐ కె.ఆదిరెడ్డి, ఎస్ఐ డి.సైదాబాబు ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి అపరేషన్ మిడ్నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలోన
అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభకు కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిత భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి, పీ
గిరిజన ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొజ్జ చిన వెంకులు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు బుధవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల �
ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఐఎంఏల సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలోని నర్సులు, టెక్నీషియన్లు అలాగే పారా మెడికల్ స�
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ICEU) సికింద్రాబాద్ డివిజన్ జాయింట్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా ఐసిఈయు కార్యదర్శి పెరుమాళ్ల బాలస్వామి పిల
రెవెన్యూ కార్యాలయంలో ఆన్లైన్ రికార్డులు మాయమైన సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చండూర్ తాసీల్దార్ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన ఆన్లై�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్
యువత దేశ సేవకు పునరంకితం కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకులు చేసేదే దేశ సేవ కాదని, సమాజంలో ఎవరి బాధ్యత వారు నెరవేరిస్తే అదే అసలైన
దేవరకొండ మండలం కాచారం గ్రామానికి చెందిన ముదిగొండ సామెల్ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం కాచారం గ్రామంలో..
మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దాశరధ�
రాష్ట్రంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులపై కేంద్ర ప్రభుత్వ�
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి-2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మీక
నిడమనూరు మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడవల్లి వల్లభ రెడ్డ�
కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇస్మాయిల్ పల్లి మాజీ ఉప సర్పంచ్ జాల అంజనేయులు, మరికొంతమంది