మహిళలు గర్భిణులుగా నమోదైన నాటి నుండి ప్రసవం జరిగి చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణం�
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వికాసానికి కథలు ఎంతగానో దోహద పడతాయని పిల్లల కథా రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మర్రిగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని గుట్ట�
కల్లు గీత వృత్తిపై ఆధారపడి దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్న గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 'గీతన్న బంధు' ప్రకటించి కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మి�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండలంలోని బండరామారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు నిరసన వ్యక
సమాజ సేవలో, వైద్య రంగ అభివృద్ధిలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కంది సూర్యనారాయణ చేస్తున్న సేవలకు గుర్తింపుగా కంది సూర్యనారాయణ– సుగుణ దంపతులను జీవన సాఫల్య పురస్కారం వరించింది
మధ్యాహ్న భోజనం పథకంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగు బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు
ప్రభుత్వ విద్యా సంస్థలైన గురుకుల, మోడల్ స్కూల్స్, కేజిబీవీల్లో ప్రయోగ పరీక్ష కేంద్రాలను తొలగించడంపై ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గురుకుల ట�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా స్కాలర్షిప్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్�
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్�
కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ చేసి, చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మికులు శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయం వద్ద ధ
నిరంతర పఠనంతోనే న్యాయవాదులు కేసులను సరిగ్గా నిర్వహించగలుగుతారని వరంగల్ సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్లో న్యాయవాదులకు వివిధ చట్టాల పట్ల అవగాహన పె�
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం (1969-202
కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తప్పుడు తూకాలతో రైతులను మోసం చేస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి ఆరోపించారు.