పెద్దఅడిశర్లపల్లి మండలంలోని వివిధ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పీఏ పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించా�
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేపర్ లీక్లు, విద్యారంగ ప్రైవేటీకరణ, స్కాలర్షిప్ల కోతలు, ప్రభుత్వ విద్యకు నిధుల తగ్గింపు వంటి సమస్యలపై యువతరం ఇకపై మౌనంగా ఉండకూడదని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘ�
ఈ నెల 5న నిర్వహించే దేవరకొండ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కల�
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన FRAME WORK FOR FERTILIZER SALES (FFS) యాప్పై దేవరకొండ మండలం దుబ్బతండాలో రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ ఏఓ కె.రవి కుమార్ మాట్లాడుతూ...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం తీసుకొస్తామన్నారు. తన స్వగ్రామం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెళ్లంలలో వైఎస్ఆర్ వర్ధంతి సంద�
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 101 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరు అయిన రూ.82,25,800/- (ఎనభై రెండు లక్షల ఇరవైదు వేల ఎనిమిది వందలు) విలువ గల చెక్కులను...
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని పేర్కొంటూ, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో 420 హామీలతో కూడిన ఫ�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో (ఎంజీయూ) నూతనంగా ప్రవేశపెట్టిన 3 సంవత్సరాల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు మంగళవారం అవగాహన (ఇండక్షన్) కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వవిద్యాలయ లా కళా�
ప్రభుత్వ చేయూత పెన్షన్ ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గ�
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాల�
ప్రభుత్వం సూచించిన వరి విత్తనాలను రైతులు సాగుచేసి ప్రభుత్వం అందజేస్తున్న రూ.500 బోనస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఈఓ పవన్ అన్నారు. చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో ప్రభుత్వం సూచించిన ఏడు రకాల స�
అనుమానాస్పధంగా గుర్తుపట్టలేని ఓ మగ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన శనివారం కొండమల్లేపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ అజ్మీర రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ ప�