ఎనిమిదేండ్ల క్రితం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధి పడమటితండాకు చెందిన 09 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొ
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఏజెన్సీలను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేత�
చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి
యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిడమనూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి నిడమనూరు ప్రాథమిక సహకార సంఘం వద్ద రైతులు బారులు తీ�
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువులు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన మండల ఉత్తమ ఉప�
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున
మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి గురువారం సందర్శించారు. యూరియా నిల్వ, పంపిణీ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు, అధికారుల పనితీరును గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్క
విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని విశ్వబ�
దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగ�
సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో 306 మంది లబ్ధిదారులకు రూ.1.14 కోట్లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
నిడమనూరు మండల పరిధిలోని గౌండ్లగూడెంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో మంజూరైన నూతన బోరు మోటార్ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం బుధవారం ప్రారంభించారు.
తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ్ బీ - పడాయి బ�
గ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా