కస్టమ్ మిల్లింగ్ రైస్ (లెవీ)ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ మిల్లర్లకు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడులో..
పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పీఆర్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. సంఘ మూల పురుషులలోఒక్కరై�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని 42వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి పొగాకు అనురాధ నాగరాజు ప్రజలను కోరారు. సోమవారం ఆమె డివిజన్ పరిధిలోని పలు కాలనీ�
గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో డిగ్రీ చదువును విజయవంతంగా పూర్తి చేయాలని, డ్రాపౌట్ గా మారితే జీవితంలో పై చదువుకు వెళ్లే అవకాశాన్ని, ఉన్నతోద్యోగాలన�
సేవ చేస్తూ, మీలో ఒకడిగా ఉంటూ గాంధీనగర్ అభివృద్ధికి పాటుకుడుతున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ 39వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లివేణు యాదవ్ ఓటర్లను కోరారు. సోమళవారం 39వ డివిజన్ పరిధిలోని
ఈ నెల 11న జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ 8వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి చిన్నాబత్తిని జ్ఞానసుందరమ్మ జయప్రకాశ్ ఓ
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంల�
నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్లో టీఎన్జీవో మాజీ నాయకుడు మామిడాల రమేశ్పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ 41వ డివిజన్ అభ్యర్థి కంచనపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు (కన్నారావు) స్పష�
మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి తండాకు చెందిన జటావత్ బాలాజీ నాయక్ (35), రజిత దంపతులు. వీరికి 15 ఏళ్ల లోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలాజీ నాయక్ హైదరాబాద్లో కారు డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ సోమవారం ఆందోళన చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సి�
చింతపల్లి మండల పరిధిలోని ఉమ్మంతలపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ తాగాదాలతో శిరీష అనే మహిళ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న..
చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, బీఆర్ఎస్ పాలనలో తాను ఐదేండ్లు ఎమ్మెల్యేగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని కనకదుర్గ దేవాలయం వద్ద నిరూపిస్తే తమ ప�
పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను శుక్రవారం భారత్ దర్శన్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 70 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు విపిన్, రామవతార్ గుప్తా ఆధ్వర్యంలో సందర్శించారు. వా�
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొద్దుగాల ముఖ్యమంత్రిని తిట్టడం రాత్రి పోయి కాళ్లు మొక్కడం అలవాటైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంల