గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణను పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్
మన సంస్కృతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ పరీక్షలో తెలుగు విభాగంలో ఎస్పీఆర్ పాఠశాల ఆరో తరగతికి చెందిన బి. రిషికేష్ నల్లగొం
కాంగ్రెస్ వైఫల్యాలు, కేసీఆర్ పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్
కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ది నాగమణి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాదగోని సుజాతతో పాటు వార్డు సభ్�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వానాకాలంలో రైతులకు ఎరువుల విక్రయాల్లో కలిగిన ఇబ్బందులను దృష్�
ప్రాథమిక స్థాయి విద్య పిల్లల భవిష్యత్కు మొదటి అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె త్రిపురారం మండల కేంద్రంలో మినీ గురుకుల గిరిజన బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశార�
నల్లగొండ జిల్లా విద్యాశాఖ- సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 1న డిస్ట్రిక్ట్ లెవెల్ రోల్ పే కాంపిటీషన్-2025' నిర్వహించారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ
శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సి
గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో గత నెల 22 నుండి వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరం (National Integration Camp – NIC) లో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన..
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల
స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళవారం నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండేకార్ అశోక్, మాజీ సర్పంచ్ నాదరి రమేశ్, అండేకార్ వెంకటేశ్ తోపాటు పలువ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ కేంద్రాన్ని డిమాండ్ చేశా
నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన బందోబస్తుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గుర్రంపోడ్ మండలం జువ్విగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డార�
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�