నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో గల లతీఫ్సాబ్ గుట్టపైన ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ అన్నారు. యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ (ఐసీటీ)
నల్లగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పీఏసీఎస్, హాక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య �
తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువలు నేర్పించాలని మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్ అన్నారు. బుధవారం కట్టంగూర్ లోని సాందీపని స్కూల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో కుటుంబ శ్రేయస్సు, బం�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్
వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
నిత్య వ్యాయామంతో పాటు ప్రాణయామం, ధాన్యంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చే
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్లో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగ�
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవన్లో జరిగిన మండల కమిటీ సమావ�
విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పచుకుని పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ దెందె ప్రవీణ్ కుమార్ అన్నారు.
దేవరకొండ ఆర్టీసీ డిపో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 90వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిపో మేనేజర్ తల్లాడ రమేశ్ కేకు కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.