యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తీన్మార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్�
మండల కేంద్రం లోని మండల పరిషత్ కాంప్లెక్స్ భవనం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ భవనంలో కొనసాగిన కార్యాలయం ప్రభుత్వ ఆదేశాలతో కాంప్లెక్స్ భవనంలోకి పూర్తి స�
అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు రూ.18 వేల వేతనం పెంచాలని లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ�
మద్యం సేవించి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని నల్లగొండ ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య అన్నారు. నల్లగొండ పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు సోమవారం ప్రత్యేక అవగా�
విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికుల ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పుల కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఐక్య పోరాటాల ద్వారానే "ఆర్టీసీ రక్షణ -కా
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా బడ్జెట్ లో మొత్తం మోసం చేశారని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ ప
తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన దేవరకొండ రూరల్ మండలంలోని ముదిగొండ గ్రామంలో శనివారం జరిగింది. బంధువులు, గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం..
ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి కృష్ణా పుష్కర ఘాట్ను ఆలయ అధికారులు శనివారం శుభ్రం చేయించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేయు భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయుటకు అ�
కట్టంగూర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంత నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం ఆంజనేయ స్వామికి వడమాల..
ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్కేఎస్ పౌండేషన్ సభ్యుడు, నల్లగొండ 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్, పిల్లి సత్యరాజు అన్నా�
నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దేవాలయ హుండీల దొంగతనం, అలాగే ఆటో, స్కూటీ, సెల్ ఫోన్లు అపహరించే వ్యక్తిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి స్కూటీ, ఆటో, రెండు సెల్ఫోన్లు, ద
గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్ జాల పెద్ద సత్తయ్య ఆధ్వర్యంలో శనివారం స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా �
దళితుల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉందని పేర్కొంటూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద శనివారం బడ్జె
ఏదుల రిజర్వాయర్ నుండి డిండి, పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టులకు ఎలాంటి వివక్ష లేకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మగ్దూం భవ