చలికాలం నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ఏర్పడే పొగమంచు కారణంగా రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులకు స్పష్టత తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పాయల్ రాజుకు తెలంగాణ సేవా పథకం లభించింది. 2000 సంవత్సరంలో పోలీస్ శాఖలో చేరిన ఆయన 25 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రయాణంలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో..
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయపల్లి రమేశ్ గౌడ్ రూపొందించిన న్యూ ఇయర్ వాల్ పోస్టర్లను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆ
చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామ సర్పంచ్ కొండ రజితా రవి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఉపక్రమించారు. హామీల అమలులో భాగంగా తన అత్త మామ..
నిరంతరం పేదల సమస్యలపై పోరాడుతూ కడవరకు కమ్యూనిస్టుగా బ్రతికిన కామ్రేడ్ జినుకుంట్ల లింగయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు నంద్యాల నరసింహారె�
గత సంవత్సరం నల్లగొండ రీజియన్లో 0.04 శాతం యాక్సిడెంట్ రేట్ నమోదైందని, దీనిని తగ్గించి సున్నా శాతానికి తెచ్చేందుకు డ్రైవర్లందరికీ ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ పట్ల �
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన ఎన్నికల విషయంలో సస్సెండ్ అయిన ఎన్నికల సిబ్బంది (ఉపాధ్యాయులు, ఇతర అధికారులైన పీఓలు)పై సస్పెన్షన్ ఎత్తివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీపీఓ వెంక�
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు మరోమారు ఘోర అవమానం జరిగింది. నల్లగొండ జిల్లా బిగ్ టీవీ స్టాప్ రిపోర్టర్, చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన రమేశ్ తండ్రి దశదిన కర
ఎస్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నూతన అధ్యక్ష, కార్యదర్శిగా డా.తండు భానుప్రకాష్ గౌడ్, మురారిశెట్ట
చేనేత కార్మికులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, పద్మశాలి సమాజం మొత్తం వారి వెంట ఉంటుందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు పట్టణానికి చెందిన నేత కార్మికు�
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యా�
మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం సమావేశ మందిరంలో సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ అధ్యక్షతన బుధవారం మొదటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా..
భూమిలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవటానికి మట్టి నమూనా టెస్ట్ అవసరమని గట్టుప్పల్ మండల వ్యవసాయ అధికారి మైల రేవతి అన్నారు. మండలం కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో..
ప్రశాంతతకు, విజ్ఞానానికి నిలయంగా ఉండాల్సిన గ్రంథాలయం కాస్తా ఇత్తడి సామాన్ల తయారీ కేంద్రంగా మారింది. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గ్రంథాలయంలో అటెండర్ చేస్తున్న పనులు ఇప్పుడు..