నిడమనూరు మండల కేంద్రంలో శ్రావణమాసం సందర్భంగా బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శనివారం సాయంత్రం మహిళలు మేళ తాళాల నడుమ బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం �
నల్లగొండ పట్టణంలోని కలెక్టరేట్లో హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా శనివారం క్రీడా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఖో ఖో క్రీడాకారిణి, జాతీయ స్థాయిలో అత్�
సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మిర్యాలగూడ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, తిప్పన విజయసింహారెడ్డి పార్టీ శ్�
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ చే�
చండూరు మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కురుపాటి శ్రీను మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న గుండ్రపల్లి గ్రామ సర్పంచ్ ఉజ్జిని ఉషా అనిల్ రావు, బీఆర్ఎ
చదువుతో పాటు ఎంజీయూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఖ్యాతి చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి అన్నారు. ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో
బతుకునిచ్చే భాష తెలుగు. అయితే మాతృభాషలో ఉన్న మాదుర్యంతో మరే భాషలో ఉండదని నేటి తరం మాతృభాషను విస్మరించకుండా దాని మాదుర్యం, విశిష్టతను తగ్గించకుండా విస్తృతమైన రచనలు చేయాలని ప్రముఖ విశ్రాంత తెలుగు ఉపాధ్య�
తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కే.భిక్షమయ్య అన్నారు. శనివారం గిడుగు రామ్మూర్తి జయంతి, ధ్యాన్ చంద్ జయంతిని పురస�
సెప్టెంబర్ 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిజామాబాద్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జ�
సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చనలు...
బ్రహ్మకుమారీస్ సేవలు అభినందనీయం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో మండలి చైర్మన్కు బ్రహ్�
గుర్రంపోడు మండలంలోని రైతులు తాము పండించిన పంటను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల
కామ్రేడ్ మాదగోని నర్సన్న 27వ వర్ధంతిని చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ�
నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై రోడ్లపై బిచ్చలవిడిగా వదిలితే చర్యలు తప్ప�
చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి సూచించారు. ప్రముఖ హాకీ దిగ్గజం మేజ�