నల్లగొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావ�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్ లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. యూనివర్సిటీ
వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్
మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని నల్లగొండ ఆర్ఎం కె.జానీరెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్ రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి శుక్రవారం తన
ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, ఆయన తీరు ఇదేనని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గతవారం నల్లగొ
ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలత
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులకు నార్కట్పల్లి పోలీసులు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవలి కాలంలో వివిధ సమస్యలపై..
నల్లగొండ జిల్లాలో ప్రప్రథమంగా అంధ విద్యార్థులకై ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ సదుపాయాలను నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఏ ఆఫీజ్ ఖాన్ అ�
రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం కట్టంగూర్ మండలంలోని పామనుగుండ్ల గ్రామ శివారులో 65 జాతీయ రహదారిపై చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కట్టంగూర్ మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన కమిటీని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాష్ రావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పామనగుండ్ల ప�
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్�
నల్లగొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాల్లో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న "రూఫ్ టాప్ సోలార్ సిస్టం" ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర
మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబ స్థితి మెరుగు పడుతుందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేశ్ అన్నారు. మంగళవారం గ్రామంలో మదర్ థెరిసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో..