నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన నామా సోమేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్ లభించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆయన డాక్టరేట్ (Ph.D.) పట్టా పొ
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు.
దేవరకొండ మండలం జార్పుల తండా జార్పుల హర్షవర్ధన్, జార్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని..
రాష్ట్ర పరిధిలోని వివిధ జిల్లాలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్, అతడి గ్యాంగ్ (రోహింగ్య) ఐదుగురు సభ్యులను నార్కట్పల్లి పోలీ
బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్(బి సి టి ఏ) రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో బుధవారం నిర్వహ�
కాంట్రాక్టర్ వేధింపుల తాళలేక సబ్ కాంట్రాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నల్లగొండ పట్టణంలోని పానగల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం సబ్ కాంట్రాక్టర్ ప్రాణాప్రాయస్థితిల�
కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు నిర్వాహకులు తీవ్ర నష్టం చేకూర్చారు. రైతులు గాదరి ప్రసాద్ 524 బస్తాలు, పెద్ది ఎల్లమ్మ 82 బస్తాలు, మామిడి గోపయ్య 27 బస్�
అందరికీ నాణ్యమైన విద్యను అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్, అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనా�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శ
మిర్యాలగూడ పరిధిలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. బుధవారం పట్టణంలో బీసీ,
చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగని నిరంజన్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చిత్రియాల గ్రామంలో..
నీటి పారుదల, రహదారులు, వ్యవసాయం అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నాల్గవ, చివరి విడత వార్డు సభలతో విజయవంతంగా ముగిసి
రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు
వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమే�