చండూరు పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రికి 2 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన భూతరాజు రామయ్య 44వ వర్ధంతిని శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆయన చ�
ప్రముఖ వైద్యుడు, పవన్ సాయి హాస్పిటల్ అధినేత, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి లింగమ్మ ఇటీవల మరణించారు.
బాలికపై అత్యాచారం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ పోక్సో కోర్టు 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధించింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడిం
దళారులకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొ
సీసీఐ కేంద్రాల్లో పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని కాటన్ మిల్లులో (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని దేవరకొండ పోలీసులు గురువారం పట్టుకున్నారు. దేవరకొండ ఎస్ఐ పి.వెంకట్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. దేవరకొండ శివారులో పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ ని
రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు.
దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ అలాగే హ్యమ్ పథకం నుండి సుమారు రూ.460 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర�
నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఫీడర్ పరిధిలో 132 కేవీ విద్యుత్ లైన్ 133 కేవీ ఇన్సూలేటర్ విఫలమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమోరిగూడెం చెరువు గుండా వెళ్లే విద్యుత్ స్థంభం ఇన్సూ�
చిట్యాల పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు దందెంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ లోని అమరవ�
వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా దళారులను ప్రోత్సహిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చ�
నల్లగొండలోని మహాత్మాగాందీ యూనివర్సిటీ బీఈడీ పలు సెమిస్టర్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలలో చదివే బీఈడీ చాత్రోపాధ్యాయులకు సెప్టెంబర్ 2025లో నిర్వహించిన పల�