నల్లగొండ జిల్లా గుర్రంపోడులో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 11వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గుర్రపోడు పట్టణం జెండాలు, తోరణాలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు ఈ మహాసభలకు �
ఎన్నికల సందర్భంగా వీవోఏలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలని కోరుతూ ఐకేపీ వీవోఏల సంఘం ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లో శనివారం 'సాంప్రదాయ దినోత్సవం (ట్రెడిషనల్ డ్రెస్ డే) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధంగా పాఠశాల ప్రా�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతిష్టాత్మక నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఎన్జీ) 70వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న ప్లాటినం జూబ్లీ సంబరాలు, తొలి స్నాతకోత్సవం (కాన్వకేషన్ డే) అ�
తెలంగాణ మట్టి పరిమళం అందెశ్రీ అని నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయుడు రాపోలు పరమేష్ అన్నారు. శనివారం భీమవరంలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ జయంతిని పురస్కరిం�
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు రూపొందించిన
డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ‘దోస్త్’ (DOST) అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక విడుత (Special Phase) కౌన్సిలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ
కల్లుగీత కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 2 నుండి 18 వరకు నిర్వహించనున్న గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు దండెంపల్లి శ్రీనివాస్ పిలునిచ్చారు. శుక్రవారం కట్�
కట్టంగూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో కొలువై ఉన్న దుర్గాదేవి వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రామడుగు అశ్విన్ శర్మ ఆ�
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాలనలో దేశంలో సంక్షోభం ఏర్పడిందని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఏచూరి గార్డెన్ లో నిర్వహించిన అఖిల భారత క�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా గత నెల రోజులుగా ప్లాంట్ లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాజమాన్యం �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన భూముల రీ-సర్వేకు రైతులు సహకరించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. భూముల రీ సర్వేలో భాగంగా శుక్రవా�
పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి �
వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ పిలుపు మేరకు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో గత 22 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను రూ.255 కోట్లతో