తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టి ఆర్ టి ఎఫ్) కట్టంగూర్ మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పెండెం శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), జడ్పీహెచ్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన మండల సమావేశంల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను నార్కెట్పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించార
నాంపల్లి మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన మండల పెద్దులు కుమార్తె ప్రణీత బోనాల పండుగ సందర్భంగా నూతనంగా చిత్రీకరించిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. అదేవిధంగా..
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా విజ్ఞాన శిక్షణ తరగతులు స్థానిక ప్రభ�
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ పట్టణంలోని 36 డివిజన్ పరిధిలో వివేకానందనగర్, యాటకన్నారెడ్డి కాలనీ, కామేశ్వర్రావు కాలనీల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించి బాలింతలు, గర్భిణీ�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్ పాత్ లు, రోడ్లు, ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపల దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బి.వంశీ కృష్ణ శనివారం ఒక ప్రకట�
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్స్తో ఉద్యోగంలో చేరి కొనసాగుతున్న వారి భాగోతం వెలుగు చూసింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ బాధలు చూసిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జూనియర్ లెక్టరర్స్ను రెగ్యూలర
శ్రీ హరికృష్ణ గొర్రెల పెంకందారుల కట్టంగూర్ నూతన కమిటీని శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి కత్తుల లక్ష్మి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ముక్కామల వెంకటేష్, ఉపాధ్యక్షు�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంది�
నాంపల్లి మండల పరిధిలోని మహ్మదాపురం గ్రామానికి చెందిన తెలగమల్ల మురళి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుర్రంపోడు మండలంలోని పిట్టలగూడెం..
అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చ�
అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విశ్వవిద్యాలయ కళాశాల ఉపాధ్యాయుల సంస్థ (ఏఐఎఫయూసీటీవో) ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఎదుట అధ్యాపకులు ధర్నా నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధ
రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ, నేల సారాన్ని కాపాడుకునేలా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఎస్ఆర్టీ ఫార్మర్ చంద్రశేఖర్ బడసావ్లే అన్నారు. ఎస్ఆర్టీ వ్యవసాయ విధానంపై నల్లగొ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలే ప్రశ్నించి తిప్పికొట్టాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 న�