ధాన్యం కొనుగోళ్లలో కమిషన్తో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా ఆశించిన ఫలితం కనబడడం లేదు. ధాన్యం కొనుగోలు కే�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిలుపుదల పట్ల శనివారం జరిగిన బంద్కు మద్ధతుగా కేతేపల్లి మండలం భీమారంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తాం అని బీఆర్ఎస్ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. శనివారం చండూర్లో చేపట్టిన బీసీ బంద్లో ఆయన పాల్గొని మా
బీసీ బంద్కు నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద అధ్యాపకులంతా బీసీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను తెలియపరుస్�
కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజ
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కట్టంగూర్ మండలంలోని ఈదులూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థులక
బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కనగల్ మండల తాసీల్దార్ పద్మ అన్నారు. కనగల్ మండలంలోని వేమిరెడ్డిగూడెం, పగిడిమర్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కేంద్రాలను శుక్రవారం ఆమె ప్రా�
అధిక వడ్డీ కేసులో మరో నలుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. శుక్రవారం దేవరకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
సీపీఆర్ (కార్డియా పల్మనరీ రిసోసియేషన్) పై అందరు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి వెంకటేశ్ అన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరుబయట ఆరబోసుకుని తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండలంలోని అడ్లూ
నిడమనూరు మండలంలోని ముప్పారం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.