డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ బ్యాంకింగ్పై అవగాహనా సదస్సును దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు. సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ లీటరసీ (Cfl) కో ఆర్డినేటర్ అనిల్ మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ పెంపు దిశగా కృషి చేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్�
రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, రహదారి నియమాలు పాటిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని నల్లగొండ ట్రాపిక్ సీఐ మహాలక్ష్మయ్య అన్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగ�
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే 6 నెలల నుండి 2 సంవత్సరాలలోపు చిన్నారుల వయస్సుకు తగినట్లుగా వారిలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని నల్లగొండ జిల్లా సంక్షేమ అధికారి కె.వి.కృష్ణవేణి అన్నారు. శనివారం 8వ పోషణ ప
వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. మండల కేంద్రంలో గామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శన�
కట్టంగూర్ మండలంలోని మునుకుట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర�
ఈ నెల 22న శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్ గ్రామంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా 11వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోశాధికారి గజ్జి రవి పిలుపునిచ్చారు. శనివారం కట్టంగూర్ మండలం ఈ�
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య
నిడమనూరు మండలం కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని తాసీల్దార్ జంగాల కృష్ణయ్య, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, సర్పంచ్ శేషరాజు సంధ్యా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించా�
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. భిక్షం మరణానంతరం ఆయన కుటుంబీకులు విషాదం దిగమింగుకుని నేత్ర దానానికి మ�
ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవా�
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించకుండా బడుగు బలహీన వర్గాల మహనీయులను యూనివర్సిటీ వీసీ అవమానించడాన్ని
మునుగోడు మండల కేంద్రానికి చెందిన గుంటోజు నాగలక్ష్మి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించింది. గుంటోజు వెంకటాచారి, పద్మ దంపతుల మూడో కుమార్తె నాగలక్ష్మి ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చ
కాంగ్రెస్ పార్టీ దళితులకు అన్యాయం చేస్తుందని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్న అన్యాయంపై దళిత సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొ�