పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూల�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు ప్రకటించాలని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల
పేదల అభ్యున్నతి కోసం వివేకానంద స్వామి ఎంతగానో పరితపించారని, విద్యార్థులు కూడా శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి దేశ పురోగతి కోసం పాటుపడాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద జీ అన్నారు
నూతనంగా ఏర్పడిన గట్టుప్పల్ మండల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలు శూన్యమని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ గ్రామంలో ఇరుకైన రోడ్లతో రెండు వాహనాలు ఒకదానికొ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్సిడ్ వేతనం, నిర్ణయించాలని, అలాగే జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం రాష్ట్�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు జనవరి 2026లో నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస�
ఏదుల రిజర్వాయర్ నుండి డిండి ప్రాజెక్ట్కు 436 మీటర్ల ఎత్తు నుండే నీటి సరఫరా చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. ఈ మేరకు ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ ఆదేశానుసారం మంగళవ�
పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలన్నింటినీ విడుదల చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో సోమవారం జరిగిన సమా
ఉపాధి హామీలో ముఖం ఆధారిత ఫొటోతో సంబంధం లేకుండా హాజరు వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరుగుత�
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి సాగునీరు అందించాలని అలాగే మునుగోడు మండలంలోని చెరువులు నింపి తమ పంట పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం దామరచర్ల మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమ�
కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ
ఇజ్రాయెల్, ఆమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ�