మునుగోడు వాసి, జ్యోతిష్యశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మునగాల యాదగిరి ఆచార్యులును మునుగోడు పట్టణ 3 వార్డు మెంబర్ పందుల ప్రియాంక లింగస్వామి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
దామరచర్ల మండల విద్యాధికారిగా కేతావత్ సైదానాయక్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం అనంతరం తెలుగు పాఠశాల సముదాయ భాషోపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా
నల్లగొండ జిల్లాలో చైనీస్ మాంజ (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర దారం) వినియోగం, నిల్వ, విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘ
నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. శనివారం నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేశ్ నూతన సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.
నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శనివారం శాంతియుత నిరసన చేపట్టారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన GO 252 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, డెస్క్, కేబుల్, ఇండిపెండెంట్ జర్నలి
ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ శ్రీసాయి మణికంఠ దేవాలయంలో అయ్యప్ప స్వామి 16వ మండల మహా పడి పూజ కార్యక్ర
గట్టుప్పల్ నుండి పుట్టపాక వరకు ఉన్న రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం శనివారం ఓ ప్రకటనలో కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స�
దేవరకొండ పట్టణానికి చెందిన ముఫ జావిద్ హుస్సేన్ మృతి తీరని లోటని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని రాయల్ ఫంక్ష�
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో న
దేశంలో సామ్రాజ్యవాదం, భూస్వామ్య పెట్టుబడిదారులకు వ్యతిరేకoగా, దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రాత్మకమైనవని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్స�
తెలుగుపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ చాట్ల రమాదేవి రాములు తెలిపారు. శుక్రవారం దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా..
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల�
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి, 2025 పేరుతో 197 బిల్లును తెచ్చారని, ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం తల లేని మొండెంగా తయారు అవుతుందని అఖిల భారత వ్యవసాయ కా�
వేళ ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రతీక మనుస్మృతి దహనం అని మాల మహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి ప�