కార్యకర్త కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు, పంచాయతీ 7వ వార్డు మెంబర్ రేవెల్లి నరేశ్ ఇటీవల అనారోగ్యంతో మ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల తుంగతుర్తి మండల అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శనివారం తుంగతుర్తి మండలం వెంపటిల
పోలీస్ కమ్యూనిటీలో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పు బజార్, బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో కార్డెన్ సెర్చ్ చేసి 74 టు వీలర్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. శనివార�
అయ్యప్ప భక్తి ప్రచారం, ధార్మిక సేవల్లో విశేష కృషి చేసిన కట్టంగూర్ సాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరు లక్ష్మయ్య (పూల గురుస్వామి)కు గురు పురస్కారం–2026 లభించింది. మహాశాస్త్ర సేవా సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో శని�
కనగల్ మండలం నరసింహపురం గ్రామంలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్లో 70 మంది రైతులకు శనివారం సెరికల్చర్పై శిక్షణ, అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంను..
మాడుగులపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు శనివారం ప్రారం
రైతు బీమా చెల్లించి పేద రైతు కుటుంబాలకు ఆదుకోవాలని నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మిర్యాలగ�
ప్రజల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడిపిన ప్రజల మనిషి సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్.శ్రావణ్ కుమార్ అన్నారు. అమరజీవి కామ్రేడ్ సు�
వర్షాలు కురవాలని కోరుతూ చందంపేట మండలంలోని రేకులగడ్డ గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో కప్ప కావడి ఆడారు. ప్రతి ఇంటికి వెళ్లి కప్పతో ఉన్న వేప ఆకుల తోరణంలో...
సర్పంచుల ఫోరం గుర్రంపోడు మండలాధ్యక్షుడిగా గంగల కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మండలంలోని చింతగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గంగల కృష్ణను సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా మండలంలోని సర్పంచులు శుక్రవారం
నల్లగొండలోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ పోయేందుకు బస్సు ఎక్కాడు. బాలుడి మిస్సింగ్పై 112 కాల్ ద్వారా సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ ఎస్ఐ శివ ప్రసాద�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించినప్పటికి నల్లగొండ జిల్లాలో మాత్రం ఇప్పుటి వరకు 124 పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్, ఆయాలను నియమక చేయకపోవడం సరియైనది కాదని �
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ, ఆమెకు నివాళి అర్పిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశ
శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటి దోపిడీ చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతకాని దద్దమ్మలుగా చూస్తూ ఇక్కడి వ్యవసాయాన�
ఈ నెల 11న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నాగార్జున గ్రామర్ హైస్కూల్ కరెస్పాండంట్ కల్లు రూపారెడ్డిని అదే పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఇద్దరు కలిసి పాశవికంగా హత్య చేయడమనే�