యూరియా లభించక గత వారం రోజులుగా చందంపేట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పోలేపల్లి స్టేజి వద్ద చిట్యాల సహకార సొసైటీకి 400 బస్తాల యూరియా రావడంతో శనివారం రైతులు భారీగా వచ్చారు.
గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడకుండా ఉండడానికి ప్రభుత్వం చండూరు మండలంలోని 8 క్లస్టర్లకు 8 మంది గ్రామ పరిపాలన అధికారులను నియమించిందని తాసీల్దార్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ మండలంలో పీఏసీఎస్ గొల్లగూడ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో రైతు వేదికలో యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ముందు రోజు ప్రకటించడంతో రైతులు తెల్లవారేసరికి రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున క�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కన్నెకంటి రంగయ్య (108) శుక్రవారం స్వర్గస్తులయ్యారు. ఆయన మృతికి సిపిఐ ఎం నల్లగొండ జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన సుంకరి భిక్షం గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భిక్షం గౌడ్ సాదారణ సంఘ కార్యకర్త నుంచి ఎదిగి గతంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ప
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన ఐసీటీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి యూనివర్సిటీ టీమ్కు ఎంపికై, జరగబోయే ఐయూటీ (అంతర యూనివర్సిటీ టోర్నమెంట్) కు జాతీయ స్థాయిలో వెళ్లే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూ�
గత ఆరు రోజులుగా యూరియా కోసం క్యూ కడుతున్నప్పటికీ యూరియా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నార్కట్పల్లి- అద్దంకి హైవేపై ధర్నాకు దిగారు. దీంతో రహదారికి ఇరువైపుల
దొంగతనం కేసులో పార్థీ గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులకు 18 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం నకిరేకల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించినట్లు కట్టంగూర్ �
గ్రూప్-1 పరీక్షలో చోటుచేసుకున్న అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మర బోయిన నాగార్జున ముదిరాజ్ డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జి
దేశంలోనే అత్యంత నాణ్యమైన దూర విద్యను అందిస్తున్న డా.బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించే ఉన్నత విద్య అవకాశాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఏఓయూ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.�
చేనేత కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తానని, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటానని చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు అన్నారు. చండూరుకు చెందిన చేనేత కార్మికుడు చి�