మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ(ఎం) సిద్ధంగా ఉందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు. శుక్రవారం మునుగోడు మండలంలో�
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షమీ శమయతే పాపం.. షమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియ దర్శనం అని ముద్రించిన కుటుంబ సభ్యుల చిరునామాతో కూడిన పత్రాలను బుధవారం కట్టంగూర్లో లయన్స్ క్�
బీఎస్ఎన్ఎల్ స్థాపించిన పాతికేళ్ల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికి మారుమూల ప్రాంతాలకు సైతం 4జీ సేవలు అందించి దేశ టెలికాం రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి నల్ల�
నల్లగొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ, ఎన్టీఆర్ కాలనీ, న్యూ వీటి కాలనీలలో ఏర్పాటు చేసిన దుర్గా భవాని �
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగ�
ఎలాంటి తప్పులు దొర్లకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్�
కట్టంగూర్ మండలం నారెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లకుంటబోళ్లు గ్రామానికి చెందిన రావుల జనార్దన్ రెడ్డి నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలిచాడు. టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫ
ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని గొర్రెలు-మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునుగోడు మండల కే�
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ట్రస్మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ తెలిపారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో చండూరు పట్టణ, మండల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న ఆకాంక్షించారు.
చండూర్ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి కురుపాటి పరశురామ్ చండూర్ పట్టణంలోని మరియనికేతన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు గుండ్రపల్లి గ్రామం నుండి చండూరు పాఠశాలకు వెళ
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హైదరాబాద్ - నాగార్జునసాగర్ హైవే పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరొక యువకుడు ప్రాణాలతో బయట