నేటి ఆదునిక సమాజంలో శారీరక ఆరోగ్యంకై ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరమని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని శనివారం ముందస్తుగానే యోగా దినోత్సవ వే�
ఆసియా అండర్- 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్నకు భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నల్లగొండలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల (TGSWRDCW) విద్యార్ధిని ప్రవళిక నరిమళ్ల ఎం
రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేంద
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆ
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైన నేపథ్యంలో శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చ�
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని యూజీ (డిగ్రీ) పలు సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించిన యూజీ II, IV, VI సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్లాగ్ పరీక్షలతో �
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 20 (శనివారం) నాడు నల్లగొండ జిల్లాలో ఉదయం 10:30 గంటలకు నల్లగొండలోని న్యాయ సేవ సదన్, జిల్లా కోర్ట్ భవన సముదాయం...
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ, డిగ్రీ మొదటి సంవత్సరం వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర�
ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మర్రి జయమ్మ అన్నారు. బుధవారం నల్లగొండలోని 38 డివిజన్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మ మాట - అంగన్వాడ�
నల్లగొండ జిల్లా గుర్రంపోడు సమీపంలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షిత ప్రసవం చేశారు. ఎల్లమోనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జింకల అఖిలకు బుధవారం ఉదయం పురిటి నొప్పుల�
దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సే
పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�