చండూరు మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోడంగిపర్తి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర�
ఈ నెల 10న జరిగే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 12 వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నట్లు �
వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ
నల్లగొండ మండలం దొనకల్లు గ్రామంలో గత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిన కొత్తపల్లి స్వాతి - వెంకటేష్ కుటుంబం ఇంటి ముందు ఉన్న 70 గజాల గ్రామ కంఠం భూమిలో మహిళా సంఘ భవన నిర్మాణం చేపట్టి, ఉద్దేశపూర్�
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని 'SPR' (సర్వేపల్లి రాధాకృష్ణ) హైస్కూల్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్�
పుట్టిన బిడ్డకు గంటలోనే తల్లి పాలు తాగించడం వల్ల రోగ నిరోదక శక్తి పెంపుంతుందని నల్లగొండ ఆర్డీఓ వై.ఆశోక్ రెడ్డి అన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు -2026లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్�
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో గల యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద పలు గ్రామాల వాసులు సోమవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని తాళ్లవీరప్పగూడెం, సాత్
త్రాగునీటి కోసం రోడ్ ఎక్కిన మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 ప్రక్కన గల డబుల్ బెడ�
నల్లగొండ నగరంలోని దేవరకొండ రోడ్డులో పుట్పాత్ ఆక్రమించి నిర్మాణం చేసుకున్న అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ను సజావుగా నిర్వహించడం, పాదచారులకు సురక�
చండూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో గల సమస్య
ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ ల
నల్లగొండ జిల్లా చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం (తండ్రి : చిలకల గోవిందు) ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. జ�
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కోసం 5 రోజుల అంతర్జాతీయ ఎక్స్పోజర్ & ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (Phase-II) నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా విద్యాశా�