నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి తెలిపారు. గురువార
దేవరకొండ నియోజకవర్గంలో ఆర్టీఏ (రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) కార్యాలయం నిర్మాణం కోసం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ సమీపంలోని స్థలాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం పరిశీలి
మునుగోడు మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసి మునుగోడు అభివృద్ధి ప్రదాత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన శ�
నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన గురువారం కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకొంది.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఎల్లబోయిన రవి, శోభా దంపతుల కుమార్తె రుచిత టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైంది.
ఈ నెల 27న కట్టంగూర్లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిస
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి దేవరకొండ పట్టణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమ�
మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు.
సమాజంలోని పేదవారికి ప్రభుత్వ ఫలాలు అందజేయడమే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం అని బీజేపీ నల్లగొండ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి అన్నారు.
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని ప్రజా సంఘా
అడవిదేవులపల్లి మండలం గోన్యా తండాకు చెందిన మహిళా రైతు పాత్లోతూ దస్సి యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాటలో తుంటి వెనుక విరిగి, శస్త్ర చికిత్స అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడం అత్యంత బాధాకరం అని