నిమ్మకాయల ధరలు పాతాళంలోకి పడిపోవడంతో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిమ్మ సాగులో రాష్ట్రంలోనే పేరున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు పడిపోయిన ధరతో ఆందోళన చెందుతున్నారు. వేల రూపాయలు పురుగు �
గర్భిణులు, బాలింతలతో పాటుగా అయిదేళ్ల లోపు చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులను నాణ్యతలో సకాలంలో పూర్తి చేయాలని నల్లగొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ అధికారులను కోరారు. మంగ సతీశ్నగర్లోని మొయిన్ రోడ్డు డ్రైనే�
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామం నుండి చొల్లెడు గ్రామానికి వెళ్లే మార్గంలో బోడంగిపర్తి గ్రామంలోని మురుగునీరు కాల్వ తవ్వి రోడ్డుపై వదలడం వల్ల మురుగునీరు రోడ్డుపై పారి, బురదగా మారి గుంతలు ఏర్పడ్డాయి.
రైతులు పంటల మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా ర�
అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పారంభంలోనే రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. కట్టంగూర్ మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ" కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చై�
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దేవరకొండ రూరల్ మండలంలోని కొంమేపల్లి గ్రామంలో గల గిరిజన గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. చుట్టూ వర్షం నీరు చేరి జలమయమైంది.
చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు.
బీసీలకు రావాల్సిన వాటా రానీయకుండా రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు పన్నుతున్నారని, జనాభాలో 60 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేక కొంతమంది రెడ్డి జ
విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కస్తూరి ఫౌండేషన్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ డీఈఓ బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కార్�
బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర
చందంపేట మండలంలోని గాజులపురం గ్రామంలో పలువురి రైతులకు సంబంధించిన భూములు అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాసీల్దా