ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యంత ఆధునికమైన లాబరేటరీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి స్వాగతిస�
రేషన్ బియ్యంను కిరాణా దుకాణదారులు కొనడం, అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం మునుగోడులో పలు కిరాణా దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే ప్రధాన పత్రికల జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత�
బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మి
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో వివిధ అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చ�
క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ పంపిణీని ఆర్టీసీ నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ప్రారంభించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు
నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుర్రంపోడు మండలంలోని మోసంగి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ..
కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ దామరచర్ల మండల కన్వీనర్ బి.దయానంద్ అన్నారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దామరచర్ల మండల కేంద్రంలో క
వంట గ్యాస్ సరఫరా చాలావరకు మెరుగుపడిందని, త్వరలో పరిస్థితి యథాస్థితిలోకి రానుందని, గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్లగొండ జిల్లా ఎల్పీజీ అసోసియేషన్ అధ్యక్షుడు పగిడి గోవర్ధన్ రెడ్డి �
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, �
దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అలాగే ఉర్దూ మీడియం శిథిలమైన పాఠశాల/కళాశాలను అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అధికారులకు సూ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు, టీజీఎస్ఆర్టీసీ-జేఏసీ రాష�
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మైనర్ డ్రైవింగ్, మాడిఫైడ్ సైలెన్సర్స్, హెల్మెట్ లేని డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ పై ఉక్కు పాదం మోపడానికై..
మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు వెంటనే అందించాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు చెన్నబోయిన నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు బహురోజు ఇందిరా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా