కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు.
పీవీసీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్యాపేట (మేనేజింగ్ డైరెక్టర్ మహదేవ్) వారి ఆధ్వర్యంలో భీమవరం ఉన్నత పాఠశాలకు సుమారు రూ.40 వేల విలువైన బీరువా, 10 ఎస్ టైప్ కుర్చీలు శనివారం వితరణగా అందజేశారు.
కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు నలుమూలల నుండి గీత కార్మికులు వేలాదిగా తరలిరావాలని కల్లుగీత కార్మిక సంఘం చండూరు..
కట్టంగూర్ మండలంలోని ఎరసానిగూడెం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి సైన్స్ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా..
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పా�
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అనంతరం కార్యాలయంలోని పరి�
నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన గడియారాలు కొన్ని నెలలుగా పని చేయడం లేదు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం బంద్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర�
జిల్లా స్థాయిలో నిర్వహించబోయే 'జిల్లా సైన్స్ ప్రదర్శన'లో ఉత్తమ ప్రాజెక్టులను ప్రదర్శన చేయాలని నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి అన్నారు. ఈ నెల చివరిలో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప�
మెరుగైన విద్యా బోధనతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ధేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని నారమ్మగూడెంలో గల జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, అంగ
ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని నల్లగొండ డీఎస్పి శివరామరెడ్డి సిబ్బందికి సూచించారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ను..
కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ తండాలో రూ.3.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 89వ జయంతి వేడుకలు గురువారం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామంలో అయన కుటుంబ సభ్యులు పాల్వాయి �
జిల్లాలో ఆడ శిశువుల విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక అత్యాచారాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. గురువారం నల్లగొండ పట్