ఓటర్ లిస్ట్లో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కనగల్ ఎంపీడీఓ సుమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలు స్వీకరించారు.
గురువులు సమాజ మార్గదర్శకులని, జీవితానికి వెలుగు బాటను ప్రసాదించే గురువు రుణాన్ని శిష్యుడు ఏ రూపంలోనూ తీర్చుకోలేడని కనగల్ ఎంపీడీఓ సుమలత, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు. ఉపాధ్యాయ దిన
కాంగ్రెస్ నాయకుల మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బానాయిస్తున్నట్లు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి, కా
చందంపేట మండలంలోని వివిధ గ్రామాల ఓటర్ జాబితాను అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పరిశీలించి తుది జాబితాను సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించినట్లు ఎంపీడీఓ లక్ష్మి తెలిపారు ఎంపీటీసీల వారీగా �
గట్టుప్పల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎంఈఓ అమృతాదేవి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం సన్మానించారు.
కట్టంగూర్ మండలం మల్లారం ప్రాథమిక పాఠశాలలో ఏప్రిల్ 2025లో కేవలం ఒక ఉపాధ్యాయుడు. ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో విద్యార్థులు లేక మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను ఎలాగైనా బ్రతికించాలనే సంకల్పంతో ఉ�
కనగల్ మండలంలోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ లో యూరియా లభించకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లింగోటం మన గ్రోమోర్ ఎరువుల దుకాణానికి 400 బస్తాలు యూరియా సోమవారం రావడంతో రైతులు క్యూ లైన్ లో తెల్లవ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కనగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశ�
ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి పోటీలకు నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి, సీనియర్ బయోసైన్స్ టీచర్ వనం లక్ష్మీపతి ఎంపికయ్యారు.
యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తే సకాలంలో యూరియా అందపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
బాధితులకు పూర్తి నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే జాతీయ రహదారి 565 నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హాశం, మాజీ కౌన్సిలర్ ఎండీ సలీం, ఉట్కూరు వెంకట్రెడ్డి �
రాష్ట్రంలో దాదాపు గత నెల రోజులుగా నెలకొన్న యూరియా కొరతపై నల్లగొండ ఎంపీ రైతులదే తప్పన్నట్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది. రైతులు వచ్చే సీజన్కు ముందస్తుగా నిల్వ చేసుకుందామనే ఉద్దేశ్యంత�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంల�