మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గల మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలను సోమవారం ఉదయం సర్పంచ్ పాలకూరి రమాదేవి వార్డు సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకు
రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా.సుఖేందర్ రెడ్డి పుట్డిన రోజు వేడుకలను సోమవారం నల్లగొండలో ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ మాజీ ప్లోర్ లీడర్ పాశం
తెలంగాణ జాతిపిత , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్యకు నిదర్శనమని బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్ కుమార్ �
నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం �
ఫిబ్రవరి 11వ తేదీన జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ 15వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి దొడ్డి రమేష్ ఓటర్లను కోర�
మున్సిపల్ ఎన్నికల వేళ చండూర్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చండూరు మున్సిపాలిటీకి చెందిన ఏడో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాంధారి రవి గౌడ్, ఆయన అనుచరులు, పలువురు యువకులు పెద్ద ఎత్తు�
రైతులు వంట మార్పిడి చేసుకోవడంతో భూమిలో సారం పెరిగి అధిగ దిగుబడులు వస్తాయని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో జాతీయ నూనె గింజల పథకం..
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్, యూఎఫ్జే అకాడమీ, బొట్టుగూడ హై స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ర�
మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆయన ఆదర్శాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.ఖాలా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వ�
రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కట్టంగూర్ మండలంలో గోదాంల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాలను పరిశీలించినట్లు నల్లగొండ ఆర్డీఓ యారాల అశోక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలో�
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో "ఆల్ ఈజ్ వెల్" అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ వి�
నల్లగొండ మండలంలోని చిన్న సూరారం గ్రామంలో వరిలో ఆరు తడి విధానంలో సెన్సార్ల వినియోగం, ఆధునిక వరి సాగు పద్ధతులపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి పొదుపు పద్ధతులు..