నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానిక�
ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్లో సెకండ్ లెవెల్ లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని సోమ శివాన్స�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార�
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001- 02 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో బుధవారం బీరువా అందజేశారు. అలాగే 2025 - 26 సంవత్సరంలో..
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ మంగళవారం కార్యనిర్వాహణ అధికారిగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో..
గ్రామాలలో ఉపాధి పథకం ద్వారా కూలీలు పనులు కోరిన వెంటనే కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను డీఆర్డీఓ పీడీ ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి ఆదేశించారు. 2024-2025 సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కనగల్ మండలంలోని గ్రామ
వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ అధ్యక్షతన బ్రహ్మశ్రీ దివ్య జ్ఞాన సిద్ధాంతి రచించిన పరాభవ నామ సంవత్సర తెలంగాణ రాష్ట్ర పంచాంగం ను నల
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కట్టంగూర్ సర్పంచ్ శ్యామల తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశా�
మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల�
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని కట్టంగూర్ ప్రాథమిక వైద్యాధికారి శ్వేత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో..
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ పట్టణ
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు 1.5 టీఎంసీ నీరు, అలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి 0.5 టీఎంసీ నీరు అందించాలని మొదట ప్రణాళిక రూపొందించబడింది. ఈ నీరు మునుగోడు ప�
ముంబై నుండి చెన్నైకి వెళ్తున్న రూ.40 లక్షల విలువైన కెమికల్ లోడును దారి దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కొండమల్లేపల్లి పోలీసులు పట్టుకున్నట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివా�