ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ సాహితీ దశాబ్ధి ఉత్సవాల పోస్టర్ను సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్..
దేవరకొండ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ను సోమవారం దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. దేవరకొండ ఆర్డీఓ రమణ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్గా పున్న సైలజా, వైస్ చైర్మన్గా జు
ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ అన్నారు. సోమవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న �
చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్గా భూతరాజు దశరథ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, చండూరు ఆర్డీఓ వి శ్రీదేవి మున్సిపాలిటీలోని 10 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయి
సామాజిక సేవతో పాటు వ్యవసాయ రంగాల్లో చేస్తున్న విశేష సేవలకు గానూ నల్లగొండ జిల్లా కట్టంగూర్కు చెందిన శ్రేష్ఠ ఆగ్రో ఫెర్టిలైజర్ యజమాని బిల్లిపల్లి నరేందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ లభించింది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�
ప్రభుత్వం పెన్షనర్స్కు ఇవ్వాల్సిన 8 డీఏలు, పీఆర్సీతో ఈహెచ్ఎస్ నగదు రహిత వైద్యంను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రెడ్డి, నల్లగొండ య�
నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 15వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేశ్ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అభినందించారు. విజయం సాధించిన రమేశ్..
తెలంగాణలో గ్రామ గ్రామాన గ్రంథాలయాలు నెలకొల్పాలని అలాగే గ్రామాల్లో వసూలు చేస్తున్న గ్రంథాలయ పన్నును విధిగా గ్రంథాలయానికే కేటాయించాలని గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య లక్ష్మణరావు రాష్ట్ర ప్ర�
దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో గల శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. స్వామి వారిని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు..
మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళలకు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు శనివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ
నల్లగొండ జిల్లా పేరూరు గ్రామానికి చెందిన పసుల స్వప్న వృక్షశాస్త్రం విభాగంలో డాక్టరేట్ పట్టా పొందారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీ నుంచి ఆమె డాక్టరేట్ పొం�
పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో..
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీ ఏడమ మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో వందేమాతరం ఫౌండేషన్ సహకారంతో..