బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంలో నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం
పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు పరిచేంత వరకు సీపీఎస్ ఉద్యోగులంతా ఐక్య పోరాటాలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్�
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గుర్రంపోడు మండలంలోని పాల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మల్లోజు దీక్షిత 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో
నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పద్మనగర్లో గల మిర్యాల కమలమ్మ వెంకటేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మంగళవార�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అ�
ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం అని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరు
నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్ చంద్ర అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో పడి ఆయన మృతిచెందారు. సతీశ్ చంద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు ఇం
ఆదివారం సంభవించిన గాలివాన ప్రభావంతో నల్లగొండ నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు కూలిపోవడం, డ్రైన్లు మూసుకుపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తిన
ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శ
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివార్లలోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలిపోవడంతో ఒక కార్మికుడు బొడ్డు బాలకృష్ణ (30) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మృతు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వర్ రావు అన్నారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో శనివారం బూరుగు అంజయ్య విజ్ఞాన కే�
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు కె.రాజేశ్వరి, డి.మానిశా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరీటికల్ సైన్సెస్ (ICTS) నందు సమ్మర్ స్కూల్ ఫర్ ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ�
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉంచాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. యువత క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవా
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ’మే’ డే సందర్భంగా హాలియా పట్టణంల