మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ�
నకిరేకల్ ఎక్సైజ్ ఎస్ఐ కారు టైరు పేలి బోల్తా పడడంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణనగర్ వద్ద 65వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి విద్యార్థులు తమ సొంత పుస్తకాలను లోపలికి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ గతంలోనే సర్కులర్ జారీ చేశారు. అయితే..
బాల గేయాలు విద్యార్థుల్లో ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనలను, ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల్లో �
ముస్లిం మత పెద్ద మహమ్మద్ జావీద్ హుస్సేన్ కాశ్మీ సాహెబ్ మృతి బాధాకరమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణం హుస
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరాయి. శనివారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో..
గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న పనులన్నింటినీ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపార�
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నకిరేకల్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని చిన్నపుల మహాత్మ జ్యోతీరావ్ పూలే గురుకుల బాలికల పాఠశాలలో శనివారం న్యాయసేవ�
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల �
పుస్తకం హస్త భూషణం అని, పుస్తకం చదవడం ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభవం ఎంతో అనుభూతిని ఇస్తుందని నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ అన్నారు. 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల
నల్లగొండ రూరల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సింగ్ భట్లకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని ఖో - ఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికైంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగస్తుల అసోసియేషన్ (సామాజిక సేవ) భవనంలో శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంఘం ఎన్నికలు నిర్వహించడం జర
బాలల హక్కు మనందరి బాధ్యత అని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆద్వర్యంలో నల్లగొండ పట్టణంలోని..
పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను (రూ.15,20
రైతుల ధాన్యాన్ని కొని నెల రోజులు అవుతున్నా వారి ఖాతాలో ఇంకా డబ్బులు జమ చేయలేదని, అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ పట్టణంలోని పార్టీ కార్�