గత పది సంవత్సరాలుగా దళితుల అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందని, ప్రభుత్వాలు మారినా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు కాలేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన క
చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ కోరారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో గ్రామంలో సమస్యలను పరిశీలించారు. ఈ �
ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి వృత్తి పన్నులు వసూలు చేయాలని తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ఆదేశించడం విడ్డురంగా ఉందని, బేషరతుగా ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రైవేట్ టీచర్లు ఏకమై..
పాఠశాల స్థాయిలోని బాల, బాలికలకు హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పించాలని, దీంతో నవ సమాజం వాటి బారిన పడకుండా ఉంటుందని విద్యాశాఖ సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారి ఆర్.రామచంద్రయ్య అన్నారు. నల్లగొండలోని డైట్ల�
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) సహకారంతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఏఓయూ జాయింట్ డైర�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డికి యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడప�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌషీన్ ఆల్ ఇండియా పోలీస్ స్స్పోర్ట్స్ అండ్ గేమ్స్ - 2026 మీట్కు ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ �
ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఈడం కైలాసం కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు�
తమ పని దినాలను 30 రోజులకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజనల్ పరిధిలోని మీటర్ రీడర్ కార్మికులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై ఈ నెల 1వ తేదీ నుండి సమ్మెలో ఉన్న వా�
పోలీస్ లాకప్ డెత్ లో మరణించిన కర్ల రాజేశ్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా ఎస్పీ
నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం అంగడిపేట సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. మండలంలోని చిలకమర్రి, రోళ్లకల్ గ్రామ పంచాయతీలో గత పది రోజులుగా వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ రాకపోవడంతో..
నల్లగొండ పట్టణం 9వ డివిజన్ గంధంవారిగూడెంలో గల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు పరీక్షల సందర్భంగా అవసరమైన సామగ్రితో పాటు ఇంగ్లీష్ డిక్షనరీలను స్థానిక కార్పొరేటర్ బానోతు దీప్లా నా
స్వాతంత్ర్య సమరయోధుడు గోదల పద్మారెడ్డి(పద్మన్న) 34వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు..
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను