తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి వీరబాబు, కోశాధికారిగా పి.నరేశ్, అసోసి�
నల్లగొండలోని పానగల్లో గల అతి ప్రాచీనమైన శ్రీ పచ్చల సోమేశ్వరాలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపర్వైజర్ బి.సుమతి హాజరై ప్రత్యేక �
ఇటీవల మిర్యాలగూడ పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించ
చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి మూడు తులాల బంగారం, రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తాలు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని కురుమర్తి గ్రామ గోదాంలో ఏర్పాటు చేసిన �
విద్యార్థులు చదువుతో పాటు, కళలు, చేతి వృత్తుల పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శిస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భ�
పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.
వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని చండూరు ఎంపీడీఓ బండారు యాదగిరి ప్రజలకు పిలుపునిచ్చారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం కళాజాత బృందాల ద్వారా మండలంలో
ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆలస్యం జరకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక
ఆదివారం పెట్రోల్ బంక్ లను మూసివేయడాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరాం తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ను సం
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం స్థానిక గ్రంథాలయంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంర్భంగ
మహిళ సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాశ్ రావు,స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధుల ద్వారా నిర్మించనున్న (స్త్రీ శ�
పంటల కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్�