టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ మంగళవారం నల్లగొండ ఎలక్ట్రిసిటీ గెస్ట్ హౌస్లో జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొండ సర్కిల్కు సంబంధించ�
వన మహోత్సవం పేరుతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయాలు ఖర్చుచేసి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రచారం చేస్తుండగా మరో వైపు గ్రామాల్లో ఇష్టారీతిగా పెరిగిన వృక్షాలను నరికివేస్తూ వాటి కలపను సొమ్ము చేసుకుంటున్న�
చండూరు మండలం కస్తాల రైతు వేదిక నందు గ్రామ సర్పంచ్ లేదండ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండల వ్యవసాయ అధికారి మల్లేష్ వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు పలు �
కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో జరిగిన ఏఐటీయూసీ �
మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 5న ముగ్గురి సజీవ దహనానికి కారణమైన నిందితుడు శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ ను కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరా
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధుల నివారణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పని చ�
ఈ నెల 5న మిర్యాలగూడలోని కలాల్వాడలో జరిగిన ముగ్గురు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. షార్ట్సర్క్యూట్తో సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం జరిగిందని తొలుత భావించిన పోలీసులు దర్యాప్తులో క�
నేటి ఆదునిక సమాజంలో శారీరక ఆరోగ్యంకై ప్రతి ఒక్కరికి యోగా సాధన అవసరమని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని శనివారం ముందస్తుగానే యోగా దినోత్సవ వే�
ఆసియా అండర్- 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్నకు భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నల్లగొండలోని చర్లపల్లిలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల (TGSWRDCW) విద్యార్ధిని ప్రవళిక నరిమళ్ల ఎం
రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేంద
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో రైతుల చేతిలో గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. శనివారం రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆ
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైన నేపథ్యంలో శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చ�
పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ను నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బుక్ స్టాల్స్, స్కూల్స్ విచ్చలవిడిగా విద్యార్థుల వద్ద అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారని, విద్యాధికారులు, పాలక యంత్రాంగం చర