తల్లిదండ్రులు తమ పిల్లలకు విలువలు నేర్పించాలని మాజీ ఎంపీపీ రెడ్డిపల్లి వెంకటమ్మసాగర్ అన్నారు. బుధవారం కట్టంగూర్ లోని సాందీపని స్కూల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో కుటుంబ శ్రేయస్సు, బం�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం కట్టంగూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్
వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది.
నిత్య వ్యాయామంతో పాటు ప్రాణయామం, ధాన్యంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చే
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బిఆర్ గవాయ్ పైనే ఓ మతోన్మాది షూ విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు నాగార్జున అన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్లో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు హెచ్చరించారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగ�
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని అమరవీరుల స్మారక భవన్లో జరిగిన మండల కమిటీ సమావ�
విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాలను ఏర్పచుకుని పట్టుదల, క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ దెందె ప్రవీణ్ కుమార్ అన్నారు.
దేవరకొండ ఆర్టీసీ డిపో 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 90వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డిపో మేనేజర్ తల్లాడ రమేశ్ కేకు కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకును లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్న
నేరాల నియంత్రణలో సీసీ టీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం నర్సింగ్భట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను సీఐ రాఘవరా�