బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు పని దినాల విధానంను అమలు చేయాలనే డిమాండ్ సాధనకై చేపట్టిన దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నార�
మునుగోడు మండలంలోని పలివెల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్ అన్నారు. మంగళవారం ఆయ�
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన బొట్టు
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పీఆర్సీ అమలు అలాగే పెండింగ్ బిల్లుల సత్వర చెల్లింపులకై తపస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ నెల
ఎంబీబీఎస్ విద్య అభ్యసించే 20 మంది పేద విద్యార్థులకు నల్లగొండలోని వైఆర్పీ ఫౌండేషన్ సోమవారం ఆర్థిక చేయుత అందించింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలిశాల రవి ప్రసాద్ ఆధ్వర్యం�
చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార పరిరక్షణ శాఖ అధికారులు చెరువుగట్టులో భక్తు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్లో విద్యార్థినులకు స్వెటర్లు, దుప్పట్లను మండల స్పెషల్ ఆఫీసర్, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేశ్ అందజేశారు.
మిర్యాలగూడ టౌన్ రెడ్దికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధ�
యూరియా యాప్ను పూర్తిగా రద్దు చేయాలని, అన్ని మండలాలకు సరిపడా యూరియాని రైతులకు అందించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చందర్లపాడ
యువతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జనగణమన ఉత్సవ సమితి 5వ వార్షికోత్సవం సందర్భంగా
తెలంగాణ రికగ్నజ్డ్ స్కూల్స్ మెనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) నల్లగొండ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం, జిల్లా నూతన కమిటీ ఎన్నిక శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిన్నవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగ
ఓటు వజ్రాయుధం లాంటిదని, భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో..