స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా లోపాలను వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్య�
చండూరు మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిన ప్రెస్ క్లబ్ భవన పునర్నిర్మాణానికి ఈవీఎల్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమావేశాలకు, �
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ఉన్న బీటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక ప్రాత అని, కావునా పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామ
రైతన్నలను యూరియా కొరత వెంటాడుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్కు గురువారం ఉదయం 440 బస్తాల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకున్నారు.
విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) గత 10 నెలల క్రితం
బొలెరో వాహనం ఢీకొని నాలుగేండ్ల బాలిక అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధి కొలుముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ బాపూజీ నగర్ వద్ద (జాతీయ రహదారి 167) పై �
గొర్రెలు, మేకలకు వచ్చే పారుడు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పి పి ఆర్ వ్యాక్సిన్ను పెంపకందారులు తప్పక వేయించాలని నల్లగొండ మండల పశువైద్య అధికారి కోట్ల సందీప్ రెడ్డి సూచించారు.
రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు, రైతుల గోడు పట్టదా అని సిపిఐఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తు�
యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పాట్లు పడుతుంటే వచ్చిన యూరియా సజావుగా రైతులకు అందచేయాల్సిన వ్యవసాయ, సింగిల్ విండో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంపిణీ చేశారు. ఇదేంటని అడిగిన రైతులపై కక్ష సాధ�
నల్లగొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 51 ఏండ్ల జైలు శిక్ష, రూ.85 వేల జరిమానా విధించింది.
ఖరీదైన కార్లలో రాత్రి సమయాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 16 మందితో కూడిన నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిం�
యాదాద్రి పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం నాడు గ్రామంలో ఆందోళన చేపట్టారు.