దామరచర్ల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందారు. మండలంలోని దామరచర్ల, బొత్తలపాలెం, రాజగట్టు గ్రామాల సంఘంలో 9 కార్యవర్గ సభ్యులుండగా ఇద�
దేశ సమగ్ర అభివృద్ధికి మూల సాధనం విద్య అని, సరియైన ప్రణాళికతో పరిశోధనలపై దృష్టి సారించి ఉన్నత విద్యాలయాలు మార్గదర్శకంగా ఉండాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య ఖాజ�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనా అరెస్టు చేయకపోవడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి తరాల బలరాములు �
యోగా సాధనతో విద్యార్థులు తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చునని, అనేక ఒత్తిళ్ల మధ్య అభ్యసనంపై దృష్టిసారించలేకపోతున్న యువతకు యోగా ఆరోగ్య ప్రదాయిని అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నకిరేకల్ ప్రధా�
విద్యా వారోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన టీచర్ రిక్యూట్మెంట్ జాబ్ మేళా విజయవతంగా ముగిసింది. కాగా ప్రముఖ టీచింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ 'ఇన్నోక్యూటర్' తెల�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు నమోదై మూడు రోజులైనా అరెస్టు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస
జనగణన–2027 తొలి దశ (Census–2027) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. “ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన” (House Listing & Housing Census) కార్యక్రమం నేటి నుండి నల్లగొండ �
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2026 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్�
నల్లగొండ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహి�
నల్లగొండ జిల్లా జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి డిమండ్ చ
నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుండి 300 గ్రాముల గంజాయి, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శి�
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుండి 104.5 కేజీల గంజాయి, ఒక లారీ, రెండు సెల్ ఫోన్లను నల్లగొండ పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు ప్రధా
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ఫార్మసీ కళాశాలలో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎస్బీఐ ఉద్యోగుల 16 రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్ హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా