నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్త నందికొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకూ ప్రజా మద్దతు పెరుగుతోంది. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కాటం మల్లికార్జున, మధు రాథోడ్ ఆధ్వర్యంలో శనివారం కాం�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కారాగారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ �
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్ లో యూపీపీ విద్యార్థులకు శనివారం నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే అలరించింది. పాఠశాల అధ్యక్షుడు భీమయ్య జగిని, కార్యదర్శి అమరేందర్ రావు..
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా నల్లగొండ జిల్లా వాసి శ్రీరామోజు రఘు నియమితులయ్యారు. శ్రీరామోజు రఘు పాఠశాల స్థాయి ప్రాథమిక తెలుగు పాఠ్య పుస్తకాల రూపకల్పన నుండి విశ్వవి
దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమర వీరుడిగా నిలిచి, ఆయన త్యాగం ప్రజల్లో స్వేచ్ఛా భావాన్ని, సమానత్వం కోసం పోరాడే స్ఫూర్తిని నింపిందని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్త
టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ నకిరేకల్ విద్యార్థి సీహెచ్.నిపుణ్ (9th), s/o నాగయ్య రేణుక జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్ -17 జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్ష�
నల్లగొండ విద్యుత్ సంస్థ సర్కిల్ కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారికి సంఘీభావంగా నల్లగొండ మాజ
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన తలారి యాదయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయగా ని�
బడుగు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అన్నారు. గురువారం నల్లగొండ శివారు ప్రాంతంలోని కతాల్గ�
గుడిపల్లి మండలంలోని కేశంనేనిపల్లి గ్రామ పంచాయతీలో గత రెండు రోజుల నుండి రేషన్ షాపులో తుట్టెలు కట్టిన బియ్యం, పురుగుల బియ్యం అలాగే ఎలుకల మల విసర్జనతో కూడిన దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యంత ఆధునికమైన లాబరేటరీలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోకి స్వాగతిస�
రేషన్ బియ్యంను కిరాణా దుకాణదారులు కొనడం, అమ్మడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ అన్నారు. గురువారం మునుగోడులో పలు కిరాణా దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో పనిచేసే ప్రధాన పత్రికల జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత�
బహుజనుల ఆత్మగౌరవం కోసం, పీడిత పక్షాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని మాజీ ఎంపీపీ పోలగోని సత్యంగౌడ్, మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి అన్నారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్లగొండ 22వ డివిజన్ కార్పోరేటర్ పర్వీన్ సమద్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 22వ డివిజన్లోని రెహమత్ నగర్ అంగన్వాడీ పాఠశాలలో మి