ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అంభినందనీయమని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు ప్రథం ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం డిజిటల్ కంప్యూటర్ ను బహు�
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రో�
లయన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ నల్లగొండ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. కనగల్ మండలం దోరేపల్లి జడ్పీ హైస్కూల్ లో పాఠశాల అవసరాల కోసం రూ.20 వేల విలువైన అత్యాధునిక స్పీక�
విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుందని, ఆ దిశగా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు (పీఓలు) చైతన్యం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల �
బాలికల అభ్యున్నతికి నాణ్యమైన విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, క్రీడలు, కళలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపుపై కేజీబీవీ ప్రత్యేక అధికారులు దృష్టి సారించి తోడ్పాటు అందించాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి
నల్లగొండ పట్టణంలోని పలు కాలనీలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ వేణుగోపాలాచార్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 12:00 గంటల నుండి..
శాలిగౌరారం మండలంలోని అంబారీపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర బుచ్చయ్య (50) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలిసిన జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి గ్రామానికి చేరుకున
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర
నల్లగొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుండి అన్ని క్రతువులను పూర్తి చేసి, హోమం చేశారు. ఈ కార్య�
నల్లగొండ పట్టణాన్ని ప్రమాద రహిత పట్టణంగా మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ప్రజలు, యువత పూర్తిగా సహకరించాలని వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు. సోమవారం స్థానిక భాస్కర్ టాకీస్ చౌరస్తా �
నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి స్టేజి వద్ద రైతులు యూరియా కోసం ధర్నా నిర్వహించారు. గత వారం రోజుల నుండి రైతులు యాప్లో బుక్ చేస్తున్నప్పటికీ యూరియా నిల్ అని రావడంతో విసుగు చెందిన రైతులు..
దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ�