త్రాగునీటి కోసం రోడ్ ఎక్కిన మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. దేవరకొండ రూరల్ మండలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి 167 ప్రక్కన గల డబుల్ బెడ�
నల్లగొండ నగరంలోని దేవరకొండ రోడ్డులో పుట్పాత్ ఆక్రమించి నిర్మాణం చేసుకున్న అక్రమ నిర్మాణాలను శనివారం మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ను సజావుగా నిర్వహించడం, పాదచారులకు సురక�
చండూరులో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ అన్నారు. చండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో గల సమస్య
ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ ల
నల్లగొండ జిల్లా చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందిన చిలకల జైరాం (తండ్రి : చిలకల గోవిందు) ప్రభుత్వ రంగంలో వరుసగా రెండు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. జ�
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కోసం 5 రోజుల అంతర్జాతీయ ఎక్స్పోజర్ & ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ (Phase-II) నిర్వహించనున్నట్లు నల్లగొండ జిల్లా విద్యాశా�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో వివిధ విభాగాల్లో పీహెచ్డీకి అవకాశం కల్పిస్తూ శుక్రవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబందనల మే
ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచిం�
ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని, పుస్తకమే హస్తభూషణమని, విద్యార్థి చేతికి పుస్తకమే సౌందర్యమని, అలాంటి పుస్తకాలతో విద్యార్థులు స్నేహం చేయాలని జడ్పీహెచ్ఎస్ కేశరాజుపల్లి హెచ్ఎం నలపరాజు జయరా�
మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు పతాని శ్రీను, శాఖ కార్యదర్శి బంటు రాజు డిమాండ్ చేశారు. ఈ సం
తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బ్రాహ్మణ పరిషత్ నుంచి రుణాల (లోన్స్) కోసం నిరీక్షిస్తున్న పేద బ్రాహ్మణులకు తక్షణమే రుణాలు మంజూరుయ్యేలా చర్యలు తీసుకోవాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ జలసిరి – జల సంచాయ్, జన భాగిదరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా అమలు చేసి, గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ప్రజా �
గురు పూర్ణిమ సందర్భంగా నిత్య యోగా సాధకుల ఆధ్వర్యంలో నల్లగొండ బీజేపీ కార్యాలయంలో గత ఎనిమిదేండ్లుగా ఉచితంగా నిత్య యోగ సాధనను అందిస్తూ వందలాది మందికి ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న ప్రముఖ యోగా గురువు రాపోలు �
ప్రతి ఇంట్లో ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ స్వరూపారాణి అన్నారు. వీబీ జీ-రామ్ జీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ మక్కామల శ్యామల శేఖర్ అధ్యక�
సాదాసీదా పాఠశాల గోడలను విద్యార్థుల విజ్ఞానం పెంపొందేలా, పిల్లలు అక్షరాలు, అంకెలు, సైన్స్, గణితం నేర్చుకోవడానికి సహాయపడే ఆహ్లాదకరమైన, దృశ్యపరమైన అభ్యాస ప్రదేశాలుగా మార్చారు. అంకిత భావంతో పని చేస్తున్న ఉప