గట్టుప్పల్ మండల పరిధిలోని వెల్మకన్నే చెరువు ప్రాంతంలో మతి స్థిమితం లేని వృద్దురాలు మృతి చెందింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గట్టుప్పల్కు చెందిన మునుకుంట్ల ఈశ్వరమ్మ (73) గ్రామంతో పాటు..
రోడ్డు భద్రతను మెరుగుపరచడం, మోటారు వాహనాల చట్టం-1988 నిబంధనల అమలును నిర్ధారించడం, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం..
నల్లగొండ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఆవంచ సీతారామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని హైదరాబాద్లోని...
వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అధికారులను ఆదేశించారు. మేయర్ ఆదేశాల మేరకు మున�
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ విద్యుత్ షాక్కు గురైనట్లు బీఆర్ఎస్వీ దేవరకొం
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గెట్టు పంచాయతీ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం చింతపల�
తెలుగు సాహిత్యంలో రైతు జీవితాన్ని మేరెడ్డి యాదగిరి రెడ్డి సమగ్రంగా ఆవిష్కరించారని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ �
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ తెలుగు మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఆధునిక కవిత్వం పాఠ్యాంశాల్లో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క నివాసి అలీ రాసిన "పాన్ మరక" కవితకు చోటు లభించిందని అ
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం పాఠశాలల సంఖ్యను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ
రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన�
ప్రసూతి, స్త్రీ రోగ వైద్య నిపుణురాలు డా. సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే �
మున్సిపాలిటీకి చెందిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ చైతన్య వెంచర్కు సంబంధించిన లేఅవుట్ ఆమోద
కష్టపడి పెంచుకున్న బర్రెలు కళ్లముందే విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో ఓ రైతు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కట్టంగూర్ మండలంలోని గార్లబాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని తేలువారిగూడెం గ్రామానికి
రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన అడవిదేవులపల్లి మండల పరిధిలోని ముదిమాణిక్యం వెళ్లే రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ శేఖర్ వివరాలు వెల్లడించారు. ముదిమణిక్యం గ్రామానికి చెందిన పగ�