దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ.4 వేలకు పెంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగ�
సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో 306 మంది లబ్ధిదారులకు రూ.1.14 కోట్లు విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
నిడమనూరు మండల పరిధిలోని గౌండ్లగూడెంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి చొరవతో మంజూరైన నూతన బోరు మోటార్ను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం బుధవారం ప్రారంభించారు.
తల్లీబిడ్డల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ్ బీ - పడాయి బ�
గ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా
బైక్ను కారు ఢీన్న ప్రమాదంలో అక్క మృతి చెందగా, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్ర సమీపంలో మంగళవారం జరిగింది.
మునుగోడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు మంగళవారం ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి యుగంధర్ రెడ్డి, మండల విద్యాధికారి తల్లమ
మునుగోడు మండల కేంద్రంలో డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులను మెనూ అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు రికార్�
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రభుత్వ ఆదేశానుసారం మెనూ పాటించాలని చందంపేట తాసీల్దార్ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను ఆయన సం�
పుట్టిన ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చేందుకు పోషణతో పాటు వారికి విద్య కూడా చాలా అవసరమని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నల్లగొండ ఆధ్వర్యంలో “పోషన్ బీ - పడాయి బీ మూ�
దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాసీల్దార్ కార్యాలయం ముందు దివ్యాంగులు, పెన్షదారులు నిరసన తెలిపారు. తాసీల్దార్ నరేశ్కు వినతిపత్రం
సమాజంలో ఇంజినీర్లది కీలక పాత్ర అని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బండారు ప్రసాద్ అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నల్లగొండ క్రెడాయ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను సోమవారం సముద్రా ఇన
మాజీ సైనికుడు, నటుడు, సినిమా ప్రొడ్యూసర్, మోటివేషనల్ స్పీకర్, నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన బెల్లి జనార్ధన్ నందమూరి తారక రామారావు నేషనల్ అవార్డు -2025ను అందుకున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు సోమవారం చందంపేట తాసీల్దార్ కార్యాలయం వద్ద నిరస