ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సుఖ ప్రసవం చేశారు. మంగళవారం గుర్రంపోడు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కడారి అష్మిత (19)కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మొదట దేవరకొండ ప్రభుత్వ ఆ�
కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్ష�
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రెసిడ�
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అయితే ఆ దిశగా నూతన పరిశోధనలపై దృష్టి సారించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎ�
ఏప్రిల్ 5, 14వ తేదీలలో జరిగే బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలు రూపొందించేందుకు ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో..
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులను కావాలనే అడ్డుకుంటున్నారని బ
బస్సును బైక్ ఢీన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గుర్రంపోడు మండలంలోని తానేదార్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. ఎస్ఐ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రా�
హెచ్పీవీ వ్యాక్సిన్ను బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్�
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని ఆ సంఘం రాష్�
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి గ్రామ పంచాయతీ పరిధి సంజీవని ట్రస్ట్ వద్ద సోమవారం మధ్యాహ�
చందంపేట మండలం నేరడుగొమ్ము గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరెకంటి విజయ్ తండ్రి రాములు మృతి చెందారు. మృతదేహాన్ని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ �
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంద�
కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు దోహదం చేస్తాయని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో �
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు.