తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు టి.నర్సింహమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశప�
గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా..
తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూట్స్ సోసైటీ (టీజీఎస్ఈబ్ల్యూఆర్ఐఎస్) సంస్థ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన కాంప్లియెన్స్ 2కె 26 రాష్ట్రస్థాయి పోటీల్లో నల్లగొండలోని తెలంగాణ �
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన 'లా' కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి..
గట్టుప్పల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆద్వర్యంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. మునుగోడు ఏడిఏ వేణుగోపాల్, హార్టికల్చర్ అధికారి విద్యాసాగర్ హాజరై..
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎం వి ఎన్ విజ్ఞాన కేంద్రం క
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంల�
పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూల�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు ప్రకటించాలని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల
పేదల అభ్యున్నతి కోసం వివేకానంద స్వామి ఎంతగానో పరితపించారని, విద్యార్థులు కూడా శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి దేశ పురోగతి కోసం పాటుపడాలని రామకృష్ణ మఠం హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద జీ అన్నారు
నూతనంగా ఏర్పడిన గట్టుప్పల్ మండల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలు శూన్యమని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. గట్టుప్పల్ గ్రామంలో ఇరుకైన రోడ్లతో రెండు వాహనాలు ఒకదానికొ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్సిడ్ వేతనం, నిర్ణయించాలని, అలాగే జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం రాష్ట్�