ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా (4 సంవత్సరాలుగా) పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంట�
కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
సంక్షేమ హాస్టల్లో వసతి పొందే విద్యార్థినీలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అమ్మాయిలు అఘాయిత్యాలకు, కిడ్నాప్లకు గురికాకుండా బాధ్యతగా చూసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ
నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఎంఈఓ తలమల్ల మల్లేశంతో కలిసి స్పెషల్ ఆఫీసర్, డీపీఓ వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా తన
ఖమ్మం వేదికగా డిసెంబర్ 26న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శాతాబ్ది ఉత్సవ ముగింపు బహిరంగ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఖమ్మంకు తరలివచ్చి సభను
మహిళలు గర్భిణులుగా నమోదైన నాటి నుండి ప్రసవం జరిగి చిన్నారులు అంగన్వాడీ కేంద్రానికి వచ్చేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణం�
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వికాసానికి కథలు ఎంతగానో దోహద పడతాయని పిల్లల కథా రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మర్రిగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని గుట్ట�
కల్లు గీత వృత్తిపై ఆధారపడి దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్న గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 'గీతన్న బంధు' ప్రకటించి కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మి�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండలంలోని బండరామారంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు నిరసన వ్యక
సమాజ సేవలో, వైద్య రంగ అభివృద్ధిలో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కంది సూర్యనారాయణ చేస్తున్న సేవలకు గుర్తింపుగా కంది సూర్యనారాయణ– సుగుణ దంపతులను జీవన సాఫల్య పురస్కారం వరించింది
మధ్యాహ్న భోజనం పథకంలో పని చేస్తున్న కార్మికులకు పెండింగు బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు
ప్రభుత్వ విద్యా సంస్థలైన గురుకుల, మోడల్ స్కూల్స్, కేజిబీవీల్లో ప్రయోగ పరీక్ష కేంద్రాలను తొలగించడంపై ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గురుకుల ట�