ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధనావత్ అమృ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ అన్నారు. దామరచర్ల మండలం కేజేఆ�
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఉద్యోగులను నియమించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2025 ఫలితాలను ఎస్ఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 28.15 లక్షల అభ్యర్థుల�
న్యాయవాదులు ఆశించిన విధంగానే ఎక్కడ పని చేసినా సత్వర న్యాయం అందే విధంగా కృషి చేస్తామని నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, నల్లగొండ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్ తెలి
ప్రభుత్వ పాఠశాలలల్లో (జడ్సీ, ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు)లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి టీజీ పాలీసెట్, టీజీఆర్జేసీలో ఉచిత శిక
నిడమనూరు మండల పరిధిలోని ఎర్రబెల్లి గ్రామంలో సోమవారం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం ఏర్పా�
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడె, పిట్టంపల్లి, భాస్కర్లబాయి, గ్రామంలో..
నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరిట సోసైటీలను ఏర్పాటు చేసి రైతులను దోపిడి చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం కట్టంగూర్ లో ఏర్ప�
చండూరు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ బండారు యాదగిరి సోమవారం పరిశీలించారు. మండల పరిధిలోని ధోనిపాముల, నేర్మట గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పని ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భం�
కేంద్రీయ విద్యాలయ నల్లగొండలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పున్న సుధీష్ణ ఇస్రో ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువికా-2026)కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు తెలిపారు. మే 10వ తేదీ �
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్రంపోడు ఎస్ఐ ఎన్.వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని పాల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీ�
అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలే లక్ష్యంగా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1000 లీటర్ల డీజిల్, రెండు DCM వాహనాలు, 6 మొబైల్ ఫోన్లు, వడ
సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. జ్యోతి రావు పూలే 200వ జయంతి సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయంలో..