గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డి అన్నారు. కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ నిధులు రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన (ఆర్వో ప�
సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా వర్గ సభ్యుడు గురుజ రామచంద�
ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ పండుగ అని నల్లగొండ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి జడ్జి డాక్టర్ డి.దుర్గాప్రసాద్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ వేడు�
మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్ధికంగా ఎదగాలని నాబార్డు తెలంగాణ సీజీఎం బి.ఉదయభాస్కర్ అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఆప్- గ�
రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కట్టంగూర్ అమరవీరుల స్మారక భవనంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్�
బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందికి నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్న
ఈ నెల 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను శుక్రవారం నల్లగొండ పట్టణంలోని బీపీ మండల్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుడు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాని�
నల్లగొండ మండలంలోని దండంపల్లి గ్రామానికి చెందిన చింత నాగరాజు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు గురువారం నాగరాజును పరామర్�
కట్టంగూర్ మండలంలో యూరియా కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మండలంలో 23 వేల ఎకరాల్లో చేపట్టిన వరి, 11 వేల ఎకరాల్లో చేపట్టిన పత్తి సాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయి లేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు, పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ మండల కేంద�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ న
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయాల్సి ఉందని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా
నిడమనూరు మండల కేంద్రంలో బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మంగళవారం గ్రామ దేవత ముత్యాలమ్మకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మేళ తాళాలు, శ�