కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శ
మిర్యాలగూడ పరిధిలో విద్యా వ్యాపారమే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. బుధవారం పట్టణంలో బీసీ,
చందంపేట మండలం చిత్రియాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగని నిరంజన్ మృతి బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చిత్రియాల గ్రామంలో..
నీటి పారుదల, రహదారులు, వ్యవసాయం అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” ప్రత్యేక వార్డు సభల కార్యక్రమం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు నాల్గవ, చివరి విడత వార్డు సభలతో విజయవంతంగా ముగిసి
రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో మంగళవారం జరిగింది. వాడపల్లి గ్రామానికి చెందిన బత్తుల ధనుంజయ్ రావు (43), ఉప్పుతల నరసింహారావు
వర్షాకాలంలో పశువులకు వ్యాధులు సోకకుండా రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించాలని పశు సంవర్ధక శాఖ నల్లగొండ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి.రమే�
దేశ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, రైతులు తప్పనిసరిగా వరి వేయాల్సి వస్తే తక్కువ కాల పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కు�
పెంచిన పెట్రోల్, డిజీల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సోమవారం కట్టంగూర్ లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రెడ్ యూనియన్ నాయకలు ఆకునూరి స్టాలి�
అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించ�
యాసంగి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే అత్యధికంగా 96,769 మంది రైతుల నుండి రూ.1,789 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవార�
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్స్కు చెల్లించాలని బిల్లులు సీరియల్ ప్రకారం చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా(BAI) నేతల కోరారు. సోమవారం నల్లగొండలో బిల్డర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నేతలు స�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్ల మండల కేంద్రంలో సిపిఐ మండ�
గ్రామ, వార్డు స్థాయి నుంచి ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" వార్డు సభల ముఖ్య ఉద్దేశం. కానీ నకిరే�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు ని�