గుడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా శుక్రవారం సంక్రాంతి రంగవల్లుల పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు..
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుండి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులు సాఫీగా వెళ్లేందుకు నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు కట్టంగూర్ మండల పరిధిలో రోడ్డు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ �
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి చెందిన నర్ర సత్తయ్య ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలిసిన ఈఎల్వీ భాస్కర్ ఫౌండేషన్ సత్తయ్య కుటుంబానికి ఆర్థిక సాయం, క్వ�
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని మర్యాన్ కాలేజీ కొట్టాయంలో ఫిబ్రవ
చౌక ధరల దుకాణాల నిర్వహణలో ఆలసత్వం, నిర్లక్ష్యం పనికి రావని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. చౌక ధరల దుకాణం నిర్వహణ చేతకాకపోతే రాజీనామా చేయాలన్నారు. నల్లగొండ జిల్లా చండూరు ము�
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మి
గర్భిణులు, బాలింతలు 102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని గుడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూచించారు. ప్రతి గురువారం అలాగే శనివారం గుడిపల్లి మండలంలోని గర్భిణీలను, బాలింతలను..
నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.12.50 లక్షల విలువ గల చెక్కులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం అందజేశారు. అనంతరం ఆయన మ�
కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యత లభించట్లేదని ఆరోపిస్తూ హోలియా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టంటం జహంగీర్, బీబీనగర్ మాజీ ఎంపీటీసీ టంటం భార్గవ్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీబీనగర�
అమ్మాయిలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్లగొండ మండల ప్రత్యేకాధికారి రమేశ్, డాక్టర్ అనితారాణి అన్నారు. బుధవారం నల్
విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ బుడిగ శ్రీనివాస్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ కింగ్ కట్టంగూర్ ఆధ్వర్యంలో హంగర్ సర్వీస్ వీక్లో భా
విద్యార్థినులు క్రమశిక్షణ, ప్రణాళికయుతంగా చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆ�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�
రోడ్డు ప్రమాదాలు తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నల్లగొండ జిల్లా ఎస్సీ శరత్ చంద్ర పవార్ నో హెల్మెట్ - నో పెట్రోల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. జాతీ�