మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహి�
నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు అని అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నా�
మహనీయుల చూపిన ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మహన�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రాయితీ పొందేందుకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఈ అరుదై�
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం, కార్మికులు పట్టుదలకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించాలని, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్
దళిత క్రిస్టియన్ల హక్కుల పరిరక్షణకు ఈ నెల 24న ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ పెదమాం డేవిడ్ రాజు పిలుపునిచ్చారు. నిడమ
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చె
ఆర్టీసీ నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ డిపోలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాజ్యాంగం కల్పించిన కార్మి�
కాంగ్రెస్ పార్టీ ఒక దుర్భుద్దితో కేసీఆర్, హరీష్ రావును బదనాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని దుష్ప్రచారం చేసిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
బ్రహ్మంగారి గుట్ట నల్లగొండ బూరుగు వృక్షంలో వెలసిన శ్రీ శ్రీ మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలను ఈ నెల 26న అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ సంక�
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లిని..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల లోపు చిన్నారుల మెదడుతో పాటు శారీరక అభివృద్ధికి అరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సాహించాలని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. బుధవారం న
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిత్రితో పాటు, ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటున్నదని దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద�
టీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ బస్ డిపో వద్ద సమ్మ�