ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుప
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బాలిక (9) పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ అఘాయిత్యంపై బాధితురాలి తల్లి నల్లగొండ బాలల సంరక్షణ కేంద్రంలో ఫిర్యాదు చేయగా
నల్లగొండ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కోసం బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శరత్ చంద�
లబ్ధిదారులకు రేషన్ బదులు డబ్బులు ఇవ్వడం అక్రమం, నేరం అని ప్రజా పంపిణీని ప్రహసనo చేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని గుర్రంపోడ్ మండల తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పిట్టలగూడెం, జిన్నాయిచింత, చామలోనిబావి గ్రామాల్లో ప్రాథమిక సహకార
ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని బొల్లెపల్లి, మల్లారం, కల్మెర, మునుకుంటకల, ఈదులూరు, వందనప�
ఒకే సంస్థలో పని చేస్తున్న వారందరికీ ఒకే రకమైన సర్వీస్ నిబంధనలు వర్తింపజేయాలని, విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్, ఆన్ మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎం�
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస�
టీటీజేఏసీ, యూఎస్పీసీ, జేఏసీటీఓ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో గల లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర
చండూరు మండలంలో పలువురి లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్యకు..
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ సూచన మేరకు మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగ నేతృత్వంలో ప్రపం�
నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఉన్న యజమానులు, ప్రజలు నల్లా, ఆస్తి పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్సులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడాలని మున్సిపల్ కార్పొరేషన్ కమి�
కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప�