చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన బోయపల్లి మహేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు విరగడంతో ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహేశ్ ఆర్థిక స్థితి విషయాన్ని..
నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజా�
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఎలైట్ ఆధ్వర్యంలో అద్దంకి లక్ష్మమ్మ జ్ఞాపకార్ధం వారి కుమారుడు అద్దంకి సునీల్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఏబీసీడీ క్యాంపస్ పదో తరగతి విద్యార్థులకు..
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, ప్రజలతో మమేకమై అవగాహన కల్పించి పర్యావరణ రక్షణకై వారిని చైతన్యం చేయాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశా�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ & పీజీ కళాశాల MSW (Master of Social Work) విద్యార్థులు పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా మోతె సమీపంలో ఉన్న “ఇండియాస్ గ్రీన్ హార్ట్” అనే మానవ నిర్మిత అరణ్యాన�
గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు వ్యాపార అవసరాలకు వాడుతున్నారన్న సమాచారంతో నల్లగొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సివిల్ సప్లయ్ ఎన్స్ఫోర్స్మెంట్ అలాగ�
సిఐటియు నల్లగొండ జిల్లా 13వ మహాసభలు ఈ నెల 14, 15 తేదీల్లో నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, హమాలీ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కానుగు లింగస్వామి తెలి�
కట్టంగూర్ మండలంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నీటి నిల్వ పనులను గురువారం జలసంచై-–జల భగీరధ ఇంపాక్ట్ స్టడీ బృందం సభ్యులు పరీశీలించారు. బృందం సభ్యులు నవనీత, రాచీగార్ల్, ప్రతీప్ కోరే డే కట్టంగూర్, ఈదులూరు, క�
నల్లగొండ బస్టాండ్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఎలక్ట్రిక్ బస్సు వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మునుగోడు మండలం సింగారం గ్రామానిక�
ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్లో సెకండ్ లెవెల్ లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్పీఆర్ పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థిని సోమ శివాన్స�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార�
మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001- 02 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పాఠశాలపై ఉన్న మమకారంతో బుధవారం బీరువా అందజేశారు. అలాగే 2025 - 26 సంవత్సరంలో..
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ మంగళవారం కార్యనిర్వాహణ అధికారిగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో..
గ్రామాలలో ఉపాధి పథకం ద్వారా కూలీలు పనులు కోరిన వెంటనే కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను డీఆర్డీఓ పీడీ ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి ఆదేశించారు. 2024-2025 సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కనగల్ మండలంలోని గ్రామ