క్రీడలు యువతను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయని కట్టంగూర్ మండలంలోని మునుకుంట సర్పంచ్ గుల్లి నరేశ్ అన్నారు. గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో..
ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గురువారం నల్లగొండ పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టర
'ది నల్లగొండ లారీ అసోసియేషన్' అధ్యక్షుడిగా నల్లగొండ మండలం కోదండపురం గ్రామానికి చెందిన యెన్న అశోక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా..
మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ జోష్ కొనసాగుతోందని మున్సిపోల్స్ మిర్యాలగూడ నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డ�
చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ అన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో చేనేత రుణాలు పొంది మ
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే 'టీఎస్ ఐసెట్-2026' షెడ్యూల్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో షెడ్యూల్ను విడుదల చేశారు. రాష్ట్
నల్లగొండ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండలోని మాజీ ఎమ్�
కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ.వి.ఎల్.నరసింహ రావు @కన్నారావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన గడిచిన శాసనసభ ఎన్నికల్లో
మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో
బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు పని దినాల విధానంను అమలు చేయాలనే డిమాండ్ సాధనకై చేపట్టిన దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నార�
మునుగోడు మండలంలోని పలివెల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత మూడు నెలలుగా తెలుగు ఉపాధ్యాయులు లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిల భారత విద్యార్థి సంఘం (AISF) మండలాధ్యక్షుడు గోపగోని ఉదయ్ అన్నారు. మంగళవారం ఆయ�
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అధునాతన సౌకర్యాలతో ప్రతీక్ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన బొట్టు
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పీఆర్సీ అమలు అలాగే పెండింగ్ బిల్లుల సత్వర చెల్లింపులకై తపస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ నెల