తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో చేపట్టిన భూముల రీ-సర్వేకు రైతులు సహకరించాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. భూముల రీ సర్వేలో భాగంగా శుక్రవా�
పోగొట్టుకున్న బంగారం, మొబైల్ ఫోన్, నగదును అరగంటలోనే పోలీసులు గుర్తించి బాధితురాలికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా గుర్రంపోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి �
వైటీపీఎస్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిరసిస్తూ టీజీపీఈఏ జేఏసీ పిలుపు మేరకు నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రంలో గత 22 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బొగ్గు, బూడిద విభాగాల నిర్వహణను రూ.255 కోట్లతో
మాదకద్రవ్య రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, సమాజం సమన్వయంతో ముందుకు సాగాలని నల్గొండ జిల్లా అదనపు ఎస్పీ జి.రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కే�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్తో తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో చేపట్టిన 'జన జాగరణ యాత�
కట్టంగూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం ఎస్ఐ మునుగోటి రవీందర్, ఎస్ఐ నాయని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీందర్ మాట
జూనోటిక్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి డాక్టర్ జి.వి.రమేష్ అన్నారు. మంగళవారం జోనోటిక్ వ్యాధులపై నల్లగొండలోని ఎస్సీడీడ�
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అన్నారు. టీపీయూఎస్ ఆధ్వర్�
ప్రతి ఒక్కరు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందచేయాలని సమచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు. నల్లగొండలో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారిక రికార్డుల్లో చూపిస్తున్న కరెంటు వేళలకు క్షేత్రస్థాయిలో అందుతున్న కరెంటుకు పొంతన లేదని నకిరేకల్ మాజీ ఎమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నెం.53 ద్వారా 01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెల�
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) నల్లగొండ జిల్లా 16వ వార్షిక కౌన్సిల్ సమావేశం నకిరేకల్ జోనల్ శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిమాండ్ చేశారు. శనివారం టీఎస్యూటీఎఫ్ నల్లగొండ టౌన్ కమిటీ ఆధ్వర్యం
చండూరు ఎస్ఐ శివకుమార్పై చర్యలు తీసుకోవాలని చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక ఉద్యమానికి తీరని లోటు అని అఖిల భారత రైతు కూలీ సంఘం నల్లగొండ జిల్లా కోశాధి�